గ్రామాలు, మండల పరిషత్తుల్లో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో తీర్మానాలు దశల వారీ పోరాటాలకు సిద్ధమవుతున్న టీఆర్ఎస్ ఇప్పటికే నియోజకవర్గస్థాయి సమావేశాలు పూర్తి ఉగాది తర్వాత ఆందోళనలు ఉధృతం కేంద్ర మంత్రి గోయ
పంజాబ్ మాదిరిగా తెలంగాణ ధాన్యాన్నీ సేకరించాలి అన్నదాతల కోసం శక్తివంచన లేకుండా పోరాటం కేంద్రానికి కనువిప్పు కలిగేలా ఢిల్లీ వరకూ ఉద్యమం అన్ని గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా తీర్మానాలు ప్రధాని మోదీ, కేంద�
చింతకాని మండలంలో ప్రతి దళిత కుటుంబానికి ‘దళితబంధు’ ఒక్క మండలానికే రూ.450 కోట్లు లబ్ధిదారులు డిమాండ్ ఉన్న యూనిట్లనే నెలకొల్పాలి తెలంగాణలో ఎక్కడైనా యూనిట్లను స్థాపించుకోవచ్చు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పు�
ఖమ్మం ఏఎంసీలో క్వింటాల్కు రూ.12,001 దేశంలోనే తొలిసారి రికార్డు స్థాయి ధర ఖమ్మం వ్యవసాయం, మార్చి 26 : పత్తి ధర మరోసారి సరికొత్త రికార్డు సృష్టించింది. మొన్నటి వరకు ఎర్ర బంగారం ధరలు రైతుల ఇంట సిరులు కురిపించగా.. న
కేంద్ర మంత్రికి తెలంగాణ ప్రజల సూటి ప్రశ్న కేంద్ర మంత్రికి తెలంగాణ ప్రజలు, రైతుల సూటి ప్రశ్న ధాన్యం కొనుగోలుపై బీజేపీ సర్కార్ మీనమేషాలు మరోసారి రైతులను అమానించిన కేంద్రం బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయంట�
బొగ్గు ఉత్పత్తిలో మణుగూరు ఏరియా టాప్ సింగరేణి లక్ష్యాలకు అనుగుణంగా ఉత్పత్తి ప్రమాద రహిత మైన్స్గా ఏరియాకు గుర్తింపు ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు నమోదు మణూగూరు ఏరియా బొగ్గు ఉత్పత్తిలో రికార్డుల
బీజేపీపై పోరుకు పార్టీ పిలుపును విజయవంతం చేయాలి స్థానిక సంస్థల్లో చేసిన తీర్మానాలను కేంద్రానికి పంపుతాం ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు దమ్మాయిగూడెంలో పాలేరు నియోజకవర్గ సమావేశ�
అందుబాటులోకి అన్నిరకాల సేవలు ఫలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషి హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు మణుగూరు రూరల్, మార్చి 25 : మణుగూరు 100 పడకల ప్రభుత్వాస్పత్రిలో కార్పొరేట్ స్థాయిలో అన్నిర�
పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలి అంగన్వాడీ టీచర్లకు అవగాహన కల్పించిన సూపర్వైజర్లు రఘునాథపాలెం, మార్చి 25: స్త్రీలలో రక్తం లోపించకుండా చూడాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ కృష్ణకుమారి అంగన్వాడీ
ఖమ్మం ఏఎంసీలో క్వింటా రూ.11,500 ఖమ్మం వ్యవసాయం, మార్చి 25: ఖమ్మం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు జెట్ స్పీడ్తో దూసుకెళ్తుతున్నాయి. ఒక్క రోజు వ్యవధిలోనే క్వింటా ధర రూ.200 – 400 పెరుగుతోంది. కొద్ద�