పెంచిన పెట్రో ధరలు తగ్గించకుంటే ప్రత్యక్ష ఆందోళనలు వైరా నియోజకవర్గస్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ మధు, ఎమ్మెల్యే రాములునాయక్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల వైరా, మార్చి 24 : కేంద్రంలో బీజేప�
జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు బోనకల్లు, మార్చి 24: కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని, తెలంగాణ రైతులపై వివక్ష చూపుతున్నదని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. మండలంలోని నారాయణపురంలో
పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, కేంద్రం దిష్టిబొమ్మ దహనం ఖమ్మం, మార్చి 24: సామాన్యులపై భారాన్ని మోపేలా కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్, పెట్రోల్,
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు సత్తుపల్లిలో పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం సత్తుపల్లి టౌన్, మార్చి 24: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై దశల వారీగా పోరాటానికి సిద్ధం కావా�
గృహ వినియోగ గ్యాస్ సిలిండర్పై రూ.50 పెంపు ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు శూన్యం రోజురోజుకూ ధరలు పెంచుతున్న బీజేపీ సర్కార్ మరోవైపు పెట్రో ధరలతో బెంబేలెత్తుతున్న ప్రజలు ఖమ్మం, మార్చి 23: సామాన్యులపై మరో పి�
కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడుపై గిరిజనుల ఆగ్రహం ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారంటూ మండిపాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హోరెత్తిన నిరసనలు బీజేపీ, కేంద్ర మంత్రి దిష్టిబొమ్మల దహనాలు నమస్తే నెట్వర్క్; కేంద్
క్షయ నియంత్రణలో రెండోసారి జాతీయస్థాయి అవార్డు భద్రాద్రి జిల్లాలో 2,709 మంది వ్యాధిగ్రస్తుల గుర్తింపు నేడు క్షయ (ట్యూబెర్క్యులోసిస్) నివారణ దినోత్సవం భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 23 (నమస్తే తెలంగాణ): టీబీ (ట్
పోటీ పరీక్షల కోసం విద్యార్థులకు సమకూర్చిన కార్పొరేటర్ చంద్రకళ నిరుద్యోగులకు అందజేసిన మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్కుమార్ ఖమ్మం, మార్చి 23 : రూ.వేల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలను ఉచితంగా అందించడం కా
ఖమ్మం సిటీ, మార్చి 23: జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాల.. కాయకల్ప రేసుకు మరోమారు సమాయత్తం అవుతున్నది. ఇప్పటికే రెండు దఫాలు జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న పెద్దాసుపత్రి.. �
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహాకుంభ సంప్రోక్షణలో ప్రధాన ఘట్టమైన సప్తాహ్నిక పంచ కుండాత్మక మహాయాగానికి అర్చక బృందం శ్రీకారం చుట్టింది. మంగళవారం ఉదయం బాలాలయంలో అరణీమథనంతో అగ్ని ఆవాహనం చేసి, యాగం ప్రారం�
రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం, 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా, పుష్కలంగా సాగునీరు, పండించిన పంటలకు మద్దతు ధరలు.. వెరసి ఏటికేడు వరి సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తె�
మారుమూల గిరిజన ప్రాంతాల్లో పాఠశాల విద్య తెలియని రోజుల్లో ఏర్పాటైన పాఠశాల అది. 46 ఏళ్లుగా ఆదివాసీ పిల్లలకు అక్షర జ్ఞానం నేర్పిస్తున్న ఆశ్రమ పాఠశాల అది. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ఉన్నత పాఠశాల స్థాయి వరకూ
ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రైవేటు విద్యకు దీటుగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ వివిధ రకాల పథకాలను ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో �
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర పరుగులు పెడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్టైం రికార్డు ధరను అందిస్తోంది. రైతుల దగ్గర పంట ఖాళీ అవుతున్న నేపథ్యంలో పత్తికి జాతీయ మార్కెట్లో మరింత డిమాండ్ పెరుగుతోం