10న శ్రీరామ నవమి… 11న మహాపట్టాభిషేకం అన్ని దారులూ.. రామయ్య సన్నిధికే భక్తులకు సకల సౌకర్యాలు బస్సులు, రైళ్ల వివరాలు తెలుసుకోండి.. తొలిసారిగా అందుబాటులో రూట్ మ్యాప్ భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 6 (నమస్తే �
శ్రీసీతారామచంద్ర స్వామివారికి విశేష స్నపనం, ప్రత్యేక పూజలు సహస్రధారాభిషేకంతో తిరుకల్యాణోత్సవాలకు అంకురార్పణ పవిత్ర గోదావరి నుంచి పుణ్యజలాన్ని తీసుకొచ్చిన అర్చకస్వాములు భద్రాచలం, ఏప్రిల్ 6: భద్రాచలం
తెలంగాణ పచ్చగా ఉంటే బీజేపీ ఓర్చుకోవడం లేదు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విజయవాడ- జగ్దల్పూర్ జాతీయ రహదారి దిగ్బంధం కొత్తగూడెం అర్బన్, ఏప్రిల�
ప్రజా సంక్షేమ కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలకు ఆకర్షితులై ఏఐటీయూసీ నుంచి టీఆర్ఎస్లోకి 300 మంది చేరికల సభలో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మణుగూరు రూరల్, ఏప్రి�
కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం వడ్లు కొనేదాకా బీజేపీ సర్కార్తో కొట్లాటే.. కేంద్రంపై ఒత్తిడి పెంచేలా టీఆర్ఎస్ శ్రేణుల కార్యాచరణ రైతుల ప్రయోజనం కోసం ఉద్యమం రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిరసన
కుల రహిత సమాజం కోసం కృషి చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళితబంధు’ తెచ్చారు జగ్జీవన్రామ్ జయంతి వేడుకల్లో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఢిల్లీలో పాల్గొన్న ఖమ్మం ఎంపీ నామా ఖమ్మం,
ప్రభుత్వ విప్, పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కరకగూడేనికి చెందిన 30 కుటుంబాలు పార్టీలో చేరిక కరకగూడెం, ఏప్రిల్ 5: ప్రతి కార్యకర్తకు టీఆర్ఎస్ అండగా నిలుస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభు
కేంద్రం తీరుపై గులాబీశ్రేణులు జంగ్ సైరన్ మోగించారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తామని ప్రతినబూనారు. యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
సీసీ రోడ్ల ప్రారంభంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కాంగ్రెస్, సీపీఎం నుంచి టీఆర్ఎస్లోకి 50 కుటుంబాలు ఖమ్మం, ఏప్రిల్ 4: ‘ఖమ్మంలో పుట్టా.. ఖమ్మంలోనే చదువుకున్నా.. ఇక్కడే సైకిల్పై చిన్నతనంలోనే చక్కర్లు కొ�
దేశానికి తెలిసేలా గల్లీ నుంచి ఢిల్లీ దాకా రైతుల పక్షాన పోరాటం రూరల్ దీక్షలో ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఖమ్మం రూరల్, ఏప్రిల్ 4: తెలంగాణ రైతులను విస్మరిస్తే కేంద్ర సర్కార్ను, బీజేప
మంచుకొండలో మంత్రి అజయ్కుమార్,మణుగూరులో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.. ఏన్కూరు, వైరా, ఖమ్మం రూరల్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఖమ్మం, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు పండించిన యాస