భద్రాద్రి, పర్ణశాలకు భారీగా వచ్చిన భక్తులు బేడా మండపంలో ప్రత్యేక పూజలు తలంబ్రాలు కలిపిన మహిళలు భద్రాచలం/ పర్ణశాల, మార్చి 18: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో వసంతోత్సవం, డోలోత్సవం కా�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సాహాలతో వేడుకలు రంగులు చల్లుకుంటూ కేరింతలతో సందడి ఖమ్మం కల్చరల్, మార్చి 18 : ఉమ్మడి జిల్లా.. సప్తవర్ణశోభితమైంది. నింగిని వదిలిన వేనవేల ఇంద్రధనుస్సులు నేలను తాకాయి. ఫాల్గుణ
పల్లెల్లో దళితకాలనీలను చుట్టేస్తున్న కలెక్టర్ గౌతమ్ రోజూ ఉదయం 3 గంటలపాటు ఎస్సీ కాలనీల్లో పర్యటన అధికారులంతా దళిత కాలనీల సర్వేలతో బిజీబిజీ కలెక్టరే ఇంటికి రావడంతో ఆనందిస్తున్న కాలనీవాసులు చింతకాని, మ
బడ్జెట్లో రూ.వెయ్యి కోట్ల ప్రకటన హర్షణీయం 2025 నాటికి అందుబాటులోకి కొత్త ఫ్యాక్టరీలు ఆయిల్పామ్ సాగు విస్తరణపై ప్రత్యేక దృష్టి ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అశ్వారావుపేట, మార్చి 18: భవిష్య
పాల్వంచ రూరల్, మార్చి 18 : మండలంలోని జగన్నాధపురం-కేశవాపురం గ్రామాల మధ్య ఉన్న పెద్దమ్మతల్లి ఆలయంలో శుక్రవారం చండీహోమం వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. మేళతాళాలతో అమ్మవారి ఉత
కామేపల్లి, మార్చి 18: ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని పొన్నెకల్లో పులి సంచారం కలకలం రేపుతున్నది. పులి అలికిడితో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గురువారం రాత్రి గ్రామం శివారులో పులి సంచరించినట్లు గ్�
కేంద్రం నుంచి నగరానికి తెచ్చిన నిధులెన్ని? రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన బీజేపీ కార్పొరేటర్లు భారీ అనుచరగణంతో చేరిక కలెక్టరేట్, మార్చి 17: మాయమాటలు చెప్పి కర
ఉష్ణతాపం ఒక్కసారిగా పెరిగిపోయింది.. భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలుచోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చిలోనే �
సకల గుణాధాముడు.. జగదభిరాముడి వసంతోత్సవం, డోలోత్సవానికి గురువారం భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో అంకురార్పణ జరిగింది. సాయంత్రం 4 గంటలకు అర్చకులు పవిత్ర గోదావరి నుంచి మేళతాళాల నడుమ తీర్థపు బి�