పంట ఉత్పత్తుల నిల్వ కోసం నిర్మిస్తున్న గోదాములు కర్షకులకు ఊరటనిస్తున్నాయి. నాబార్డు సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సైంటిఫిక్ గోదాములను నిర్మిస్తున్నది. దీంతో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు ఇబ్బంది తొలగనున్న
సింగరేణి గత వార్షికోత్సవం కంటే 15 మిలియన్ టన్నుల అధికంగా బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం 2021-22లో 65 మిలియన్ టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసింది.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. మండలంలో పలువురికి మంజూరైన సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను ఆయన గురువారం అందజేసి మాట్లాడారు.
ఖమ్మం వ్యవసాయం, మార్చి 30 ;ఈ ఏడాది పత్తి పంట అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తున్నది. సీజన్ ఆరంభంలోనే సీసీఐ కంటే అదనంగా ధర పలికిన పత్తి.. నేడు రెండింతలు పెరిగింది. ఖమ్మం మార్కెట్లో బుధవారం ఉదయం జరిగిన జెండాపాటల�
గౌరారం టోల్గేట్ వద్ద పెరుగనున్న చార్జీలు ప్రతి వాహనంపై రూ.5 అదనపు భారం నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి కొత్త చార్జీలు బొగ్గు లారీలు, ఆర్టీసీ బస్సులపై పెనుభారం ఖమ్మం, మార్చి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జా
ట్రాఫిక్ చలాన్ల రాయితీకి నేడే ఆఖరు వెంటనే ఫైన్ చెల్లించాలని పోలీస్శాఖ విజ్ఞప్తి ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో రూ.5 కోట్ల వరకు వసూలు రేపటి నుంచి యథావిధిగా జరిమానా ఖమ్మం, మార్చి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):
ఖమ్మం జడ్పీ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం పార్టీలకు ఆతీతంగా ఆమోదించిన సభ్యులు తెలంగాణ రైతులపై కేంద్రానికి నిర్లక్ష్య ధోరణి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజాప�
దళితసాధికారత కోసమే దళితబంధు పథకం సెక్టార్ల వారీగా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి పాడి పరిశ్రమ లబ్ధిదారుల శిక్షణలో ఖమ్మం కలెక్టర్ మామిళ్లగూడెం, మార్చి 30: దళితబంధు పథకం ద్వారా ప్రభుత్వం కల్పించిన అవకాశ�
వీడియో కాన్ఫరెన్సులో డీజీపీ మహేందర్రెడ్డి మామిళ్లగూడెం, మార్చి 30: పోక్సో యాక్ట్ కేసుల్లోని నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా ప్రత్యేక దృష్టి సారించాలని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి పోలీస్ అధికారులను �
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మంగళవారం రెండవ రోజు సార్వత్రిక సమ్మెలో పార్టీ అనుబంధ కార్మిక విభాగం నాయకులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై కార్మిక లోకం కన్నెర్రజేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సార్వత్రిక సమ్మె రెండో రోజు మంగళవారమూ విజయవంతమైంది. పలు చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు కొనసాగాయి.
అది శివారు గ్రామం. ఎవరు వస్తారో.. ఎందుకు వస్తారో తెలియదు. రోజూ కొత్త మనుషులు గ్రామంలో కన్పిస్తుండడం.. వరుసగా చోరీలు జరుగుతుండడంతో గ్రామస్తులు, సర్పంచ్ ప్రత్యేక దృష్టిసారించారు.
‘మన ఊరు- మన బడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అవసరాలను గుర్తించి, అందుకు అనుగుణంగా పనులు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పెల్లుబికిన ప్రజాగ్రహం టీఆర్ఎస్ సహా పలు రాజకీయ పార్టీల ప్రదర్శన పట్టణాల్లో భారీ ర్యాలీలు, రాస్తారోకోలు.. ఉమ్మడి జిల్లాలో తొలిరోజు ‘భారత్ బంద్’ సక్సెస్ డి�
కాంట్రాక్టర్ల మధ్య హోరాహోరీగా పోటీ సంతను కైవసం చేసుకున్న భూక్యా వీరన్న రికార్డు స్థాయిలో వేలం కామేపల్లి, మార్చి, 28: కొమ్మినేపల్లి పంచాయతీ పండితాపురంల్నో శ్రీకృష్ణప్రసాద్ పశువుల సంత బహిరంగ వేలం రికార్డ