సీఎం కేసీఆర్తోనే వ్యవసాయ మార్కెట్లకు మనుగడ అని ఖమ్మం ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న అన్నారు. వ్యవసాయ మార్కెట్ పాలకవర్గాల పదవీకాలాన్ని మరో రెండేండ్లకు పెంచుతూ మంగళవారం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకట�
నగర వ్యవసాయ మార్కెట్ నుంచి విడిపోయి నూతన వ్యవసాయ మార్కెట్గా మద్దులపల్లి రూపాంతరం చెందింది. ఈ మార్కెట్ ఆరంభం నుంచి లక్ష్యానికి మించి ఆదాయం ఆర్జిస్తున్నది. యార్డు నిర్మాణం కాకపోయినా ఉన్న వనరుల నుంచి వ�
ఆసరా పింఛన్ల పంపిణీకి ఈ సారి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. దీంతో కొత్తగా పింఛనుకు దరఖాస్తు చేసుకున్న వారికి భరోసా లభించింది. ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేసే�
గ్రామాల నుంచి పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చిన మహిళలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎవరికీ చెప్పుకోలేక, ఏం చేయాలో తెలియక యాతనపడుతుంటారు. కొందరైతే ఊపిరి బిగపట్టుకుని ఇంటికి చేరేదాకా అల�
టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు మంగళవారం జిల్లాలో మిన్నంటాయి. నగరంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు కేక్ కట్ చేశారు. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్�
భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో వచ్చే నెల 10న వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో
ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతిచెందారు. వివరాల్లోకెళ్తే.. మండలంలోని మర్లపాడు, రాయుడుపాలెం గ్రామాల మధ్య ఉన్న చేపలచెరువు మూలమలుపు వద్ద మినీ లారీ, ద్విచక్�
స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) ఆధ్వర్యంలో మంచుకొండ రెవెన్యూ పరిధిలోని 200 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. ఖమ్మం నగరంతో పాటు రఘునాథపాలెం మండలాభివృద్
చదువుతూనే మైండ్ను ఫ్రీ చేసుకోవాలి సాధన చేస్తే కొలువు అసాధ్యమేమీ కాదు భద్రాద్రి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ పోటీ పరీక్షల అభ్యర్థులకు సూచనలు భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్ర�
ఇంకా మిగిలింది 57 రోజులే.. వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ ప్రణాళిక విద్యార్థులకు ప్రత్యేక తరగతులు సాయంత్రం అల్పాహారం అందజేత కొత్తగూడెం ఎడ్యుకేషన్, మార్చి 14: కొవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా
సత్తుపల్లి నియోజకవర్గంలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి అసెంబ్లీలో ఎమ్మెల్యే సండ్ర ప్రస్తావన.. సభ దృష్టికి పలు సమస్యలు సత్తుపల్లి, మార్చి 14: రాష్ట్ర ప్రభుత్వం పామాయిల్ సాగుపై దృష్టి పెట్టి రాష్ట్ర�
మున్నేరు, ఆకేరు నదులపై నుంచి ఎగువకు గోదావరి నీరు నీటిపారుదల శాఖ సీఈ ఖమ్మం, మార్చి 14: సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని రైతులకు అందించాలన్న సంకల్పంతో జరుగుతున్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని
ఆంగ్ల విద్యపై విద్యాశాఖ మంత్రి వీసీలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 14: భవిష్యత్లో విద్యారంగంలో సమూల మార్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినందున ఖమ్మం జిల్లాలోని ప్రభుత్
తెలంగాణ సర్కారు నిర్ణయంతో పెద్ద సంఖ్యలో కొలువులు ఉద్యోగార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలి ‘నైబర్ హుడ్ పార్లమెంట్’లో సుడా చైర్మన్ విజయ్కుమార్ ఖమ్మం, మార్చి 14: ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటు�
ఈ పథకంతో దళితుల జీవితాల్లో సరికొత్త వెలుగులు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ చింతకాని, మార్చి 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో స్థానిక దళితులు లాభసాటి యూనిట్లను ఎంపిక చేస