ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతిచెందారు. వివరాల్లోకెళ్తే.. మండలంలోని మర్లపాడు, రాయుడుపాలెం గ్రామాల మధ్య ఉన్న చేపలచెరువు మూలమలుపు వద్ద మినీ లారీ, ద్విచక్�
స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) ఆధ్వర్యంలో మంచుకొండ రెవెన్యూ పరిధిలోని 200 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. ఖమ్మం నగరంతో పాటు రఘునాథపాలెం మండలాభివృద్
చదువుతూనే మైండ్ను ఫ్రీ చేసుకోవాలి సాధన చేస్తే కొలువు అసాధ్యమేమీ కాదు భద్రాద్రి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ పోటీ పరీక్షల అభ్యర్థులకు సూచనలు భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్ర�
ఇంకా మిగిలింది 57 రోజులే.. వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ ప్రణాళిక విద్యార్థులకు ప్రత్యేక తరగతులు సాయంత్రం అల్పాహారం అందజేత కొత్తగూడెం ఎడ్యుకేషన్, మార్చి 14: కొవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా
సత్తుపల్లి నియోజకవర్గంలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి అసెంబ్లీలో ఎమ్మెల్యే సండ్ర ప్రస్తావన.. సభ దృష్టికి పలు సమస్యలు సత్తుపల్లి, మార్చి 14: రాష్ట్ర ప్రభుత్వం పామాయిల్ సాగుపై దృష్టి పెట్టి రాష్ట్ర�
మున్నేరు, ఆకేరు నదులపై నుంచి ఎగువకు గోదావరి నీరు నీటిపారుదల శాఖ సీఈ ఖమ్మం, మార్చి 14: సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని రైతులకు అందించాలన్న సంకల్పంతో జరుగుతున్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని
ఆంగ్ల విద్యపై విద్యాశాఖ మంత్రి వీసీలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 14: భవిష్యత్లో విద్యారంగంలో సమూల మార్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినందున ఖమ్మం జిల్లాలోని ప్రభుత్
తెలంగాణ సర్కారు నిర్ణయంతో పెద్ద సంఖ్యలో కొలువులు ఉద్యోగార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలి ‘నైబర్ హుడ్ పార్లమెంట్’లో సుడా చైర్మన్ విజయ్కుమార్ ఖమ్మం, మార్చి 14: ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటు�
ఈ పథకంతో దళితుల జీవితాల్లో సరికొత్త వెలుగులు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ చింతకాని, మార్చి 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో స్థానిక దళితులు లాభసాటి యూనిట్లను ఎంపిక చేస
వేలాది కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వైరాలో ఇండోర్ స్టేడియం, బోటు షికారు ప్రారంభం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు వైరాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తా రాష్ట్ర ఎక్�
చేస్తున్న అభివృద్ధి గురించి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది అభివృద్ధిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు : మంత్రి అజయ్ ఖమ్మానికి మెడికల్ కళాశాల మంజూరు పట్ల కార్పొరేటర్ల హర్షం పుష్పగుచ్ఛం, శాలువాలతో కప్�
చెక్కుల పంపిణీలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర సత్తుపల్లి, మార్చి 13: అనారోగ్యానికి గురై అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విముక్తి లభ�
రామయ్యకు అభిషేకం, సువర్ణ పుష్పార్చన భద్రాచలం, మార్చి 13: ఆదివారం సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. స్వామి వారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ�
ఒప్పంద అధ్యాపకుల జీవితాల్లో వెలుగులు క్రమబద్ధీకరణ ప్రకటన చేసిన సీఎం కేసీఆర్ జిల్లాలో జూనియర్లో 149మంది, డిగ్రీలో 32మందికి లబ్ధి ఆనందోత్సాహాల్లో అధ్యాపకులు ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 13 : ఎన్నో సంవత్సరాలు వ
నియోజకవర్గ కేంద్రాల్లో కోచింగ్ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వనరులు సమకూర్చే విధంగా చర్యలు మంత్రులు, ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశాలు ఉమ్మడి జిల్లాలో మంత్రి అజయ్