తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, దానికి నిదర్శనమే మహిళా సంబురాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపీడీవో కార్యాలయం వ
అశ్వారావుపేట/అశ్వారావుపేట టౌన్/అశ్వారా వు పేట రూరల్, మార్చి 6: టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళాభివృద్ధికి చేస్తున్న కృషి హర్షణీయమని, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు అన్నారు. మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకున
ఖమ్మం జిల్లాలో 1,215 ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లిష్ మీడియం చదువుతున్న విద్యార్థులు 53,076 మంది 11 మండలాల్లో ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న వారే ఎక్కువ ‘మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పు�
మహిళలకు పెద్దన్న సీఎం కేసీఆర్ మహిళా బంధు వేడుకలో మంత్రి అజయ్కుమార్ టీఆర్ఎస్ హయాంలోనే మహిళలకు ప్రాధాన్యం: ఎంపీ నామా రాష్ట్రంలో మహిళా సంక్షేమం : ఎమ్మెల్సీ తాతా మధు ఖమ్మం నగరంలో సంబురంగా ‘మహిళా బంధు’ �
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజులపాటు మహిళా బంధు సంబురాలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. దీంతో శనివారం సత్తుపల్లి మున్సిపల్ కార్య�
దళితుల సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ‘దళితబంధు’ పథకం యావత్ దేశానికే ఆదర్శమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రఘునాథపాలెం మండ లంలోని ఈర్లపూడి గ్రామం ‘దళితబంధు’ పథకా�
సర్కారు బడులను కార్పొరేట్కు దీటుగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ని అమలు చేయనున్నది. విద్యార్థులు నాణ్యమైన ఆంగ్ల విద్య అందుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే లక్ష్యంత
నాడు ఇక్కడి కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. బతుకు దెరువుకు పొరుగు రాష్ర్టాలకూ వెళ్లేవారు. కానీ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఆ అవసరం లేకపోయింది. 24 గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరా, నాగార్జున సాగర్ ద్వారా �
శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణిచివేతకు గురవుతున్న దళితుల సాధికారత కోసం తెలంగాణ సర్కారు ‘దళితబంధు’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయి�
ఖమ్మం జిల్లా సత్తుపల్లి అర్బన్ పార్కు నుంచి కొన్ని జింకలు రోడ్డెక్కాయి. గురువారం అర్ధరాత్రి సత్తుపల్లి డిగ్రీ కళాశాల సమీపం నుంచి జింకలు రోడ్డుపై పరుగెత్తాయి. ఈ జింకలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియా�
ఖమ్మం నగరంలో శుక్రవారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విస్తృతంగా పర్యటించారు. తొలుత నూతన కార్పొరేషన్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. 44, 46 డివిజన్లలో సీసీ రహదారులను ప్రారంభించారు. అనంతరం 18
అనుకోవడానికి సర్కారు బడి అయినా అన్నింట్లోనూ ఆదర్శంగా నిలుస్తున్న పాఠశాల అది. మెరుగైన వసతులు, ఉత్తమ ఫలితాలు దాని సొంతం. సర్కారు ఆధీనంలో ఉన్న ఏ స్కూల్లోనూ లేని విధంగా సైకిల్ స్టాండు, డైనింగ్ హాలు వంటి ప్ర
వ్యవసాయ అధికారుల పనితీరును మెరుగుపరచడం, రైతులకు నాణ్యమైన సేవలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అధికారుల్లో జవాబుదారీతనం పెంచేలా గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున
పొట్టచేత పట్టుకొని ఎక్కడి నుంచో వలస వచ్చిన నిరుపేదలు వారు. దొరికిన పని చేసుకుంటూ బతుకుపోరాటం సాగిస్తున్నారు. అద్దెలు కట్టలేక ఖమ్మం నగర శివారు ప్రాంతాల్లోని గుట్టలపై, కాల్వ కట్టలపై, మురికి వాడలపై ఖాళీ స్�
ఈ నెలాఖరులోగా సీఎం కేసీఆర్ జిల్లాకు రానున్నారని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. పర్యటన పూర్తిస్థాయిలో ఖరారు కాగానే అన్ని నియోజకవర