ప్రభుత్వ పాఠశాలలే పదో తరగతి పరీక్షా కేంద్రాలు కానున్నాయి. సకల సదుపాయాలతో ఉన్న సర్కారు బడుల్లోనే ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఆయా పాఠశాలలను పరిశీలిస్తున�
టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే యువతకు, నిరుద్యోగులకు ఉజ్వల భవిత ఉంటుందని వక్తలు పేర్కొన్నారు. నిరుద్యోగుల ఆశాదీపం ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు. 91,142 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు వేస్తు�
ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య పెంచాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి(డీఎంహెచ్వో) డాక్టర్ శిరీష అన్నారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిని గురువారం ఆమె సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, రి
ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను సత్వరమే భర్తీ చేస్తామని, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించిన వెంటనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంబురాలు అంబరాన్�
కలెక్టర్ అనుదీప్ కొత్తగూడెం ఎడ్యుకేషన్, మార్చి 9 : విద్యార్థుల్లో లెర్నింగ్ స్కిల్స్ మెరుగుపర్చడంతోపాటు సమాజంలో వారిని మంచి పౌరులుగా తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని కలెక్టర్ దురిశెట్టి అన
అడ్రియాల గనిలో మిగిలిన ఇద్దరూ మృత్యువాత సేఫ్టీ ఆఫీసర్ జయరాజ్, కాంట్రాక్టు కార్మికుడు శ్రీకాంత్ దుర్మరణం రెస్క్యూబృందం నిరంతరంశమించినా దక్కని ప్రాణాలు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు బాధిత కుటుంబా�
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేయడంపై కాంట్రాక్టు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు అధ
వివిధ రూపాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వాహన చోదకులకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశంపై అనూహ్య స్పందన లభిస్తోంది. తమ వాహనాలపై భారీగా పేరుకపోయిన చలాన్లను చెల్లింపును కారుచౌకగా వదిలించుకునేందుకు వాహనదారు
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన సంబురాలు మహిళా రైతులు, ఉద్యోగులు, ఉద్యమకారిణులకు సన్మానం కేక్లు కట్చేసి సందడి చేసిన అతివలు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, అధి�
చిమ్మపూడి టు మంచుకొండ రోడ్డు సమస్యకు లైన్ క్లియర్ అయింది. ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న రోడ్డుకు మంగళవారం గ్రీన్ సిగ్నల్ పడింది. మంచుకొండ గ్రామం చిమ్మపూడికి పక్కనే ఉన్నా..రోడ్డు లేని కారణంగా చుట్టూ 15
దళితుల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి దళిత కుటుంబానికీ దళితబంధు ఫలాలు అందుతాయని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. మండలంధిలోని వందనం గ్రామం ఎస్సీకాలనీలో మంగళవారం విస్తృతంగా పర్యటి�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయని అఖిల భారత సర్వీస్ శిక్షణ అధికారులు రజిత్మిశ్రా, కార్తికేయన్, సత్యరాజ్, రావల్ కృషికేష్ పేర్కొన్నారు. నాలుగు రోజుల శ�