సర్కారు బడులను కార్పొరేట్కు దీటుగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ని అమలు చేయనున్నది. విద్యార్థులు నాణ్యమైన ఆంగ్ల విద్య అందుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే లక్ష్యంత
నాడు ఇక్కడి కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. బతుకు దెరువుకు పొరుగు రాష్ర్టాలకూ వెళ్లేవారు. కానీ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఆ అవసరం లేకపోయింది. 24 గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరా, నాగార్జున సాగర్ ద్వారా �
శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణిచివేతకు గురవుతున్న దళితుల సాధికారత కోసం తెలంగాణ సర్కారు ‘దళితబంధు’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయి�
ఖమ్మం జిల్లా సత్తుపల్లి అర్బన్ పార్కు నుంచి కొన్ని జింకలు రోడ్డెక్కాయి. గురువారం అర్ధరాత్రి సత్తుపల్లి డిగ్రీ కళాశాల సమీపం నుంచి జింకలు రోడ్డుపై పరుగెత్తాయి. ఈ జింకలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియా�
ఖమ్మం నగరంలో శుక్రవారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విస్తృతంగా పర్యటించారు. తొలుత నూతన కార్పొరేషన్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. 44, 46 డివిజన్లలో సీసీ రహదారులను ప్రారంభించారు. అనంతరం 18
అనుకోవడానికి సర్కారు బడి అయినా అన్నింట్లోనూ ఆదర్శంగా నిలుస్తున్న పాఠశాల అది. మెరుగైన వసతులు, ఉత్తమ ఫలితాలు దాని సొంతం. సర్కారు ఆధీనంలో ఉన్న ఏ స్కూల్లోనూ లేని విధంగా సైకిల్ స్టాండు, డైనింగ్ హాలు వంటి ప్ర
వ్యవసాయ అధికారుల పనితీరును మెరుగుపరచడం, రైతులకు నాణ్యమైన సేవలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అధికారుల్లో జవాబుదారీతనం పెంచేలా గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున
పొట్టచేత పట్టుకొని ఎక్కడి నుంచో వలస వచ్చిన నిరుపేదలు వారు. దొరికిన పని చేసుకుంటూ బతుకుపోరాటం సాగిస్తున్నారు. అద్దెలు కట్టలేక ఖమ్మం నగర శివారు ప్రాంతాల్లోని గుట్టలపై, కాల్వ కట్టలపై, మురికి వాడలపై ఖాళీ స్�
ఈ నెలాఖరులోగా సీఎం కేసీఆర్ జిల్లాకు రానున్నారని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. పర్యటన పూర్తిస్థాయిలో ఖరారు కాగానే అన్ని నియోజకవర
మా తల్లిదండ్రులు సుజాతనగర్కు చెందిన చంద్రశేఖర్ - జ్యోతి. ఉక్రెయిన్లో వైద్యవిద్య మూడో సంవత్సరం చదుతున్నాను. యుద్ధం ప్రారంభానికి ముందే ఇతర దేశాల వైద్య విద్యార్థులు తమ స్వదేశానికి వెళ్లిపోయారు. కానీ ఉక�
‘యుద్ధం వస్తుందన్నారు. వట్టిదేనని కొట్టిపారేశారు. తెల్లారి లేచే సరికి బాంబుల వర్షం. దట్టమైన పొగలతో చీకటి అలముకుంది. ఒక్కసారిగా భయోత్పాతం. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు. మంచి నీరు కూడా దొరకని దుస్థిత�
తెలంగాణలో అత్యంత అభివృద్ధి చెందుతున్న నగరం ఖమ్మం రాజకీయాలకు అతీతంగా ఖమ్మాన్ని అభివృద్ధి చేస్తున్నాం ప్రజల మనసు గెలుచుకొనేలా ప్రజాప్రతినిధులు పనిచేయాలి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో సమగ్రాభ
ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోండి అశ్వారావుపేట మండల పర్యటనలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ అశ్వారావుపేట/అశ్వారావుపేట టౌన్, మార్చి 3: సమాజంలో మంచి విద్యావంతులను ఉపాధ్యాయులు తయార�
చింతకాని మండలంలో అత్యధికంగా 23 వేల ఎకరాల్లో సాగు పంటకు సరిపడా సాగునీరు విడుదల చివరి భూములకూ నీరు అందించేందుకు నీటి పారుదల శాఖ చర్యలు చింతకాని, మార్చి 3: చింతకాని మండలం జిల్లాలో వాణిజ్య పంటలకు కేంద్రం అని చె