ముఖ్యమంత్రి కేసీఆర్కు జన నీరాజనం పలికారు.. వనపర్తి జిల్లాలో మంగళవారం సీఎం పర్యటించారు.. పలు అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు.. బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.. ప్రాజెక్టులను
పూర్తి �
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమం కోసం పెద్దపీటవేసి దేశానికే ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ము�
మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. మహిళా దినోత్సవంలో భాగంగా కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నార�
మానవ మనుగడకు మూలం మహిళ అని వక్తలు ఉద్ఘాటించారు. స్త్రీమూర్తి లేకుంటే సమాజమే లేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం ఖమ్మం నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్, సంఘాలు, విద్యాసంస�
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్కు సకల జనుల ఆమోదం లభించింది. ఈ సారి బడ్జెట్లో అన్నివర్గాలకు సమప్రాధాన్యం కల్పించింది. ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేయడంతో సర్వత�
‘ఆమె’ అంటే ‘ఆకాశంలో సగం’ అనేవారు ఒకప్పుడు.. కానీ ఇప్పుడు దాని పరిధి విస్తృతమైంది. ‘ఆమె’ ఇప్పుడు ‘సగం’ మాత్రమే కాదు.. ‘సర్వం’. ‘వినాస్త్రీయా జననం నాస్తి. వినాస్త్రీయా గమనం నాస్తి. వినాస్త్రీయా సృష్టి యేవ నాస
‘ఖమ్మానికి మెడికల్ కాలేజీ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలెన్నో మారాయి.. అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలు.. వినతులన్నీ బుట్టదాఖలయ్యాయి. కానీ.. తెలంగాణలో పేదల ఆరోగ్య పరిరక�
సింగరేణిలోని పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ పరిధిలో ఉన్న అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో సోమవారం ఉదయం మొదటి షిఫ్టులో11:35 గంటలకు ఘోర ప్రమాదం సంభవించింది. గనిలోని 86వ లెవల్, ఎల్సీ-3 వద్ద ఒక్కసారిగా �
ఆమె ఒక సాధారణ గృహిణి...సమాజానికి సేవ చేయాలనే తలంపుతో చిన్ననాటి నుంచే తల్లిదండ్రుల వద్ద నేర్చుకున్న ఆలోచనతో ఫుడ్బ్యాంకు స్థాపించి నిరుపేదలు, యాచకులు, అనాథలకు సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఫుడ్బ�
తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, దానికి నిదర్శనమే మహిళా సంబురాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపీడీవో కార్యాలయం వ
అశ్వారావుపేట/అశ్వారావుపేట టౌన్/అశ్వారా వు పేట రూరల్, మార్చి 6: టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళాభివృద్ధికి చేస్తున్న కృషి హర్షణీయమని, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు అన్నారు. మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకున
ఖమ్మం జిల్లాలో 1,215 ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లిష్ మీడియం చదువుతున్న విద్యార్థులు 53,076 మంది 11 మండలాల్లో ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న వారే ఎక్కువ ‘మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పు�
మహిళలకు పెద్దన్న సీఎం కేసీఆర్ మహిళా బంధు వేడుకలో మంత్రి అజయ్కుమార్ టీఆర్ఎస్ హయాంలోనే మహిళలకు ప్రాధాన్యం: ఎంపీ నామా రాష్ట్రంలో మహిళా సంక్షేమం : ఎమ్మెల్సీ తాతా మధు ఖమ్మం నగరంలో సంబురంగా ‘మహిళా బంధు’ �
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజులపాటు మహిళా బంధు సంబురాలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. దీంతో శనివారం సత్తుపల్లి మున్సిపల్ కార్య�
దళితుల సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ‘దళితబంధు’ పథకం యావత్ దేశానికే ఆదర్శమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రఘునాథపాలెం మండ లంలోని ఈర్లపూడి గ్రామం ‘దళితబంధు’ పథకా�