ఖమ్మం ఏఎంసీలో జోరుగా క్రయవిక్రయాలు సీజన్ ఆరంభంలో మందగమనం ప్రస్తుతం రోజుకు 30- 40 వేల బస్తాల రాక క్వింటాకు రూ.18 వేల వరకు ధర వైరస్ కారణంగా దిగుబడి తగ్గినా చేతికొచ్చిన పంటకు మంచి డిమాండ్ ఖమ్మం వ్యవసాయం, మార్�
మారుమూల గ్రామాల్లోనూ ఇంగ్లిష్ మీడియం ఆదరిస్తున్న తల్లిదండ్రులు ‘మన బడి’కి స్కూల్ ఎంపిక ఎమ్మెల్యే కందాళ చొరవతో మౌలిక వసతులు కూసుమంచి రూరల్, మార్చి 12: చదువులమ్మ ఒడిని తలపిస్తోంది ఈ సర్కారు బడి. మౌలిక వస
మెగా అదాలత్లో జిల్లా ఇన్చార్జి జడ్జీ డానీ రూథ్ ఉమ్మడి జిల్లాలో 24,278 కేసుల పరిష్కారం ఖమ్మం లీగల్, మార్చి 12: ‘లోక్ అదాలత్లో సత్వరమే న్యాయం జరుగుతుంది. కేసులు కూడా సత్వరమే పరిష్కారమవుతాయి’ అని, జిల్లా ఇన�
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బోనకల్లు మార్చి 11 : తాను టీఆర్ఎస్ రెబల్ను కాదని, పార్టీకి విధేయుడిని మాత్రమేనని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో నిర్వహిం
ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ కొత్తగూడెంలో జీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా మెగా వైద్య శిబిరం కలెక్టర్ అనుదీప్తో కలిసి ప్రారంభించిన పీహెచ్ డైరెక్టర్ శిబిరంలో 6,348 మందికి వైద్య పరీక్ష
ఉత్తర్వులు జారీ చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తం చేసిన వేణుప్రసాద్ ఖమ్మం ఎద్యుకేషన్, మార్చి 12: ఖమ్మం జిల్లా వాసికి అరుదైన గౌరవం దక్కింది. పంజాబ్ నూతన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అంద
కొత్త ఆశలు నింపిన సీఎం కేసీఆర్ ప్రకటన ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రైవేటు ఉద్యోగాలను వదిలి.. కోచింగ్ సెంటర్లకు యువత పరుగులు.. సర్కార్ జాబ్ సాధించడమే లక్ష్యంగా ప్రిపరేషన్ ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 11: తెలం�
నగరంలోని ‘డైట్’ కేంద్రంలో నిర్వహణ ఈ నెల 15 నుంచి వారం రోజుల పాటు క్లాసులు తొలి బ్యాచ్లో 60 మంది టీచర్ల ఎంపిక పరీక్ష ఉత్తీర్ణులైతే డిజిటల్ సర్టిఫికెట్ల పంపిణీ ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 11: విద్యార్థులకు బ
అభివృద్ధి బాటలో గౌతంపూర్ కంపోస్ట్ తయారీలో భద్రాద్రి జిల్లాలోనే ముందంజ ప్రత్యేక ఆకర్షణగా ప్రకృతి వనం, అవెన్యూ ప్లాంటేషన్ పక్కాగా పారిశుధ్య నిర్వహణ భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 11 (నమస్తే తెలంగాణ): అది క
నిరంతర అధ్యయనం ముఖ్యం సిలబస్ను ప్రామాణికంగా తీసుకోవాలి.. సివిల్ సర్వీసెస్ శిక్షణ అధికారులు ఖమ్మం నగరంలో విద్యార్థులతో ముఖాముఖి ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 11 : ప్రణాళికతో చదివితేనే ఒత్తిడి దూరమవుతుందని
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం కారేపల్లి, మార్చి 11 : ఉద్యోగ నియాకాలను పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి లక్ష కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన ఘనుడు సీఎం కేసీఆర్ అని కాంట్రాక్ట్ ఉద్యోగులు
డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం ఖమ్మం వ్యవసాయం, మార్చి 11 : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో ప్రస్తుతం 50 బ్రాంచీలు అందుబాటులో ఉన్నాయని, మార్చి తరువాత మరో ఎనిమిది కొత్త బ్రాంచీలను ఏర్పాటు చేసి మరింతమం
కష్టపడితే స్వరాష్ట్రంలో ఉద్యోగం సాధ్యమంటున్న యువత కన్ఫ్యూజన్ లేకుండా ముందుకెళ్లాలంటూ సూచన స్పష్టమైన లక్ష్యంతో సిద్ధమైతే విజయం తథ్యం దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కొలువుల కుంభమేళా వచ్చి
ఇది ఉద్యోగనామ సంవత్సరం.. అవును.. యువతకు ఉగాదికి ముందే పండుగ వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొలువుల ‘కుంభమేళా’కు తెరలేచింది. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యోగ �
ఆ పాఠశాలలో విద్యాపరిమళాలు వికసిస్తున్నాయి. నాణ్యమైన విద్యతోపాటు సకల సౌకర్యాలు స్వాగతం పలుకుతున్నాయి. దాతల చేయూతతో విద్యాభివృద్ధికి బీజం పడింది. ఈ బడిలో విద్యనభ్యసించిన ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించా�