ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా, జవాబుదారీగా వ్యవహరిస్తూ ప్రజలకు సేవలందించాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. వైరాలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ వేల్పుల పావని అధ్యక్షతన గురువారం జ�
కార్మికుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని వక్తలు పేర్కొన్నారు. ఆయన సారథ్యంలో సంక్షేమ పథకాలకు చిరునామాగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందని అన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ ఉండకూడ
బడిలో లేని పిల్లలను బాల కార్మికులుగా గుర్తించి వారి వివరాలను సేకరించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ జే.శ్రీనివాసరావు సూచించారు. ‘బాల కార్మికులు, బాండెడ్ లేబర్, మహిళల అక్రమ రవాణా’ వంటి
యానంబైలు ఉన్నత పాఠశాలకు 13 గ్రామాల నుంచి పిల్లల రాక ఏటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య పూర్వ విద్యార్థుల సాయంతో స్కూలు అభివృద్ధి పాల్వంచ రూరల్, మార్చి 16: ఆ పాఠశాలకు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది.. ఇక్కడ విద్యనభ్�
ఈ విడత జాబితాలో పేరు రాని వారెవరూ అధైర్య పడొద్దు స్థలం ఉన్న పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షలు కృతజ్ఞతా సభలో ఎమ్మెల్యే రాములునాయక్, ఎమ్మెల్సీ మధు జూలూరుపాడు/ కారేపల్లి, మార్చి 16: దశల వారీగా అర్హుల�
సెర్ప్, మెప్మా ఉద్యోగులకు పెరుగనున్న వేతనాలు 418 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్లీ విధుల్లోకి.. 632 మంది వీఆర్ఏలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త 2,429 మంది ‘మధ్యాహ్న’ కార్మికులకు గౌరవ వేతనం ఆనందోత్సాహాల్లో ఆయ�
శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై సిటీ పోలీస్ సన్నాహాలు బ్లూకోల్ట్స్, సెక్టార్ ఎస్సైలకు బాధ్యతలు గూగుల్ ఫామ్స్తో వివరాల సేకరణ అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో ఇండోర్, ఔట్డోర్ శిక్షణ పోలీసు కొలువులకుసిటీలో ఆ�
పాలకవర్గ సభ్యుల సంఖ్య 14 నుంచి 18 పెంపు కమిటీల పదవీ కాలం గడువు మరో ఏడాది పొడిగింపు అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లు ఆమోదం భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 16 నమస్తే తెలంగాణ : మార్కెట్ యార్డులకు మంచి రోజులొచ్చాయి. గతంల�
సీఎం కేసీఆర్తోనే వ్యవసాయ మార్కెట్లకు మనుగడ అని ఖమ్మం ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న అన్నారు. వ్యవసాయ మార్కెట్ పాలకవర్గాల పదవీకాలాన్ని మరో రెండేండ్లకు పెంచుతూ మంగళవారం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకట�
నగర వ్యవసాయ మార్కెట్ నుంచి విడిపోయి నూతన వ్యవసాయ మార్కెట్గా మద్దులపల్లి రూపాంతరం చెందింది. ఈ మార్కెట్ ఆరంభం నుంచి లక్ష్యానికి మించి ఆదాయం ఆర్జిస్తున్నది. యార్డు నిర్మాణం కాకపోయినా ఉన్న వనరుల నుంచి వ�
ఆసరా పింఛన్ల పంపిణీకి ఈ సారి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. దీంతో కొత్తగా పింఛనుకు దరఖాస్తు చేసుకున్న వారికి భరోసా లభించింది. ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేసే�
గ్రామాల నుంచి పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చిన మహిళలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎవరికీ చెప్పుకోలేక, ఏం చేయాలో తెలియక యాతనపడుతుంటారు. కొందరైతే ఊపిరి బిగపట్టుకుని ఇంటికి చేరేదాకా అల�
టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు మంగళవారం జిల్లాలో మిన్నంటాయి. నగరంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు కేక్ కట్ చేశారు. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్�
భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో వచ్చే నెల 10న వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో