పాల్వంచ రూరల్, మార్చి 18 : మండలంలోని జగన్నాధపురం-కేశవాపురం గ్రామాల మధ్య ఉన్న పెద్దమ్మతల్లి ఆలయంలో శుక్రవారం చండీహోమం వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. మేళతాళాలతో అమ్మవారి ఉత
కామేపల్లి, మార్చి 18: ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని పొన్నెకల్లో పులి సంచారం కలకలం రేపుతున్నది. పులి అలికిడితో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గురువారం రాత్రి గ్రామం శివారులో పులి సంచరించినట్లు గ్�
కేంద్రం నుంచి నగరానికి తెచ్చిన నిధులెన్ని? రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన బీజేపీ కార్పొరేటర్లు భారీ అనుచరగణంతో చేరిక కలెక్టరేట్, మార్చి 17: మాయమాటలు చెప్పి కర
ఉష్ణతాపం ఒక్కసారిగా పెరిగిపోయింది.. భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలుచోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చిలోనే �
సకల గుణాధాముడు.. జగదభిరాముడి వసంతోత్సవం, డోలోత్సవానికి గురువారం భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో అంకురార్పణ జరిగింది. సాయంత్రం 4 గంటలకు అర్చకులు పవిత్ర గోదావరి నుంచి మేళతాళాల నడుమ తీర్థపు బి�
ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా, జవాబుదారీగా వ్యవహరిస్తూ ప్రజలకు సేవలందించాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. వైరాలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ వేల్పుల పావని అధ్యక్షతన గురువారం జ�
కార్మికుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని వక్తలు పేర్కొన్నారు. ఆయన సారథ్యంలో సంక్షేమ పథకాలకు చిరునామాగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందని అన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ ఉండకూడ
బడిలో లేని పిల్లలను బాల కార్మికులుగా గుర్తించి వారి వివరాలను సేకరించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ జే.శ్రీనివాసరావు సూచించారు. ‘బాల కార్మికులు, బాండెడ్ లేబర్, మహిళల అక్రమ రవాణా’ వంటి
యానంబైలు ఉన్నత పాఠశాలకు 13 గ్రామాల నుంచి పిల్లల రాక ఏటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య పూర్వ విద్యార్థుల సాయంతో స్కూలు అభివృద్ధి పాల్వంచ రూరల్, మార్చి 16: ఆ పాఠశాలకు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది.. ఇక్కడ విద్యనభ్�
ఈ విడత జాబితాలో పేరు రాని వారెవరూ అధైర్య పడొద్దు స్థలం ఉన్న పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షలు కృతజ్ఞతా సభలో ఎమ్మెల్యే రాములునాయక్, ఎమ్మెల్సీ మధు జూలూరుపాడు/ కారేపల్లి, మార్చి 16: దశల వారీగా అర్హుల�
సెర్ప్, మెప్మా ఉద్యోగులకు పెరుగనున్న వేతనాలు 418 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్లీ విధుల్లోకి.. 632 మంది వీఆర్ఏలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త 2,429 మంది ‘మధ్యాహ్న’ కార్మికులకు గౌరవ వేతనం ఆనందోత్సాహాల్లో ఆయ�
శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై సిటీ పోలీస్ సన్నాహాలు బ్లూకోల్ట్స్, సెక్టార్ ఎస్సైలకు బాధ్యతలు గూగుల్ ఫామ్స్తో వివరాల సేకరణ అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో ఇండోర్, ఔట్డోర్ శిక్షణ పోలీసు కొలువులకుసిటీలో ఆ�
పాలకవర్గ సభ్యుల సంఖ్య 14 నుంచి 18 పెంపు కమిటీల పదవీ కాలం గడువు మరో ఏడాది పొడిగింపు అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లు ఆమోదం భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 16 నమస్తే తెలంగాణ : మార్కెట్ యార్డులకు మంచి రోజులొచ్చాయి. గతంల�