కొనసాగుతున్న నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ఘనంగా భేరీ పూజ.. నేడు ఎదుర్కోలు రేపు సీతారాముల కల్యాణం ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు భద్రాచలం, ఏప్రిల్ 8 : భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి�
రూ.75 లక్షల విలువైన 255 కిలోల సరుకు స్వాధీనం రెండు ట్రాక్టర్లు, ఒక లారీ, రూ.7.20 లక్షల నగదు పట్టివేత వివరాలు వెల్లడించిన సీపీ విష్ణు ఎస్ వారియర్ మామిళ్లగూడెం, ఏప్రిల్ 8: రూ.75లక్షల విలువైన 225 కేజీల ఎండు గంజాయిని ఖమ
సీఎం కేసీఆర్కు మోదీ మెడలు వంచడం కష్టం కాదు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మంలో భారీ మోటార్సైకిల్ ర్యాలీ ఖమ్మం, ఏప్రిల్ 8 : ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ముఖ్యమంత
రైతులను వరి సాగు చేయమన్న బీజేపీ నాయకులు ఎక్కడున్నరు? ప్రజలను నూకలు తినమన్న కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలి పంజాబ్కో న్యాయం.. తెలంగాణకో న్యాయమా..? రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మంలో టీఆ�
ప్రధాని మోదీ గద్దె దిగేదాకా పోరాటం ఆగదు అన్నం పెట్టే రైతులను మోసం చేస్తే తరిమికొడతాం తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనాలి భద్రాద్రి మహాధర్నాలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పాల్గొన్న ఎమ్
ప్రభుత్వం చిత్తశుద్ధితో దళితబంధును అమలుచేస్తుంది ఈ పథకం సాయంతో దళితులంతా శ్రీమంతులు కావాలి లచ్చగూడెం పర్యటనలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ చింతకాని, ఏప్రిల్ 7: దళితబంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం చిత్�
నేడు ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ వైభవంగా నవమి బ్రహ్మోత్సవాలు భద్రాచలం, ఏప్రిల్ 7: భద్రాచలం దివ్యక్షేత్రంలో శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భా
జాతీయస్థాయి ఎద్దుల పోటీల ప్రారంభంలో మంత్రి పువ్వాడ కూసుమంచి, ఏప్రిల్ 7: ఎద్దుల పోటీలు మన సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకలని మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని జీళ్లచెరువులో డీసీసీబీ డైరెక్టర్ �
2021-22లో ఎన్డీఆర్ఎఫ్ నిధులను కేంద్రం కేటాయించలేదు నివేదికను ట్విట్టర్లో పోస్ట్ చేసిన మంత్రి అజయ్కుమార్ ఖమ్మం, ఏప్రిల్ 7: రెండేళ్ల క్రితం భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు స
ఖమ్మం రూరల్, ఏప్రిల్ 7: తెలంగాణ ధాన్యం కొనేదిలేదంటూ మొండికేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై రైతులు కన్నెర్ర చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా ఖమ్మం కలెక్టరేట్ వద్ద మహాధర్నాకు మండలం నుంచి రైతులు, కూలీలు, టీఆర్�
కొవిడ్, ఆరోగ్యశ్రీ విభాగాల్లో ప్రత్యేక గుర్తింపు వైద్యాధికారులకు మంత్రి హరీశ్రావు సన్మానం ఖమ్మం సిటీ, ఏప్రిల్ 7: ఖమ్మం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రధా�
ఖమ్మం, భద్రాద్రి జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు భారీగా జనసమీకరణ చేయనున్న గులాబీ శ్రేణులు ఖమ్మం దీక్షకు హాజరుకానున్న మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీ మధు కొత్తగూడెంలో పాల్గొననున్న ప్రభుత్వ విప్ రేగా, ప్రజాప్రత