కొత్తగూడెం, అక్టోబర్ 21: ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్న నే
ఖమ్మం :తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్(టెస్కాబ్) పరిధిలోని డీసీసీబీ ఉద్యోగుల వేతన సవరణకు టెస్కాబ్ ఆమోదం తెలిపింది. గురువారం హైదరాబాద్లోని టెస్కాబ్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా డీస�
విజయగర్జనను విజయవంతం చేయాలి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పిలుపు తెలంగాణ భవన్లో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నేతలతో సమావేశమైన కేటీఆర్ మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో హాజరైన ఎమ్మెల్యేల�
నేడు పునఃప్రారంభం 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రత్యక్ష బోధనకు అనుమతి సర్వం సిద్ధం చేస్తున్న అధికారులు ఖమ్మం/కొత్తగూడెం ఎడ్యుకేషన్, అక్టోబర్ 20 : ఎట్టకేలకు గురుకులాలను పునః ప్రారంభించేందుకు హైకోర్టు అను�
భద్రాచలం, అక్టోబర్ 20 : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించే శబరి స్మృతియాత్రను ఈ ఏడాది కూడా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కొద్దిమంది గిరిజన భక్తులతోనే నిరాడంబ�
ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ఘనంగా మహర్షి వాల్మీకి జయంత్యోత్సవాలు మామిళ్లగూడెం, అక్టోబర్ 20: రామాయణ మహా కావ్యం ద్వారా మహర్షి వాల్మీకి సర్వజనులకు జ్ఞాన బోధన చేశారని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మహర�
మధిర: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా బుధవారం మధిర మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో మధిర కోర్టు న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్, జూనియర్ సివిల్ జ
ఖమ్మం : సమ్మెటివ్ అసెస్మెంట్-1 ప్రశ్నాపత్రాలను ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించాలని జిల్లా విద్యాశాఖాధికారి సిగసారపు యాదయ్య సూచించారు. బుధవారం ఖమ్మంలోని రిక్కాబజార్ పాఠశాలలో డీసీఈబీ ఆధ్వర్యంలో ఎస్ఏ-1 �
ఖమ్మం : ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో బుధవారం ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు జరిగాయి. యంబీసీ కమిటీ ఆధ్వర్యంలో వాల్మీకి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా టిఆర్ఎస్ ఖమ్మం నగర ఉపాధ�
ఖమ్మం: నవంబర్ 6వ తేదీ నుంచి దివ్యమణికంఠ అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభం అవుతుందని ట్రస్టు చైర్మన్ చిర్రా రవి తెలిపారు. బుధవారం నగరంలోని ముస్తఫానగర్ లో అన్నదానం షెడ్ నిర్మా�
వేంసూరు: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ ఎండీ. ముజాహిద్ తెలిపారు. దీనిలో భాగంగా బుధవారం తెల్లవారుజామున దుద్దేపూడి వాగు నుంచి అక్రమంగా ఇ�
దళితబంధు కోసం మొదటి విడతగా రూ.100 కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్తోనే దళితసాధికారిత సాధ్యం నిరుపేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వ ఫలాలు చింతకాని సమావేశంలో జడ్పీ చైర్మన్ కమల్రాజు చింతకాని, అక్టోబర్ 19: అభినవ �
వచ్చే ఏడాది 5 లక్షల ఎకరాలకు సాగు విస్తరణ మూడేళ్లలో 20 లక్షల ఎకరాలకు చేరేలా లక్ష్యం అందుకు 12 లక్షల మొక్కలను సిద్ధం చేస్తున్నాం గెలల అక్రమ రవాణా నివారణకు చర్యలు ఆయిల్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేందర్ అ�