ఖమ్మం : ఖమ్మం పోలీసు కమిషనరేట్ పరిధిలో ఫోటో గ్రఫీ పోటీలకు ఆహ్వానిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ శుక్రవారం తెలిపారు. ఆసక్తి ఉన్న ఫోటో గ్రాఫర్లు పోటీలో పాల్గొనాలని కోరారు. 28వ తేదీన పాఠశాల, కళాశా�
ఖమ్మం : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కృషితో ఖమ్మం నగరంలో బీసీ భవన్ నిర్మాణం జరుగుతుందని సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ తెలిపారు. టీఆర్ఎస్ కార్యాలయ ఇన్ఛార్జి ఆర్జేసి కృష్ణ, టీఆర్ఎస్ �
పంట ఆరబోసుకునేందుకు సౌకర్యంగా కల్లాలుభద్రాద్రి జిల్లాలో రూ.14 కోట్లతో 1,723 నిర్మాణాలుఇప్పటి వరకు 1,679 పూర్తి..కల్లాల నిర్మాణంలో రాష్ట్రంలో నంబర్వన్ స్థానంలో భద్రాద్రి జిల్లా కొత్తగూడెం, అక్టోబర్ 21 : పండిం�
కొత్తగూడెం, అక్టోబర్ 21: ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్న నే
ఖమ్మం :తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్(టెస్కాబ్) పరిధిలోని డీసీసీబీ ఉద్యోగుల వేతన సవరణకు టెస్కాబ్ ఆమోదం తెలిపింది. గురువారం హైదరాబాద్లోని టెస్కాబ్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా డీస�
విజయగర్జనను విజయవంతం చేయాలి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పిలుపు తెలంగాణ భవన్లో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నేతలతో సమావేశమైన కేటీఆర్ మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో హాజరైన ఎమ్మెల్యేల�
నేడు పునఃప్రారంభం 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రత్యక్ష బోధనకు అనుమతి సర్వం సిద్ధం చేస్తున్న అధికారులు ఖమ్మం/కొత్తగూడెం ఎడ్యుకేషన్, అక్టోబర్ 20 : ఎట్టకేలకు గురుకులాలను పునః ప్రారంభించేందుకు హైకోర్టు అను�
భద్రాచలం, అక్టోబర్ 20 : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించే శబరి స్మృతియాత్రను ఈ ఏడాది కూడా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కొద్దిమంది గిరిజన భక్తులతోనే నిరాడంబ�
ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ఘనంగా మహర్షి వాల్మీకి జయంత్యోత్సవాలు మామిళ్లగూడెం, అక్టోబర్ 20: రామాయణ మహా కావ్యం ద్వారా మహర్షి వాల్మీకి సర్వజనులకు జ్ఞాన బోధన చేశారని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మహర�
మధిర: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా బుధవారం మధిర మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో మధిర కోర్టు న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్, జూనియర్ సివిల్ జ
ఖమ్మం : సమ్మెటివ్ అసెస్మెంట్-1 ప్రశ్నాపత్రాలను ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించాలని జిల్లా విద్యాశాఖాధికారి సిగసారపు యాదయ్య సూచించారు. బుధవారం ఖమ్మంలోని రిక్కాబజార్ పాఠశాలలో డీసీఈబీ ఆధ్వర్యంలో ఎస్ఏ-1 �
ఖమ్మం : ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో బుధవారం ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు జరిగాయి. యంబీసీ కమిటీ ఆధ్వర్యంలో వాల్మీకి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా టిఆర్ఎస్ ఖమ్మం నగర ఉపాధ�