ఖమ్మం: ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల మాదిరిగానే ఉచిత న్యాయ సేవలను అర్హులైన ప్రతి ఒకరికీ అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సహకారం అవసరమని తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ వై.ర�
కొత్తగూడెం, అక్టోబర్ 27: తెలంగాణ ఉద్యమ సూరీడు కేసీఆర్ అని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆయన ఉన్నంత వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. కొత్తగూడ�
కొత్తగూడెం, అక్టోబర్ 27 : జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండల ప్ర
ఇల్లెందు, అక్టోబర్ 27: వచ్చే నెల 15న వరంగల్లో జరిగే విజయగర్జన సభను జయప్రదం చేయాలని, కనీవినీ ఎరుగని విధంగా ఇల్లెందు నియోజకవర్గం నుంచి తరలివెళ్లాలని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోర�
దుమ్ముగూడెం, అక్టోబర్ 27: ఏజెన్సీ యువత క్రీడల్లో రాణించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్ ఆకాంక్షించారు. మండలంలోని ములకపాడు పీహెచ్సీ వెనుక దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లు కృషితో ఏర్పాటు చేసిన క్రీడ
ఏన్కూరు: వాణిజ్య పంటలు వేసి తీవ్రంగా నష్టపోతున్న రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కల్పించే రాయితీతో ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. కూరగాయల పంటలకు డ్రిప్ ఇరిగేషన్, పంది�
ముదిగొండ : జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. మండల కేంద్రం ముదిగొండలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహా�
జోడేడ్లలా అభివృద్ధి, సంక్షేమం రూ.వేల కోట్లతో ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులు కరువు భూముల్లో కృష్ణాజలాలు సీతారామతో బీడు భూములకు గోదావరి జలాలు రూ.335.59 కోట్లతో భక్తరామదాసు పూర్తి భగీరథ ద్వారా 4.75 లక్షల కుటుంబా�
పోటీపడి కొనుగోలు చేస్తున్న పొరుగు రాష్ర్టాల వ్యాపారులు రంగు, నాణ్యత, పొడవు వంటి ప్రత్యేకతలకు ఆదరణ అక్కడి పంటలో కలుపుకొని జిన్నింగ్ తయారీకి వినియోగం ఖమ్మంలో రూ.8 వేలకు దగ్గరలో క్వింటా తెల్ల బంగారం సంతోష�
ఖమ్మం: యాసంగి సీజన్లో జిల్లా రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు మల్లించాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. వచ్చే యాసంగిలో ధాన్యం కొనుగోలు ఉండదని ఎఫ్సీఐ ప్రకటించిన నేపథ్యంలో
ఖమ్మం : నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్(ఎన్టీఎస్ఈ) ఫస్ట్ లెవల్ పరీక్ష రాసేందుకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. ప్రభుత్వ గుర్తిం
గంట ముందుగానే కేంద్రానికి ఫస్టియర్ విద్యార్థులుఖమ్మం జిల్లాలో 16,909, భద్రాద్రి జిల్లాలో 9583మంది హాజరు ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, అక్టోబర్ 25 : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో ఇంటర్మీడియట్ పర�
ఖమ్మం, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగిన టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాలు, పార్టీ ప్లీనరీలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు పెద్ద
కొత్తగూడెం క్రైం/ మామిళ్లగూడెం, అక్టోబర్ 25: దేశం కోసం, దేశ భద్రత కోసం ఏటా ఎంతోమంది సైనికులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని, అలాంటి అమరవీరుల ఆశయాల బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్