సమస్య పరిష్కరించేందుకే క్యాబినెట్ సబ్ కమిటీ అటవీ భూముల ఆక్రమణలను విడిపించాలి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మంలో అఖిల పక్ష సమావేశం సర్వే, క్లెయిమ్స్ స్వీకరణకు బృందాలు: కలెక్టర్ గౌ
కొత్తగూడెం సమీపంలో రూ.90 కోట్లతో నిర్మాణం85 శాతం పనులు పూర్తిమార్చి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశంఅన్నిశాఖల కార్యకలాపాలు ఒకే చోట..అధికారుల నివాసాలూ ఇక్కడే..కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగాకొత్తగూడెం, నవం�
విజయగర్జనను విజయవంతం చేయండిపార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావుమణుగూరు రూరల్, నవంబర్ 1 : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధ�
ఖమ్మం : టీఎన్జీవోకు ఖమ్మం జిల్లాలో పూర్వ వైభవం తీసుకోస్తానని జిల్లా నూతన కన్వీనర్ అబ్జల్హాసన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని టీఎన్జీవో కార్యాలయంలో నూతన కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీఎన
ఖమ్మం : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ.45 లక్షల విలువైన 45 చెక్కులను మంత్రి ప�
బుల్లెట్పై తిరుగుతూ | రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఖమ్మం కార�
కృషి, పట్టుదల ఉంటేనేఈ రంగంలో రాణించగలంవైద్యరంగంలో నూతనఒరవడి సృష్టించాలిమున్ముందు వైద్య శాస్త్రంలో విప్లవాత్మక మార్పులుకాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డిఖమ్మం ‘మమత’ వైద్య కళాశాలలో గ్రా
ఖమ్మం రూరల్, అక్టోబర్ 31: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అవహేళన చేస్తూ నిజామాబాద్ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు చేశారని, ఆయన వెంటనే ఎస్సీ, ఎస్టీలకు బహిరంగ క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మార్పీ�
మంత్రి పువ్వాడ సారథ్యంలో నగరానికి ప్రత్యేక గుర్తింపుజీహెచ్ఎంసీ తర్వాత ఖమ్మంలోనే ప్రగతిఅన్ని డివిజన్లకు సమానంగా నిధుల కేటాయింపుకేఎంసీ కౌన్సిల్ సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజఅభివృద్ధిపై విమర్శల�
మణుగూరు రూరల్/ పినపాక, అక్టోబర్ 30: డిమాండ్ ఉన్న పంటలవైపే రైతులు మొగ్గు చూపి అధిక లాభాలు పొందాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు సూచించారు. అశ్వాపురం మండలంలోని నెల్లిపాక పంచాయతీలో రైతులు సాగు �
‘పాలెం’ మండలాన్ని అన్నింటా ముందుంచుతాంగ్రామాలన్నింటికీ సుడా నిధులు కేటాయిస్తాంరాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్రూ.2 కోట్లతో చేపట్టిన డివైడర్, సెంట్రల్ లైటింగ్ ప్రారంభం రఘునాథపాలెం, అక్టోబర్ 30
రెండేళ్ల క్రితం క్వింటాకు రూ.20 వేలకు పైగా..గతేడాది రూ.17 వేలు పలికిన ధరఈ ఏడాది రికార్డు స్థాయిలో సాగుప్రస్తుతం రూ.13,000కు చేరిన వైనంఆందోళనలో రైతాంగం ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 30: గతేడాది చివరలో అమాంతంగా పెరిగిన �