ఖమ్మం : జిల్లాలో మైనారిటీ విద్యార్థులు 2021-22 విద్యా సంవత్సరానికి నేషనల్ మైనార్టీస్ ఫ్రీ మెట్రిక్ (1వ తరగతి నుంచి 10వ తరగతి), పోస్ట్ మెట్రిక్ విభాగంలో ఇంటర్మీడియట్ నుంచి పి.హెచ్.డి గవర్నమెంట్ లేదా గుర్తింపు పొం�
ఖమ్మం : ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, తద్వారా పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. మంగళవారం నగరంలోని ఖమ్మం వన్ టౌన్ ,మహిళ పోలీస్ స్టేషన్లను, ఫ్యామిలీ �
ఖమ్మం :నిబంధనలు అతిక్రమించి బాణాసంచా విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తామని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ హెచ్చరించారు. నగరంలోని ఎస్ఆర్ఎండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేస�
ఎర్రుపాలెం:ఎర్రుపాలెం మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బండి రాజేష్(26) అనే యువకుడు మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బండి రవి, అతని కుమారుడు బండి రాజేష్లు ద్విచక్ర వాహనంపై విజయవాడ వెళ�
కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులకు అవకాశంనూతనంగా 53 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుఈ నెల 30 వరకు అభ్యంతరాల స్వీకరణకేంద్రాల వద్ద అందుబాటులో అధికారులుప్రకటించిన కలెక్టర్ వీపీ గౌతమ్ మామిళ్లగూడెం, నవంబర్ 1:ఖమ
సమస్య పరిష్కరించేందుకే క్యాబినెట్ సబ్ కమిటీ అటవీ భూముల ఆక్రమణలను విడిపించాలి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మంలో అఖిల పక్ష సమావేశం సర్వే, క్లెయిమ్స్ స్వీకరణకు బృందాలు: కలెక్టర్ గౌ
కొత్తగూడెం సమీపంలో రూ.90 కోట్లతో నిర్మాణం85 శాతం పనులు పూర్తిమార్చి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశంఅన్నిశాఖల కార్యకలాపాలు ఒకే చోట..అధికారుల నివాసాలూ ఇక్కడే..కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగాకొత్తగూడెం, నవం�
విజయగర్జనను విజయవంతం చేయండిపార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావుమణుగూరు రూరల్, నవంబర్ 1 : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధ�
ఖమ్మం : టీఎన్జీవోకు ఖమ్మం జిల్లాలో పూర్వ వైభవం తీసుకోస్తానని జిల్లా నూతన కన్వీనర్ అబ్జల్హాసన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని టీఎన్జీవో కార్యాలయంలో నూతన కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీఎన
ఖమ్మం : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ.45 లక్షల విలువైన 45 చెక్కులను మంత్రి ప�
బుల్లెట్పై తిరుగుతూ | రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఖమ్మం కార�
కృషి, పట్టుదల ఉంటేనేఈ రంగంలో రాణించగలంవైద్యరంగంలో నూతనఒరవడి సృష్టించాలిమున్ముందు వైద్య శాస్త్రంలో విప్లవాత్మక మార్పులుకాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డిఖమ్మం ‘మమత’ వైద్య కళాశాలలో గ్రా
ఖమ్మం రూరల్, అక్టోబర్ 31: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అవహేళన చేస్తూ నిజామాబాద్ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు చేశారని, ఆయన వెంటనే ఎస్సీ, ఎస్టీలకు బహిరంగ క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మార్పీ�