భద్రాద్రి జిల్లాలో సర్వేకు 501 బృందాలు అటవీ హక్కుల రక్షణ కమిటీల ఏర్పాటు అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి పోడుభూముల సర్వే, అటవీ భూముల పరిరక్షణపై సమీక్ష పాల్గొన్న ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు, ఐటీడీఏ,
అడవి సంరక్షణతోపాటు హక్కు పత్రాల అందజేత8వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ243 గ్రామపంచాయతీల్లో 500 బృందాల పరిశీలనజిల్లాలో 2,29,229 ఎకరాల్లో పోడు భూమిసాగులో 53,058 మంది రైతులుకొత్తగూడెం, నవంబర్ 5 :అంతరించి పోతున్న అడవులక�
సత్తుపల్లి నియోజకవర్గానికి రూ.5 కోట్ల అభివృద్ధి నిధులుజనవరిలో ఆసుపత్రి, కాలేజీ నూతన భవనాల పనులు ప్రారంభంసత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యఇంటింటికీ వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీత్త�
గ్రామాల్లో పర్యటించి సీఎంఆర్ఎఫ్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే 14 మంది లబ్ధిదారులకు రూ.5.39 లక్షల చెక్కుల అందజేత వైరా, నవంబర్ 5: అనారోగ్య బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటూ మంజూరు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కులన�
ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని టేకులపల్లిలో నూతనంగా నిర్మించిన కేసీఆర్ టవర్స్ లో ఉండే ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్లు శుక్రవారం జ�
ఖమ్మం : దీపావళి పండుగను పురస్కరించుకొని నగర ప్రజలకు మేయర్ దంపతులు పునుకొల్లు నీరజ, రామబ్రహ్మంలు శుభాకాంక్షలు తెలిపారు. సుగ్గులవారి తోటలోని వారి నివాసంలో కుటుంబ సమేతంగా దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చ�
చెడుపై మంచి గెలిచిన యుద్ధానికి ప్రతీక దీపావళివేడుకకు సిద్ధమైన ఉమ్మడి జిల్లావాసులులక్ష్మీపూజ, దీపారాధనకు ఆడపడుచుల ఏర్పాట్లుపటాకుల దుకాణాల వద్ద చిన్నారులు, యువతీ యువకుల సందడి ఖమ్మం కల్చరల్/ కొత్తగూడె�
ఖమ్మం, నవంబర్ 3 : నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉన్నదని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. ఖమ్మం నగరం జూబ్లీపురలోని ఎంపీ నామా నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో బుధవారం మధిర నియోజకవర్గంలోని ఐద�
సత్తుపల్లి, నవంబర్ 3 : వానకాలంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, రైతులెవ్వరూ అధైర్యపడొద్దని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బుధవారం స్థానిక క్యాంపు
ముదిగొండ: మండల పరిధిలోని వల్లభి గ్రామ శివారులో ట్రాక్టర్ పల్టీ కొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందారు. పోలీసులు, తెలిపిన వివరాల ప్రకారం నేలకొండపల్లి మండల పరిధిలోని మంగాపురం తండాకు చెందిన సుమారు 20 మంది కూలీలతో
విద్యాశాఖలో సమస్యలను పరిష్కరిస్తాం.. అందరి సహకారంతో వందశాతం వ్యాక్సినేషన్ సాధిస్తాం పలు శాఖల సమీక్షలో కలెక్టర్ వీపీ గౌతమ్ సమావేశాలకు అధికారులు హాజరుకావాలి : జడ్పీ చైర్మన్ లింగాల ఉపాధ్యాయులు విద్యా