కేంద్రంలోని బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం: ఎంపీ నామాధాన్యం కొనుగోలుపై వివక్ష తగదు: ఎమ్మెల్యే కందాళరైతులకు అండగా తెలంగాణ సర్కారు: తాతా మధుకూసుమంచి, నవంబర్ 12: రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్�
ఖమ్మం : కళ్లుండి చూడలేని.. చెవులు ఉండి వినలేని బీజేపీ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగలకపోదన్నారు మంత్రి అజయ్ కుమార్. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, తెలంగాణలో పండిన వరిధాన�
ఖమ్మం : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఖమ్మం జిల్లా జడ్పి చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో మధిరలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో రైత�
ట్యాంక్బండ్పై తీగల బ్రిడ్జి నిర్మాణంపర్యాటక గుమ్మమైన ఖమ్మం నగరంలకారం అందాల మధ్య సస్పెన్షన్ బ్రిడ్జి ఖమ్మం, నవంబర్ 10: ఖమ్మం జిల్లా టూరిజం హబ్గా మారుతోంది. ఇప్పటికే మెడికల్, గ్రానైట్, రియల్ ఎస్టేట�
తెలంగాణ మీదుగా పొరుగు రాష్ర్టాల నుంచి సరఫరాసత్తుపల్లిలో 566 కిలోల గంజాయి స్వాధీనంసరుకు విలువ రూ.1.42 కోట్లు, లారీని సీజ్ చేశాంఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నాం: సీపీ సత్తుపల్లి, నవంబర్ 11: ఏపీలోని విశ�
పూలవనాన్ని తలపిస్తున్న నివాస గృహ ఆవరణంమొక్కలపై మక్కువతో ఆరుబయటా కుండీలేఇంటినంతా మొక్కలతో తీర్చిదిద్దిన సుధాకర్రావు బోనకల్లు, నవంబర్ 11: చిన్న ఇల్లు. చుట్టూ ఖాళీ స్థలం. అందులో రకరకాల మొక్కలు, చెట్లు. ఎటు
జూలూరుపాడు, నవంబర్ 11: జూలూరుపాడు మండలంలోని కాకర్ల గ్రామాన్ని ఆర్టీసీ కొత్తగూడెం డీఎం వెంకటేశ్వరబాబుతో గురువారం సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. కాకర్ల గ్రామానికి ఆర్టీసీ బస్సు నడపాలంటూ గ్రామ యువక�
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన భద్రాద్రి కలెక్టర్ భార్య మాధవిఅభినందనలు తెలిపిన మంత్రులు హరీశ్రావు, అజయ్కొత్తగూడెం/ భద్రాచలం, నవంబర్ 10: అసలే అది ఏజెన్సీలోని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి. అందులో సింహ�
తెలంగాణ విషయంలో కేంద్రానిది ద్వంద్వ వైఖరిరేపు జాతీయ రహదారి దిగ్బంధం: ఎమ్మెల్యే కందాళ కూసుమంచి, నవంబర్ 10: యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందేనని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి డిమాండ�
డిసెంబర్ 16 తర్వాత ప్రతి గ్రామం నుంచి భారీగా చేరికలుటీఆర్ఎస్ చేరికల సభలో ఖమ్మం జడ్పీ చైర్మన్ కమల్రాజు ముదిగొండ నవంబర్ 10: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, అభివృద్ధిని చూసి ఆకర్షితులై వివిధ �
ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అంతా సిద్ధం6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంసత్తుపల్లిలో ఇప్పటికే ప్రారంభమైన కొనుగోళ్లుఇతర రాష్ట్రం నుంచి గింజ వచ్చినా కఠిన చర్యలురాష్ట్ర సరిహద్దుల్లో
పోడు సాగుచేస్తున్న రైతులకు పకడ్బందీగా పట్టాల పంపిణీరేలకాయలపల్లి గ్రామసభలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ కారేపల్లి, నవంబర్ 8: అర్హులైన పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చు�
పోడు రైతులకు పారదర్శకంగా హక్కు పత్రాల పంపిణీ ప్రక్రియగ్రామస్థాయి అవగాహన సదస్సుల్లో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ఇల్లెందు, నవంబర్ 8: అర్హులందరికీ చట్ట ప్రకారం పోడు భూముల హక్కు పత్రాలు జారీ చేస్తామని భద�