ఖమ్మం: పంట ఉత్పత్తుల రాక మొదలైంది కాబట్టి ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మీప్రసన్న అధికారులు, సిబ్బందికి సూచించారు. మంగళవారం నగర వ్యవ�
ఖమ్మం ఏఎంసీకి పోటెత్తనున్న ఎర్రబంగారంకొద్ది రోజుల్లో యార్డుకు చేరే అవకాశంముందస్తు చర్యలతోనే సాఫీగా క్రయవిక్రయాలుఖమ్మం వ్యవసాయం, నవంబర్ 15 : గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి రైతులు రికార్డు స్థాయిలో మిర్�
తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు స్పందించిన మంత్రి అజయ్రోటరీనగర్ పాఠశాల విద్యార్థులకు బస్సు సౌకర్యంరఘునాథపాలెం, నవంబర్ 15: పాఠశాలలకు విద్యార్థులను బస్సుల్లో రవాణా చేయడం కేవలం ప్రైవేటు విద్యాసంస్థల్లో�
ప్రశ్న ఎంతటి క్లిష్టమైనా ఆన్సర్ అతడి సొంతంకోటి’ గెలుచుకున్న భద్రాద్రి జిల్లా వాసి రాజారవీంద్ర‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ విజేత సబ్ ఇన్స్పెక్టర్కొత్తగూడెం, నవంబర్ 15: ప్రశ్నలు ఎంతటి క్లిష్టమైనవైనా సమా
రికార్డుల భద్రత, సమయం ఆదా వంటివి ప్రయోజనాలు: ఖమ్మం కలెక్టర్మామిళ్లగూడెం, నవంబర్ 15: జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ‘ఈ-ఆఫీస్’ విధానాన్ని తప్పనిసరిగా అమలుచేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ జిల�
బోనకల్లు :బాలీవుడ్ నటుడు సోనుసూద్ చేసిన సేవలకు ఆకర్శితుడైన ఓ కూలి విగ్రహాన్ని కట్టించి, ఫ్లెక్సి ఏర్పాటు చేశాడు. దానిపై కలియుగ కర్ణుడు, పేదల దేవుడు అని రాసాడు.ఈ సంఘటన బోనకల్లు మండలంలోని గార్లపాడు గ్రామంల�
ఎర్రుపాలెం: మోటార్సైకిల్ అదుపు తప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఎర్రుపాలెం మండల పరిధిలో చోటుచేసుకున్నది. కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న తన కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి పెగళ్లపాడు గ్రామంలోని తన ఇంటికి
1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు వర్తింపు ఒక్కో విద్యార్థికి నెలకు రూ.600 భద్రాద్రి జిల్లాలో 2,047 మంది అర్హులు ఐదు నెలలకు రూ.61.41 లక్షలు విడుదల ఈ ఏడాది నుంచి 9, 10వ తరగతి విద్యార్థులకూ.. అశ్వారావుపేట, నవంబర్ 14 : చిన్నారు
అక్రమ దత్తత అనర్థాలకు మూలంఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తుల ఆహ్వానంసీరియల్ నంబర్, సీనియారిటీ ప్రకారం పిల్లల దత్తతచట్టబద్ధతతో ప్రక్రియకు పెరుగుతున్న ఆదరణ ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 14:బోసి నవ్వులు ఇంట్ల�
అలసత్వం వద్దు.పనుల్లో వేగం పెరగాలివచ్చే ఏడాదిలో తరగతులు ప్రారంభం కావాలిపనుల పరిశీలనలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్కొత్తగూడెం, నవంబర్ 14: మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని భద్రాద్�
ఇదే పాన్ ఇండియా లక్ష్యంజిల్లా జడ్జి హరేకృష్ణ భూపతిఖమ్మం లీగల్, నవంబర్ 14 : భారతదేశానికి స్వాతం త్య్రం వచ్చి 75సంవత్సరాలైన సందర్భంగా న్యాయసేవా సంస్థలు నిర్వహించిన పాన్ ఇండియా కార్యక్రమాల లక్ష్యం స్వాత�
crime news | ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ సంఘటన వైరాలోని మధిర క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. టీఎస్ ఆర్టీసీకి చెందిన మియాపూర్ డిపో