అక్రమ దత్తత అనర్థాలకు మూలంఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తుల ఆహ్వానంసీరియల్ నంబర్, సీనియారిటీ ప్రకారం పిల్లల దత్తతచట్టబద్ధతతో ప్రక్రియకు పెరుగుతున్న ఆదరణ ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 14:బోసి నవ్వులు ఇంట్ల�
అలసత్వం వద్దు.పనుల్లో వేగం పెరగాలివచ్చే ఏడాదిలో తరగతులు ప్రారంభం కావాలిపనుల పరిశీలనలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్కొత్తగూడెం, నవంబర్ 14: మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని భద్రాద్�
ఇదే పాన్ ఇండియా లక్ష్యంజిల్లా జడ్జి హరేకృష్ణ భూపతిఖమ్మం లీగల్, నవంబర్ 14 : భారతదేశానికి స్వాతం త్య్రం వచ్చి 75సంవత్సరాలైన సందర్భంగా న్యాయసేవా సంస్థలు నిర్వహించిన పాన్ ఇండియా కార్యక్రమాల లక్ష్యం స్వాత�
crime news | ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ సంఘటన వైరాలోని మధిర క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. టీఎస్ ఆర్టీసీకి చెందిన మియాపూర్ డిపో
మామిళ్లగూడెం, నవంబర్ 13: లక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలని ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. కోర్టు ప్రాసెస్ విధులు నిర్వహించే కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ ఆఫీసర�
ఖమ్మం: తెలంగాణ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తెల్లవారుజామునే మంగళవాయిద్యాల నడుమ ఆలయాల తలుపులు తెరిచి స్వామివార�
టీఆర్ఎస్ ధర్నాలతో దద్దరిల్లిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ ధర్నాకు స్వచ్ఛందంగా తరలొచ్చిన రైతులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచుతాం కొత్త వ్యవసాయ చట్టాలతో కర్షకులకు �
ఆవుల మందపై దాడి దూడను చంపిన పులిసంఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులుభయాందోళనలో ప్రజలు పినపాక, నవంబర్12: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని అడవుల్లో పులి సంచరిస్తున్నది. మూడు రోజుల క
కర్షకులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్రైతు ధర్నాలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రసత్తుపల్లి, నవంబర్ 12: నూతన వ్యవసాయ చట్టాలతో కేంద్ర ప్రభుత్వం రైతుల ఉసురు తీసుకుంటుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ