ఖమ్మం : నగర వ్యవసాయ మార్కెట్లో తిరిగి ఎర్రబంగారం (తేజా రకం ఏసీ మిర్చి ) ధరలు పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఆరంభంలో ఆశించిన మేర ధర పలికినప్పటికీ గడిచిన సంవత్సరంలో క్వింటా ధర రూ22వేల వరకుపలికింది. అయితే వారం రోజు�
చింతకాని: మండల పరిధిలో చిన్నమండవ, తిమ్మనేనిపాలెం పరిసర గ్రామాల పరిధిలోని మున్నేరులోని ఇసుక నిల్వలను జిల్లా మైనింగ్ అధికారులు గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా టీఎస్ఎండీసీ అసిస్టెంట్ జియోలజిస్ట్ గంగ�
చింతకాని: మండల పరిధిలో రామకృష్ణాపురం రైల్వేగేటు సమీపంలో పెరుమాళ్ళపల్లి విక్రాంత్(31) అనే యువకుడు గురువారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోన్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో మృతుడు విక్రాంత్ విజయవాడ నుంచి ఖమ్మం �
కల్లూరు:మండల కేంద్రమైన కల్లూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మహిళకు శస్త్రచికిత్స చేసి ఎనిమిది కేజీల కణితిని తొలగించిచారు వైద్యులు. ఈ సంఘటన గురువారం జరిగింది. మండల పరిధిలోని పెద్దకోరుకొండి గ్రామానికి చెం
ధాన్యం కొనుగోలుపై కేంద్రం కొర్రీలురైతుల పక్షాన హైదరాబాద్లో నేడు గులాబీశ్రేణుల మహాధర్నాహాజరుకానున్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులుఖమ్మం, నవంబర్17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :రైతుల కోసం
ఏటా పెరుగుతున్న వరి సాగుకు పొంచి ఉన్న ప్రమాదంసారవంతమైన నేలలు, దిగుబడులపై తీవ్ర ప్రభావంహెక్టార్ వరితో 1,488 కిలోల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలసేంద్రియ ఎరువుల వైపు మళ్లాలంటున్న అధికారులుకొత్తగూడెం, నవంబర్�
ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర సాయం శూన్యంయాత్రల పేరిట ‘బండి’ది చిల్లర రాజకీయంఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజుముదిగొండ, నవంబర్ 17: ధాన్యం కొనుగోలుపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఖమ్మం జడ్పీ చైర్మ�
నిరుపేద ఇంటి పెద్దకు దెబ్బతిన్న కిడ్నీలుకిడ్నీ మార్పిడి ఒక్కటే మార్గమని చెప్పిన వైద్యుడుడయాలసిస్కు రూ.వేలల్లో ఖర్చుఇంటి బరువు, బాధ్యతలు నెత్తినేసుకున్న ఇల్లాలుముదిగొండ, నవంబర్ 17: ఆ దంపతులది నిరుపేద �
కార్యాలయాల్లో 17 అంశాలతో కూడిన ఇన్ఫర్మేషన్ ఉంచాలిరాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ గుగులోత్ శంకర్నాయక్కొత్తగూడెం ఎడ్యుకేషన్, నవంబర్ 17: ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా రాయితీలు పొందుతున్న సంస�
షూటింగ్లో దేశానికి మెడల్ తేవడమే లక్ష్యం ఎవరు మీలో కోటీశ్వరుడు విజేత రాజారవీంద్ర ఆనందం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు సుజాతనగర్, నవంబర్ 16 : కోటి రూపాయలు గెలిచినా నా పోరాటం ఆగదని తెలంగాణ ముద్దుబిడ్డ,
అడవుల సంరక్షణ అందరి బాధ్యత గిరిజనుల హక్కులను కాపాడాలి ఖమ్మం కల్టెకర్ వీపీ గౌతమ్ తప్పుడు నివేదికలు పంపిస్తున్న అటవీశాఖ అధికారులపై ఆగ్రహం ఆశ్రమ పాఠశాల సందర్శన ఏన్కూరు, నవంబర్ 16 : పోడు భూములను సాగు చేసుక
సిరులు కురిపిస్తున్న పంజర చేపల పెంపకం 80 శాతం సబ్సిడీతో యూనిట్ల ఏర్పాటు మత్స్య సహకార సంఘాలకు రుణాలు ఒక్కో కేజ్లో 4 టన్నుల చేపల ఉత్పత్తి పది మంది సభ్యులున్న సంఘంతో ఒక యూనిట్ పాలేరు రిజర్వాయర్లో 9 యూనిట్ల
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ ఎన్నికల అధికారిగా కలెక్టర్ వీపీ గౌతమ్ ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ అమల్లోకి ఎన్నికల కోడ్ తొలిరోజు నామినేషన్లు నిల్ ఖమ్మం స్�