పాడి రైతుల కోసం పథకాల వెల్లువప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఆర్థికాభివృద్ధిభద్రాద్రి జిల్లాలో 77 పాల కేంద్రాలుప్రతి రోజూ 2,700 లీటర్ల పాల సేకరణకొత్తగూడెం, నవంబర్ 22: జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన పాలు అందిస్తూ ప్రత్యే
మామిళ్లగూడెం, నవంబర్ 22: బాధితులకు భరోసా కల్పించేలా విచారణ చేపట్టాలని, ఫిర్యాదులోని వాస్తవ పరిస్థితులను పరిశీలించి సమస్య పరిషారానికి కృషి చేయాలని సీపీ విష్ణు యస్. వారియర్ సూచించారు. ప్రజా సమస్యల పరిషా�
ఖమ్మం కల్చరల్, నవంబర్ 22: కార్తీక సోమవారం సందర్భంగా నగరంలోని శ్రీభ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామి ఆలయంలో కొలువైన స్వయంభు స్వామిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, వసంతలక్ష్మి దంపతులు �
ఖమ్మం :బాధితులకు భరోసా కల్పించేందుకు ఫిర్యాదులోని వాస్తవ పరిస్థితులను పరిశీలించి… సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోలీస్
ఖమ్మం:ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయం భవనంపై భాగంలో నూతనంగా నిర్మించిన డైనింగ్ హల్ ను పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ సోమవారం ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వివిధ విభాగాలలో పని చేస్తున్న మి�
ఖమ్మం: గంజాయి కేసులో ఒడిశా రాష్ట్రానికి చెందిన పాంగీ ప్రసాద్కు పదేండ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమాన విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా జడ్జి పి. చంద్రశేఖర్ ప్రసాద్ సోమవారం తీర్పు ఇచ్చారు. ప్రాసీక్యూషన్ �
ఖమ్మం: ఖమ్మం నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్ లోని రైతుబజార్లో సోమవారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి ప్రసన్న హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర�
మొక్కల పెంపకంలో వైఫల్యం.. అస్తవ్యస్తంగా పారిశుధ్యం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శరత్ ఆగ్రహం తీరు మారకపోతే చర్యలు తప్పవంటూ అధికారులకు హెచ్చరిక ఉదయం ఏడింటికే మోరంపల్లి బంజరలో విస
బీసీ భవన్ను రాజకీయ వేదిక చేసుకోవాలి ఖమ్మంలో తొలి వనమహోత్సవం సంతోషదాయకం మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రఘునాథపాలెం, నవంబర్ 21 : ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే ముదిరాజ్లకు గుర్తింపు వచ్చిందని రాష్ట్ర రవాణ�
బీటెక్ విద్యార్థులు ముందే మేల్కొంటేనే ఉద్యోగాలు ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభం లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలు ఉండాలి ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్ 21 : ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో అత్యధిక �
ఈ ఏడాది 2.20 లక్షల మందికి పని రూ.53.49 కోట్ల వేతనాలు చెల్లింపు వచ్చే ఏడాది పనుల గుర్తింపుపై కసరత్తు గ్రామసభల నిర్వహణ హరితహారానికి ప్రాధాన్యం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిరుపేదలకు ఉపాధి భరోసా కల్పిస్తున్నది
పొరుగు రాష్ర్టాల నుంచి జోరుగా వలసలు ఖమ్మం జిల్లాలో ఏటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం కూలీలకు ఏడాది పొడవునా ఉపాధి వ్యవసాయ రంగానికి తెలంగాణ సర్కార్ ప్రాధాన్యం ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయతో సాగునీ
ప్రశాంతంగా ముగిసిన మద్యం టెండర్ల డ్రాభారీగా తరలొచ్చిన ఔత్సాహికులుగౌడ, ఎస్సీ, ఎస్టీలకు తొలిసారిగా రిజర్వేషన్లు అమలుఖమ్మంలో 122, భద్రాద్రి జిల్లాలో 88 దుకాణాలకు ఎంపిక ప్రక్రియ పూర్తిఉమ్మడి జిల్లాలో 33 మంది మ�
పశు, పక్షిజాతులకు వరంమత్స్య సంపదకు నిలయంమనిషి బతుకుతో ఆద్యాంతం చెలిమిచెరువు గొప్పతనంపై ప్రత్యేక కథనంఇల్లెందు, నవంబర్ 20: చెరువు గట్టు మీద నుంచి చూస్తే ఒకవైపు ఊరు.. మరోవైపు పచ్చని పంట పొలాలు. అక్కడే పక్షుల
ఫొటోలు తీసిన అటవీశాఖ అధికారులుసోషల్ మీడియాలో వైరల్గ్రామస్తులను అప్రమత్తం చేసిన అధికారులుకొత్తగూడెం/ టేకులపల్లి, నవంబర్ 20: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని జంగాలపల్లి అటవీప్రాంతంల�