మధిర: అన్నదానానికి దాతలు సహకారం అందించడం అభినందనీయమని జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. గురువారం శ్రీస్వామి అప్పయ్య అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో మధిరలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆ�
ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఓపెన్ స్కూల్స్ ద్వారా నిర్వహించే ఓపెన్ టెన్త్, ఇంటర్లలో ప్రవేశాలకు అడ్మిషన్ గడువును పొడిగించినట్లు ఖమ్మం గాంధీ నగర్ హైస్కూల్ ఏఐ కో-ఆర్డినేటర్ గురువారం ఓ ప్రకటనలో తెలిప�
జోరందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంసీపీఐ మద్దతు కోరిన టీఆర్ఎస్ నేతలుసానుకూలంగా స్పందించిన సీపీఐమంత్రి పువ్వాడ నేతృత్వంలో ఆ పార్టీ నేతలతో భేటీఖమ్మం, సత్తుపల్లి, వైరా, మధిరలో సమావేశాల జోరుఅవిభక్త ఖ�
ప్రజల విజ్ఞప్తులకు స్పందిస్తున్న టీఎస్ ఆర్టీసీఅడిగిన వెంటనే బస్సు సర్వీసుల పునరుద్ధరణప్రయాణికుల డిమాండ్ మేరకు సర్వీసులునష్టాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు వినూత్న సేవలుకొత్తగూడెం అర్బన్, నవంబర్
వేతనాలు పెంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే..స్థానిక’ ప్రజాప్రతినిధులకు నిధులు, విధులు పెంచుతాంఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధును అధిక మెజార్టీతో గెలిపిద్దాంసత్తుపల్లి సమావేశంలో రైతుబంధు సమితి అధ్యక్షుడ�
ఖమ్మం, నవంబర్ 24: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఆయనను శాసనమండ�
టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలిఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డివైరా, నవంబర్ 24: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్ గెలుపు నల్లేరు మీద నడకేన
బోనకల్లు: సైబర్నేరాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బోనకల్లు ఎస్సై టీ.కవిత అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ లింగమనేని నళిని అధ్యక్షతన సైబర్నేరాల పట
ఖమ్మం : నగరంలోని శ్రీనివాస నగర్ ప్రాంతంలో అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో ఉన్న శ్రీ సుబ్రమణ్యేశ్వర సామిల్ దూగాడ మిషన్లో మంగళవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం ఫైర్ స్టేషన్ అగ్నిమాపక అధి
ఖమ్మం: స్ధానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి ఏకపక్షంగా ఉంటాయని, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కోరారు. బుధవ�
ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థ శాసన మండలి ఎన్నికల నామినేషన్లను జిల్లా ఎన్నికల పరిశీలకులు సి. సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పరిశీలించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి గౌతమ్ తె�
ఖమ్మం : శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టిని సారించిందని ఖమ్మం టౌన్ ఏసీపీ ఆంజనేయులు అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా స్ధానికుల భాగస్వామ్యంతో ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి
ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు 4 నామినేషన్లుటీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల నామపత్రాలఅందజేతఎంపీటీసీల సంఘం నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థిగా మరొకరుతాతా మధు నామినేషన్కు హాజరైన ఎమ్మెల్సీ పల్లా �