‘ప్రతిభ వెంటే పేదరికం’ కథనానికి స్పందించిన ప్రభుత్వ విప్విష్ణు మెమోరియల్ ట్రస్టు ద్వారా ఎంబీబీఎస్ చదువుకు భరోసా గుండాల, నవంబర్ 27: వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించిన నీట్లో ప్రతిభ కనబర్చిన పడుగ
బోనకల్లు: పిల్లల దత్తత ప్రక్రియ చట్టబద్ధంగా ఉండాలని ఖమ్మం డీఎంఅండ్హెచ్వో మాలతి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతువేదికలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పిల్లల దత్తత పై అవగాహన కార్యక్రమాన్ని ని
ఖమ్మం: జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి హైదరాబాద్కు చెందిన శ్రీహరి రోహిత్ శ్రీస్వామి వారి శాశ్వత అన్నదానానికి రూ.100,116 విరాళంగా అందించారు. ఐఏఎస్ అధికారిణి కోటేశ్వరమ్మ కుటుంబసభ్యులతో కలిసి స్వామి�
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం చివరి శనివారం కావడంతో భక్తులు భారీ ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే అర్చకు
ఖమ్మం: పోలీస్ వాహానాలను సక్రమ పద్దతిలో నిర్వహించాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ సూచించారు. పోలీస్ వాహనాల మెయింటెనెన్స్లో భాగంగా డ్రైవర్లకు అవగాహన పెంపొందించేందుకు పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఒ�
ఖమ్మం: ఓపెన్ స్కూల్ ఖమ్మంజిల్లా కో-ఆర్డినేటర్గా మద్దినేని పాపారావును నియమిస్తూ విద్యాశాఖాధికారి ఎస్.యాదయ్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కారేపల్లి మండలంలోని ఎంపీయూపీఎస్ గాదేపాడు పాఠశాలలో పనిచేస్త�
ఖమ్మం : పాల ఉత్పత్తిదారులకు రాయితీలు అందించి వారిని పోత్సహించే విజయ డెయిరీని కాపాడుకుంటామని పాడి రైతులు అన్నారు. గత కొద్దిరోజులుగా విజయ డెయిరీ డీడీని టార్గెట్ చేస్తూ చైర్మన్లు చేస్తున్న ఆరోపణలు అసత్య�
ఖమ్మం: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న నిరుపేద విద్యార్ధులకు బస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని వైఎస్ఆర్ నగర్ కాలనీ డబుల్ బెడ్ రూమ్ ప్ర�
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియపోటీకి సై అంటున్న టీఆర్ఎస్ముమ్మరంగా గులాబీ నేతల ప్రచారంనియోజకవర్గాల్లో జోరుగా సమావేశాలుఖమ్మం, నవంబర్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ
మరింత అభివృద్ధికి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలిరైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లారూ.44 వేల కోట్లతో జిల్లా అభివృద్ధి: తుమ్మలబంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామినవుతాస్థానిక సంస్థల ఎ�
గంజాయి నివారణకు పటిష్టమైన చర్యలునేర సమీక్ష సమావేశంలో భద్రాద్రి ఎస్పీకొత్తగూడెం క్రైం, నవంబర్ 26: ఇటీవల వివిధ కోణాల్లో కొత్తరూపు దాల్చుతున్న సైబర్ నేరాలకు చెక్ పెట్టే విధంగా ప్రజలకు పూర్తి స్థాయి అవగా
రెండు విడతలుగా సీబీఎస్ఈ పరీక్షలునేటి నుంచే సెమిస్టర్-1నూతన విధానానికి నాంది పలికిన సీబీఎస్ఈఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్26 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరీక్షలో నూతన విధానాని�
మత్స్యకారులకు 100శాతం రాయితీపై చేప పిల్లలు..75 శాతం రాయితీపై వాహనాలు అందజేతభద్రాద్రి జిల్లాలో 5 వేల కుటుంబాలకు లబ్ధిమత్స్య కార్మికుల జీవితాల్లో వెలుగులుసుజాతనగర్, నవంబర్ 26: మత్స్యకారులకు మంచి రోజులొచ్చా�
ఖమ్మం: ప్రముఖ మల్టినేషనల్ కంపెనీ విప్రోలో ఖమ్మంలోని స్వర్ణభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎస్బీఐటీ) కళాశాలకు చెందిన 21మంది విద్యార్థులు సాప్ట్వేర్ ఉద్యోగాలు సాధించారని ఎస్బీఐటీ విద్యాసంస్ధల చైర్�