గ్రామాల అభివృద్ధికి కోసం ఈ పనులను పెద్దఎత్తున నిర్వహించాలిపంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కమిషనర్ డాక్టర్ శరత్కొత్తగూడెం, నవంబర్ 20 : గ్రామాల అభివృద్ధి కోసం ఉపాధి హామీ పథకం పనులను పెద్ద ఎత్తున చ�
చింతకాని: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలవుతున్న రైతు అభివృద్ది, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారిణి విజయనిర్మల శనివారం అన్నారు. మండల పరిధిలో అనంతసాగర్ గ్రామం
ఖమ్మం: స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) పరిధిలోని పలు గ్రామాలలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న అక్రమ వెంచర్లపై సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ కొరడా ఝులిపిస్తున్�
ఖమ్మం: ప్రమాదవ శాత్తు ద్విచక్ర వాహనంపై నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మండల పరిధి మంచుకొండ వద్ద చోటు చేసుకుంది. ఎస్సై మాచినేని రవి తెలిపిన ప్రకారం..బూడిదంపాడు గ్రామానికి చెందిన చ�
హైదరాబాద్లో మంత్రులకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వినతులుసత్తుపల్లి, నవంబర్ 19: సత్తుపల్లి నియోజకవర్గంలో నిర్వహించనున్న వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవ�
జూలూరుపాడు, నవంబర్ 19: మండలంలోని కాకర్ల గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభమైంది. మొదటిగా ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చొప్పున తిరిగేలా శుక్రవారం నుంచి సర్వీసును ప్రారంభించారు. ఆర్టీసీ బస్సు 12 ఏళ్ల తర్వా
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 వేలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వానికి రూ.200 కోట్లకు పైగా ఆదాయం ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల దుకాణాలకు భారీ పోటీ ముదిగొండ మండలం వల్లభి దుకాణానికి అత్యధికంగా 118 దరఖాస్తులు ఈ నెల 20న లాటరీ ద్వ
సత్తుపల్లి రూరల్, నవంబర్ 18 : కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు ఆలయాల్లో మహిళలు గురువారం పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి కార్తీక దీపాలను వెలిగించారు. కాకర్లపల్లి, బేతుపల్లి, గంగారం బెటాలియన్, సదాశివునిపాలెం, �
కరకగూడెం, నవంబర్18 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కన్నాయిగూడెం పంచాయతీకి అరుదైన గౌరవం దక్కింది. కొవిడ్ విజృంభిస్తున్న సమయంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పంచాయతీ సర్పంచ్, సిబ్బంది ప్
తెలంగాణ ధాన్యం కొనుగోలుపై కొర్రీలు పెడుతున్న బీజేపీ ఇందిరాపార్కు రైతు మహాధర్నాలో ఉమ్మడి జిల్లా నేతలు ప్రత్యేక ఆకర్షణగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మం, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం: వికాస తరంగిణి ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి పండుగ సందర్భంగా ఉచిత ఆయుర్వేద ఔషధం పంపిణి చేయనున్నట్లు వికాస తరంగిణి బాధ్యులు ఎర్నేని రామారావు, పోలా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం నగరంలోని జడ్పీ సెంట�
ఖమ్మం :అనైతిక దత్తతతో మునుముందు అనేక సమస్యలు వస్తాయని, దత్తత ప్రక్రియ చట్ట ప్రకారం జరగాలని జిల్లా సంక్షేమ అధికారిణి(డీడబ్యూఓ)సీహెచ్ సంధ్యారాణీ తెలిపారు. గురువారం నగరంలోని బాలల సదనంలో దత్తత మాసోత్సవం కార