ఖమ్మం:జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న సీఆర్టీ, పీజీ సీఆర్టీ పోస్టులను తాత్కాలిక పద్దతిన నియామక ప్రక్రియ నిర్వహించారు. ఆయా సబ్జెక్ట్లలో అర్హత ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన భర్తి చేశారు. ఎంపికైన అధ్�
ఖమ్మం : ఈ-ఆఫీస్ ద్వారానే కార్యాలయ ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారులు, సిబ్బందికి నిర్వహ
ఖమ్మం : జిల్లాలో మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్ సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేకు శాఖ
ఖమ్మం : ఖమ్మం జిల్లాలోని విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిస్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ గౌతమ్కు వినతిపత్రం అంద�
ఖమ్మం: టీఆర్ఎస్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పని చేయాలని టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పిలుపినిచ్చారు. మంగళవారం ఖమ్మం నగరంలోని టిఆర్ఎస్ కార్యాలయంలో నగర అధ్యక్షులు పగడ
ఖమ్మం: పంట ఉత్పత్తుల రాక మొదలైంది కాబట్టి ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మీప్రసన్న అధికారులు, సిబ్బందికి సూచించారు. మంగళవారం నగర వ్యవ�
ఖమ్మం ఏఎంసీకి పోటెత్తనున్న ఎర్రబంగారంకొద్ది రోజుల్లో యార్డుకు చేరే అవకాశంముందస్తు చర్యలతోనే సాఫీగా క్రయవిక్రయాలుఖమ్మం వ్యవసాయం, నవంబర్ 15 : గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి రైతులు రికార్డు స్థాయిలో మిర్�
తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు స్పందించిన మంత్రి అజయ్రోటరీనగర్ పాఠశాల విద్యార్థులకు బస్సు సౌకర్యంరఘునాథపాలెం, నవంబర్ 15: పాఠశాలలకు విద్యార్థులను బస్సుల్లో రవాణా చేయడం కేవలం ప్రైవేటు విద్యాసంస్థల్లో�
ప్రశ్న ఎంతటి క్లిష్టమైనా ఆన్సర్ అతడి సొంతంకోటి’ గెలుచుకున్న భద్రాద్రి జిల్లా వాసి రాజారవీంద్ర‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ విజేత సబ్ ఇన్స్పెక్టర్కొత్తగూడెం, నవంబర్ 15: ప్రశ్నలు ఎంతటి క్లిష్టమైనవైనా సమా
రికార్డుల భద్రత, సమయం ఆదా వంటివి ప్రయోజనాలు: ఖమ్మం కలెక్టర్మామిళ్లగూడెం, నవంబర్ 15: జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ‘ఈ-ఆఫీస్’ విధానాన్ని తప్పనిసరిగా అమలుచేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ జిల�
బోనకల్లు :బాలీవుడ్ నటుడు సోనుసూద్ చేసిన సేవలకు ఆకర్శితుడైన ఓ కూలి విగ్రహాన్ని కట్టించి, ఫ్లెక్సి ఏర్పాటు చేశాడు. దానిపై కలియుగ కర్ణుడు, పేదల దేవుడు అని రాసాడు.ఈ సంఘటన బోనకల్లు మండలంలోని గార్లపాడు గ్రామంల�
ఎర్రుపాలెం: మోటార్సైకిల్ అదుపు తప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఎర్రుపాలెం మండల పరిధిలో చోటుచేసుకున్నది. కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న తన కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి పెగళ్లపాడు గ్రామంలోని తన ఇంటికి
1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు వర్తింపు ఒక్కో విద్యార్థికి నెలకు రూ.600 భద్రాద్రి జిల్లాలో 2,047 మంది అర్హులు ఐదు నెలలకు రూ.61.41 లక్షలు విడుదల ఈ ఏడాది నుంచి 9, 10వ తరగతి విద్యార్థులకూ.. అశ్వారావుపేట, నవంబర్ 14 : చిన్నారు