ఖమ్మం: స్ధానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి ఏకపక్షంగా ఉంటాయని, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కోరారు. బుధవ�
ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థ శాసన మండలి ఎన్నికల నామినేషన్లను జిల్లా ఎన్నికల పరిశీలకులు సి. సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పరిశీలించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి గౌతమ్ తె�
ఖమ్మం : శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టిని సారించిందని ఖమ్మం టౌన్ ఏసీపీ ఆంజనేయులు అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా స్ధానికుల భాగస్వామ్యంతో ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి
ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు 4 నామినేషన్లుటీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల నామపత్రాలఅందజేతఎంపీటీసీల సంఘం నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థిగా మరొకరుతాతా మధు నామినేషన్కు హాజరైన ఎమ్మెల్సీ పల్లా �
ఖమ్మం, నవంబర్ 23: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్ మంగళవారం మరో మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అంతకుముందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ�
అభివృద్ధిలో దూసుకుపోతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాఎంపీటీసీల కోసం ఇప్పటికే రూ.500 కోట్ల మంజూరుఎమ్మెల్సీ పల్లా, ఎమ్మెల్యేలు సండ్ర, రేగా, కందాళ, హరిప్రియఖమ్మం, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం స్థానిక సంస
ఖమ్మం:ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు రాజకీయ పక్షాలు సహకరించాలని రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శ�
ఖమ్మం : ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు ఎక్కువగా ఉన్నాయని, వాటి నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ మన కుటుంబం సైబర్ నేరాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి విద్యార్ధి పై ఉందని ఖమ్మం జిల్లా విద్యాశాఖా�
ఎర్రుపాలెం:మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో రైతు మృతిచెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. గౌరెడ్డి సీతారామిరెడ్డి(41) అనే రైతు తన పొలంలో వ్యవసాయ మోటారును ఆన్ చేసే క్రమ�
బోనకల్లు :గ్రామీణ విత్తనోత్పత్తితో రైతులకు ప్రయోజనమని వ్యవసాయ అధికారులు అరుణజ్యోతి, శరత్బాబు అన్నారు. మంగళవారం మోటమర్రి గ్రామంలో గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద పంపిణీ చేసిన కేఎన్ఎం-18 రకం వరి పంటపై �
ఖమ్మం: ఖమ్మం స్ధానిక సంస్ధల నియోజకవర్గ ఎంఎల్సీ ఎన్నికకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. 16 నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ పక్రియ మంగళవారంతో ముగిసింది. టిఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధుసూదన్ కాంగ్రేస్ అభ్య
ఏన్కూరులో ఆర్గానిక్ పద్ధతిలో పండ్ల తోటల సాగు30 కుంటల భూమిలో 30 రకాల పండ్ల మొక్కలుఆదర్శంగా నిలుస్తున్న రైతు వెంకటేశ్వర్లుఏన్కూరు, నవంబర్ 22 : ప్రస్తుతం కాయగూరల దగ్గర నుంచి పండ్ల వరకు అన్నింట్లోనూ విపరీతమై�
మంత్రి పువ్వాడతో కలిసి కలెక్టర్కు నామినేషన్ పత్రాల అందజేతనేటితో ముగియనున్న గడువుఇప్పటి వరకు ఇద్దరు నామినేషన్లు దాఖలువిద్యార్థి నాయకుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన మధు..వివిధ ఎన్నికల్లో ఇన్చార్జ్గ�