తలసేమియా, క్యాన్సర్ బాధితుల కోసం రక్తదాన శిబిరంఖమ్మం నవంబర్ 30 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. తలసేమియా, క్యాన్సర్ బాధితుల కోసం ఆ సంస్థ ఎండ
ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలిప్రిసైడింగ్, సెక్టోరల్ అధికారుల శిక్షణలో ఖమ్మం కలెక్టర్ గౌతమ్మామిళ్లగూడెం, నవంబర్ 30: ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమ నిబంధనలను సమగ్రంగా అవగాహన చ�
మామిళ్లగూడెం, నవంబర్ 30: మహిళల భద్రతకు రక్షణ కవచంగా షీ టీమ్ పనిచేయాలని సీపీ విష్ణు ఎస్ వారియర్ సూచించారు. స్త్రీల భద్రతకు మరింత భరోసా కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఏడు షీ టీమ్లతో మంగళవారం తన కార్యాలయంల�
టీఆర్ఎస్లో చేరికలు | ఖమ్మం జిల్లా మధిరలోని భరత్ విద్యాసంస్థల అధినేత శీలం వెంకటరెడ్డి మంగళవారం ఖమ్మంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు.
ప్రధాని మోడీ పతనం ప్రారంభమైందికార్మిక, కర్షక ఐక్యతతోనే నల్లచట్టాల రద్దుసాగుచట్టాల రద్దు స్ఫూర్తితో పోరాడుదాంసీపీఎం ఖమ్మం జిల్లా మహాసభల్లో తమ్మినేనిఖమ్మం, నవంబర్ 29: కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు మొదల
లక్ష్యాలను సాధించి ఆదర్శంగా నిలవాలిక్షిపణులు తయారు చేస్తున్న ఆరు దేశాల్లో ఇండియా ఒకటియువత సాధికారత సదస్సులో డీఆర్డీవో చైర్మన్ సతీశ్రెడ్డిసత్తుపల్లిలో ఆసుపత్రి రెసిడెన్షియల్ బ్లాక్కు శంకుస్థాప�
మార్పులు, చేర్పులను పరిశీలించాలిజిల్లా ఎన్నికల పరిశీలకుడు ఈ.శ్రీధర్మామిళ్లగూడెం, నవంబర్ 29: ఓటర్ల సంక్షిప్త సవరణ ఖమ్మం జిల్లాలో పకడ్బందీగా జరుగుతోందని ఎన్నికల జిల్లా పరిశీలకుడు ఈ.శ్రీధర్ అన్నారు. ఖమ్
తమ్మినేని వీరభద్రం | నల్ల చట్టాలను రద్దు చేస్తామని మోదీ రైతులకు చెప్పిన క్షమాపణలో మతలబు దాగి ఉందన్నారు. ఏడు వందలమంది రైతులు చనిపోయినందుకు మోదీ క్షమాపణలు చెప్పలేదని తమ్మినేని గుర్తు చేశారు. రాబోవు అతికొద
మిశ్రమ సాగు విధానం లాభదాయకంచీడపీడలు ఉండవు.. భూసారం తగ్గదు..ప్రధాన పంటల రక్షణకు ఇదే ఉత్తమ మార్గంప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఒక పంటైనా చేతికి..రెండు పంటలూ కలిసి వస్తే లాభమేకొత్తగూడెం, నవంబర్ 28;వాతావరణం ఎ�