ఖమ్మం: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న నిరుపేద విద్యార్ధులకు బస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని వైఎస్ఆర్ నగర్ కాలనీ డబుల్ బెడ్ రూమ్ ప్ర�
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియపోటీకి సై అంటున్న టీఆర్ఎస్ముమ్మరంగా గులాబీ నేతల ప్రచారంనియోజకవర్గాల్లో జోరుగా సమావేశాలుఖమ్మం, నవంబర్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ
మరింత అభివృద్ధికి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలిరైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లారూ.44 వేల కోట్లతో జిల్లా అభివృద్ధి: తుమ్మలబంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామినవుతాస్థానిక సంస్థల ఎ�
గంజాయి నివారణకు పటిష్టమైన చర్యలునేర సమీక్ష సమావేశంలో భద్రాద్రి ఎస్పీకొత్తగూడెం క్రైం, నవంబర్ 26: ఇటీవల వివిధ కోణాల్లో కొత్తరూపు దాల్చుతున్న సైబర్ నేరాలకు చెక్ పెట్టే విధంగా ప్రజలకు పూర్తి స్థాయి అవగా
రెండు విడతలుగా సీబీఎస్ఈ పరీక్షలునేటి నుంచే సెమిస్టర్-1నూతన విధానానికి నాంది పలికిన సీబీఎస్ఈఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్26 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరీక్షలో నూతన విధానాని�
మత్స్యకారులకు 100శాతం రాయితీపై చేప పిల్లలు..75 శాతం రాయితీపై వాహనాలు అందజేతభద్రాద్రి జిల్లాలో 5 వేల కుటుంబాలకు లబ్ధిమత్స్య కార్మికుల జీవితాల్లో వెలుగులుసుజాతనగర్, నవంబర్ 26: మత్స్యకారులకు మంచి రోజులొచ్చా�
ఖమ్మం: ప్రముఖ మల్టినేషనల్ కంపెనీ విప్రోలో ఖమ్మంలోని స్వర్ణభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎస్బీఐటీ) కళాశాలకు చెందిన 21మంది విద్యార్థులు సాప్ట్వేర్ ఉద్యోగాలు సాధించారని ఎస్బీఐటీ విద్యాసంస్ధల చైర్�
ఖమ్మం: ఖమ్మం , కొత్తగూడెం జిల్లాల్లో డిసెంబర్ 11వతేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ఇంచార్జ్ ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర ప్రసాద్ జిల్లాలోని మేజిస్ట్రేట్లకు పిలుపునిచ్చ
వేంసూరు:మండలంలో అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే, ట్రాక్టర్లను సీజ్ చేయడంతో పాటు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ ఎండీ.ముజాహిద్ తెలిపారు. మండలపరిధిలోని దుద్దేపూడి గ్
వేంసూరు: ఐకేపీ, సొసైటీల ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య సొసైటీ ఛైర్మన్లకు సూచించారు. శుక్రవారం మం�
వేంసూరు : రైతు పండించిన ప్రతి గింజను సొసైటీల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులెవరూ అధైర్యపడొద్దని కందుకూరు సొసైటీ ఛైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి తెలిపారు. శుక్రవారం కందుకూరు సొసైట�
సత్తుపల్లి: మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో శ్రీషిరిడీసాయి జనమంగళం ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించనున్న షిరిడీసాయిబాబా ఆలయ నిర్మాణంతో పాటు ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవా�
పెనుబల్లి: పెనుబల్లి వైద్యశాలలో శిశువు మృతి చెందడంతో బంధువులు ఆగ్రహించిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పెద్దవేగి మండలం నన్నక దొండపాడు గ్రామానికి చెందిన పర్సారేష్మా డెలివరీ చేయి�
ఖమ్మం :వీ.యం.బంజర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎన్.వెంకటేశ్వరరావు అనే కానిస్టేబుల్ ఇటీవల మరణించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులకు ఇన్�
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసన మండలి ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.పి గౌతమ్ సూచించారు. ఖమ్మం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాసన మండలి ఎన్నికల పో�