తమ్మినేని వీరభద్రం | నల్ల చట్టాలను రద్దు చేస్తామని మోదీ రైతులకు చెప్పిన క్షమాపణలో మతలబు దాగి ఉందన్నారు. ఏడు వందలమంది రైతులు చనిపోయినందుకు మోదీ క్షమాపణలు చెప్పలేదని తమ్మినేని గుర్తు చేశారు. రాబోవు అతికొద
మిశ్రమ సాగు విధానం లాభదాయకంచీడపీడలు ఉండవు.. భూసారం తగ్గదు..ప్రధాన పంటల రక్షణకు ఇదే ఉత్తమ మార్గంప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఒక పంటైనా చేతికి..రెండు పంటలూ కలిసి వస్తే లాభమేకొత్తగూడెం, నవంబర్ 28;వాతావరణం ఎ�
యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలిఅన్నదాతలను ఆ దిశగా చైతన్య పరచాలిధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలిమండలానికో సీనియర్ అధికారిని నియమించాలిచెక్ పోస్టుల్లో పటిష్ట భద్రత ఏర్పాటుచేయాలివీడియో క�
మిరప తోటల్లో కొత్త రకం తెగులుఆందోళనలో మిర్చి రైతులునష్ట నివారణ చర్యలు చేపడుదాంఅవగాహన కల్పిస్తున్న అధికారులుహైదరాబాద్ నుంచి వస్తున్న శాస్త్రవేత్తలు కొత్తగూడెం/ ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 27:గతంలో ఎన్నడూ �
‘ప్రతిభ వెంటే పేదరికం’ కథనానికి స్పందించిన ప్రభుత్వ విప్విష్ణు మెమోరియల్ ట్రస్టు ద్వారా ఎంబీబీఎస్ చదువుకు భరోసా గుండాల, నవంబర్ 27: వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించిన నీట్లో ప్రతిభ కనబర్చిన పడుగ
బోనకల్లు: పిల్లల దత్తత ప్రక్రియ చట్టబద్ధంగా ఉండాలని ఖమ్మం డీఎంఅండ్హెచ్వో మాలతి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతువేదికలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పిల్లల దత్తత పై అవగాహన కార్యక్రమాన్ని ని
ఖమ్మం: జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి హైదరాబాద్కు చెందిన శ్రీహరి రోహిత్ శ్రీస్వామి వారి శాశ్వత అన్నదానానికి రూ.100,116 విరాళంగా అందించారు. ఐఏఎస్ అధికారిణి కోటేశ్వరమ్మ కుటుంబసభ్యులతో కలిసి స్వామి�
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం చివరి శనివారం కావడంతో భక్తులు భారీ ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే అర్చకు
ఖమ్మం: పోలీస్ వాహానాలను సక్రమ పద్దతిలో నిర్వహించాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ సూచించారు. పోలీస్ వాహనాల మెయింటెనెన్స్లో భాగంగా డ్రైవర్లకు అవగాహన పెంపొందించేందుకు పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఒ�
ఖమ్మం: ఓపెన్ స్కూల్ ఖమ్మంజిల్లా కో-ఆర్డినేటర్గా మద్దినేని పాపారావును నియమిస్తూ విద్యాశాఖాధికారి ఎస్.యాదయ్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కారేపల్లి మండలంలోని ఎంపీయూపీఎస్ గాదేపాడు పాఠశాలలో పనిచేస్త�
ఖమ్మం : పాల ఉత్పత్తిదారులకు రాయితీలు అందించి వారిని పోత్సహించే విజయ డెయిరీని కాపాడుకుంటామని పాడి రైతులు అన్నారు. గత కొద్దిరోజులుగా విజయ డెయిరీ డీడీని టార్గెట్ చేస్తూ చైర్మన్లు చేస్తున్న ఆరోపణలు అసత్య�