ఖమ్మం: ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా సూక్ష్మ పరిశీలన చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సాధారణ పరిశీలకులు సి . సుదర్శన్ రెడ్డి పేరొన్నారు. మంగళవారం డి.పి.�
ఖమ్మం:మహళలు న్యాయ, విద్య విషయంలో చైతన్యం పొందితే మొత్తం కుటుంబం చైతన్యవంతమవుతుందని న్యాయసేవా సంస్ధ కార్యదర్శి మహ్మాద్ అబ్దుల్ జావీద్ పాషా అన్నారు. మంగళవారం న్యాయసేవా సదన్లో నిర్వహించిన న్యాయచైతన్యం ద
ఖమ్మం : డిసెంబర్ 11న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకుని కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి పి.చంద్రశేఖర ప్రసాద్ తెలిపారు. శనివారం నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని న్
ముగ్గురు వలస కూలీలు గల్లంతు | ముదిగొండ మండలంలోని కట్టకూరు గ్రామ సమీపంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ (మంగాపురం మేజర్ కెనాల్) లో పడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.
ఖమ్మం : ఐసీడీఎస్ అధికారుల ఆధ్వర్యంలో చట్టబద్ధత మైన దత్తతపై అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలోని రైతువేదికలో పిల్లలు కలగని దంపతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్�
సత్తుపల్లి : సత్తుపల్లి మునిసిపాలిటీ పరిధిలో వ్యాపారులు, చిరువ్యాపారులు ప్లాస్టిక్ కవర్లను వాడొద్దని మునిసిపల్ కమిషనర్ సుజాత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు120 మైక్రాన్ల కంటే �
ఖమ్మం: కూసుమంచి మండలంలో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్( సీఆర్పీ)ను పాఠశాలలకు డిప్యూటేషన్పై నియమిస్తూ డీఈఓ యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో అన్ని మండలాల పరిధిలో సీఆర్పీల సంఖ్యకు అను�
ఖమ్మం :గత కొంతకాలంగా మిర్చి ధరలు తగ్గిన మిర్చీ ధర ఎట్టకేలకు మళ్లీ పెరుగుతోంది. ఇటీవల ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి జెండాపాట క్వింటాల్ రూ14,100 పలికింది. రెండు రోజుల సెలవుల అనంతరం తిరిగి మార్కెట్లో క్రయవిక�
ఖమ్మం: దేశంలోని ప్రతి పౌరుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ను స్మరించుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా మంత్రి పువ్వాడ అం
ఖమ్మం: ఖమ్మంలోని తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ బి బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా ఆయన కు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు తొగరు భాస�
రైతులకు సూచించిన కలెక్టర్ ఆర్వీ కర్ణన్వేరుశనగ, మక్కజొన్న పంటల పరిశీలనతిమ్మాపూర్ రూరల్, డిసెంబర్5: మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ రైతులకు సూచించారు. ఆదివారం న�
ఆన్లైన్ మోసాలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహనజిల్లాలో 50 పాఠశాలలు ఎంపికఅంబాసిడర్లుగా స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులుశిక్షణ ఇస్తున్న విద్య, పోలీస్శాఖాధికారులుఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 5 ;నేరాల�
సత్తుపల్లి, డిసెంబర్ 5 : తెలుగు రాష్ర్టాల్లో పుట్టిన కమ్మజాతి యువత సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ జాతి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కార్తీకమాసం చివరిరోజ�
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిచింతకాని, డిసెంబర్ 5 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతి ద్వారా గ్రామాల్లో సమస్యలు మాయమయ్యాయని, పల్లెలకు అధిక నిధులు కేటాయించడం హర్షణీయమని ఖమ్మ