అహం వీడి రాజీ పడితేనే సమాజంలో సుఖసంతోషాలుకక్షిదారులు రాజీ కోసం ఒక అడుగు ముందుకేయాలిఅప్పుడు ప్రతివాదులు రెండు అడుగులు ముందుకొస్తారుపెండింగ్ కేసుల పరిష్కారానికి అదాలత్ చక్కని వేదికజాతీయ లోక్ అదాలత�
పెరిగిన డీజిల్ ధరలతో రైతన్నలపై మరింత భారంవరికి ఖర్చు ఎక్కువ.. లాభం తక్కువఆరుతడి పంటలతో అధిక లాభాలుసుజాతనగర్, డిసెంబర్ 11;ముప్పేట పెరిగిన ధరలతో రైతులు వరి సాగుకు బదులు ఇతర పంటలే మేలని భావిస్తున్నారు. అం�
ఖమ్మం:సంక్లిష్టమైన ప్రస్తుత సమాజంలో రాజీ మార్గమే మార్గదర్శకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.చంద్రశేఖర ప్రసాద్ అన్నారు. ఇటువంటి రాజీ మార్గంలో నడచిన వారే సమాజానికి మార్గ దర్శకులని వారు అభినందనీయులని అన్
ఖమ్మం:శాసన మండలి సభ్యురాలిగా రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవితకు ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసన మండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్లో ఆమె నివాసంలో కలిస
ఖమ్మం:దేవుడు ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వేడుకున్నారు. ఖమ్మం నగరం త్రీ టౌన్లో శ్రీ హరి హర నిత్య అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం అయ్యప్ప స్వామి మహాపడి
ఎర్రుపాలెం : తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు స్వామివారికి పంచామృతాలతో సర్వాంగాభిషేకం నిర�
మొత్తం ఓట్లు 768.. పోలైనవి 738 ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు పోలింగ్ సరళిని పరిశీలించిన కల్టెకర్లు, సీపీ, ఎస్పీ టీఆర్ఎస్కు పలు పార్టీల మద్దతు గెలుపుపై గులాబీ శ్రేణుల ధీమా ఖమ్మం స్థాన�
ఏన్కూరు మార్కెట్లో ఆన్లైన్ సేవలు రైతులకు బహుళ ప్రయోజనాలు ట్రేడర్ల సిండికేట్కు తావు లేదు.. మోసాలకు ఆస్కారం లేదు.. ఏన్కూరు, డిసెంబర్ 10: రైతులు పండించిన పంటలకు మెరుగైన ధరలు ఇవ్వడానికి, పారదర్శంగా మార్కె�
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ768 మందికి 738 మంది ఓటు హక్కు వినియోగం ఖమ్మం, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు శుక్రవారం ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఉదయం 8 గం�
ఖమ్మం :ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థ శాసన మండలి ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగిన పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్లను పటిష్ట బందోబస్తు మధ్య ఖమ్మం నగరంలోని డీప
ఖమ్మం: స్ధానిక సంస్ధల శాసన మండలి ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయి. మొత్తం నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, కల్లూరు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన పోలి�
ఖమ్మం :ఖమ్మంలో నూతనంగా జీవితభీమా సంస్థ హోంలోన్ కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం గట్టయ్య సెంటర్ వద్ద ఎల్ఐసీ హోం లోన్ కార్యాలయాన్ని ఖమ్మం బ్రాంచి ఆఫీస్ చీఫ్ మేనేజర్ శ్యాంసుందర్రావు ప్రారంభిం
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు అమలు ఓటర్లు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలి ఎన్నికల సామగ్రి ప�
సీడీఎస్ జనరల్ సంతాప సభల్లో వక్తలు జిల్లా వ్యాప్తంగా త్రివిధ దళాలఅధిపతికి నివాళి ఖమ్మం/ ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 9: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం దేశానికి తీరని లో