ఎర్రుపాలెం:రానున్నయాసంగిలో వరికి బదులు రైతులు ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారిని ఎం.విజయనిర్మల సూచించారు. సోమవారం మండల పరిధిలోని ఇనగాలి గ్రామంలో వ్యవసాయ సహాయ సంచాలకులు కొం
ఖమ్మం :ఖమ్మంజిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో చదువుతున్న 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రేపటి నుంచి సమ్మెటివ్ అసెస్మెంట్( ఎస్ఏ-1) పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, �
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి అయినట్లు జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ తెలిపారు. జిల్లా పంచాయితీరాజ్ వనరుల కేంద్రం(డీపీఆర్సీ)లో ఏర్పాటు చేసిన కౌంటింగ
ఖమ్మం: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం రైతులకు సూచించారు. సోమవారం వీ.వెంకటాయ
వేంసూరు: మండలపరిధిలోని లింగపాలెం గ్రామంలోని శ్రీ హరిహర ఆలయానికి సోమవారం భక్తులు విరాళాలు అందించారు. మండల పరిధిలోని చౌడవరం గ్రామానికి చెందిన గొర్లమారి శ్రీకాంత్ రెడ్డి, హేమసంధ్య దంపతులు లక్షరూపాయల విరా
సత్తుపల్లి : తెలంగాణ ప్రభుత్వం వర్షాకాలం చేపట్టనున్న హరితహారం కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నర్సరీలను సిద్ధం చేయాలని ఎంపీడీవో చిట్యాల సుభాషిణి సూచించారు. సోమవారం మండల పరిధిలోని బుగ్గపాడు, కాక
ముదిగొండ : ముదిగొండలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్నపేలుడు పదార్దాలను ముదిగొండ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన కుంచం సు�
రాష్ట్ర ప్రభుత్వ పిలుపును అందుకున్న రైతాంగం వరి సాగుకు ఫుల్స్టాప్.. ఇతర పంటలపై అవగాహన కల్పిస్తున్న అధికారులు రెండు మూడు రోజుల్లో యాక్షన్ ప్లాన్ భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): యాస�
మెప్మా ఆర్పీల విన్నపానికి స్పందించిన మంత్రి కేటీఆర్బ్యాంకు ఖాతాలో 12 నెలల వేతనాలు జమహర్షం వ్యక్తం చేస్తున్న సిబ్బంది.. కొత్తగూడెం అర్బన్, డిసెంబర్ 12: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పనిచేస్తున్న
మణుగూరు రూరల్, డిసెంబర్ 12 : ప్రజా రక్షణ పనిలో నిత్యం తలమునకలయ్యే పోలీసులకు క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని ఎస్పీ సునీల్దత్ అన్నారు. ఆదివారం ఏఎస్పీ డాక్టర్ శబరీష్ అధ్యక్షతన పీపీఎల్(పోలీస్
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యసత్తుపల్లి రూరల్, డిసెంబర్ 12 : కేంద్ర ప్రభుత్వం ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం టీబీజీకేఎస్ కార్యాలయంల
కొణిజర్ల, డిసెంబర్ 12 : టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం కొణిజర్ల మండలంలో విస్తృతంగా పర్యటించారు. పెద్దగోపతి గ్రామంలో నిర్మించిన కోదండ రామాంజనేయస్వామి ఆలయంల
‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధిస్తాం తాతా మధు గెలుపుతో ప్రతిపక్షాల నోరు మూయిస్తాం సింగరేణిలో బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేస్తే సహించం ధాన్యం కొనుగోళ్లలో తాత్సారం చేస్తే తిరగబడ
నాలుగు బొగ్గు బ్లాక్ల వేలంపై నిరసనసింగరేణి హెడ్డాఫీస్ ఎదుట కార్మికుల వంటావార్పుగళం విప్పిన టీబీజీకేఎస్, జాతీయ సంఘాలుప్రభుత్వ విప్ రేగా,ప్రజాప్రతినిధుల మద్దతుగనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి, రవాణ
ముచ్చటగా మూడోసారి వేతనాల పెంపుఖమ్మం జిల్లాలో 3,674 మంది,భద్రాద్రి జిల్లాలో 2,060 మందికి లబ్ధిహర్షం వ్యక్తం చేస్తున్న టీచర్లు, ఆయాలుసీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకంభద్రాద్రి కొత్తగూడెం/ ఖమ్మం వ్యవసాయ�