ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యసత్తుపల్లి రూరల్, డిసెంబర్ 12 : కేంద్ర ప్రభుత్వం ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం టీబీజీకేఎస్ కార్యాలయంల
కొణిజర్ల, డిసెంబర్ 12 : టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం కొణిజర్ల మండలంలో విస్తృతంగా పర్యటించారు. పెద్దగోపతి గ్రామంలో నిర్మించిన కోదండ రామాంజనేయస్వామి ఆలయంల
‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధిస్తాం తాతా మధు గెలుపుతో ప్రతిపక్షాల నోరు మూయిస్తాం సింగరేణిలో బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేస్తే సహించం ధాన్యం కొనుగోళ్లలో తాత్సారం చేస్తే తిరగబడ
నాలుగు బొగ్గు బ్లాక్ల వేలంపై నిరసనసింగరేణి హెడ్డాఫీస్ ఎదుట కార్మికుల వంటావార్పుగళం విప్పిన టీబీజీకేఎస్, జాతీయ సంఘాలుప్రభుత్వ విప్ రేగా,ప్రజాప్రతినిధుల మద్దతుగనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి, రవాణ
ముచ్చటగా మూడోసారి వేతనాల పెంపుఖమ్మం జిల్లాలో 3,674 మంది,భద్రాద్రి జిల్లాలో 2,060 మందికి లబ్ధిహర్షం వ్యక్తం చేస్తున్న టీచర్లు, ఆయాలుసీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకంభద్రాద్రి కొత్తగూడెం/ ఖమ్మం వ్యవసాయ�
అహం వీడి రాజీ పడితేనే సమాజంలో సుఖసంతోషాలుకక్షిదారులు రాజీ కోసం ఒక అడుగు ముందుకేయాలిఅప్పుడు ప్రతివాదులు రెండు అడుగులు ముందుకొస్తారుపెండింగ్ కేసుల పరిష్కారానికి అదాలత్ చక్కని వేదికజాతీయ లోక్ అదాలత�
పెరిగిన డీజిల్ ధరలతో రైతన్నలపై మరింత భారంవరికి ఖర్చు ఎక్కువ.. లాభం తక్కువఆరుతడి పంటలతో అధిక లాభాలుసుజాతనగర్, డిసెంబర్ 11;ముప్పేట పెరిగిన ధరలతో రైతులు వరి సాగుకు బదులు ఇతర పంటలే మేలని భావిస్తున్నారు. అం�
ఖమ్మం:సంక్లిష్టమైన ప్రస్తుత సమాజంలో రాజీ మార్గమే మార్గదర్శకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.చంద్రశేఖర ప్రసాద్ అన్నారు. ఇటువంటి రాజీ మార్గంలో నడచిన వారే సమాజానికి మార్గ దర్శకులని వారు అభినందనీయులని అన్
ఖమ్మం:శాసన మండలి సభ్యురాలిగా రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవితకు ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసన మండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్లో ఆమె నివాసంలో కలిస
ఖమ్మం:దేవుడు ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వేడుకున్నారు. ఖమ్మం నగరం త్రీ టౌన్లో శ్రీ హరి హర నిత్య అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం అయ్యప్ప స్వామి మహాపడి
ఎర్రుపాలెం : తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు స్వామివారికి పంచామృతాలతో సర్వాంగాభిషేకం నిర�
మొత్తం ఓట్లు 768.. పోలైనవి 738 ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు పోలింగ్ సరళిని పరిశీలించిన కల్టెకర్లు, సీపీ, ఎస్పీ టీఆర్ఎస్కు పలు పార్టీల మద్దతు గెలుపుపై గులాబీ శ్రేణుల ధీమా ఖమ్మం స్థాన�
ఏన్కూరు మార్కెట్లో ఆన్లైన్ సేవలు రైతులకు బహుళ ప్రయోజనాలు ట్రేడర్ల సిండికేట్కు తావు లేదు.. మోసాలకు ఆస్కారం లేదు.. ఏన్కూరు, డిసెంబర్ 10: రైతులు పండించిన పంటలకు మెరుగైన ధరలు ఇవ్వడానికి, పారదర్శంగా మార్కె�
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ768 మందికి 738 మంది ఓటు హక్కు వినియోగం ఖమ్మం, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు శుక్రవారం ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఉదయం 8 గం�