కల్లూరు: దేశానికి అన్నం పెట్టే రైతన్నకు నష్టం వాటిల్లే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, దీనిని మానుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కల
చింతకాని : తెలంగాణ ధాన్యం కొనుగోలుపై బీజేపీ సర్కారు స్పష్టతనివ్వాలని రాష్ట్ర సీడ్స్ కార్పోరేషన్ చైర్మన్ కోండబాల కోటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలో నాగులవంచ గ్రామంలో మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సో
బోనకల్లు : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మండల కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ మండల కమిటీ, రైతుసంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి మోదీ ది�
ఖమ్మం: ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్పై జరుగుతున్న పలు అబివృద్ది, సుందరీకరణ పనులను ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి సోమవారం పరిశీలించారు. ట్యాంక్ బండ్పై నిర్మిస్తున్న తీగల వంతెన పనులు, ఇతర సుందరీకరణ
ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎంఎల్సీ గా గెలుపొందిన తరువాత తాతా మధు సోమవారం ఖమ్మం నగరంలోని సీపీఐ కార్యాలయానికి వెళ్లి పార్టీ నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి కృతజ�
ఖమ్మం : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అమలు చేస్తున్న పలు అభివృద్ది, అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ రూపు రేఖలు మారిపోయాయి అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం ఉదయం ఖమ్�
సత్తుపల్లి : ఆర్టీసీకి ‘రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎనర్జీ కన్జర్వేషన్’ అవార్డులు దక్కాయి. రవాణా విభాగంలో ఇంధనాన్ని ఎక్కువగా ఆదా చేసిన సత్తుపల్లి డిపోకు గోల్డెన్, గోదావరిఖని�
ధాన్యం కొనుగోళ్ల నిరాకరణపై టీఆర్ఎస్ ఆందోళన గ్రామగ్రామాన నిరసన కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మల దహనం ధర్నాలో పాల్గొననున్న మంత్రి అజయ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు కేంద్రంల�
నగరంలోని దానవాయిగూడెంలో ఘటన గాలింపు చర్యలు చేపట్టిన అర్బన్ పోలీసులు గల్లంతైన వారందరూ కేరళకు చెందిన వారే రఘునాథపాలెం, డిసెంబర్19: సెలవు రోజున సరదాగా స్నేహితులతో సాగర్ కాలువకు ఈతకు వెళ్లి ముగ్గురు వ్యక
నేడు తల్లాడలో ఎడ్లబండ్ల ర్యాలీ తల్లాడ, డిసెంబర్19 : తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడాన్ని నిరసిస్తూ సోమవారం ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే
రఘునాథపాలెం, డిసెంబర్ 19 : మండలంలోని చింతగుర్తి గ్రామంలో కొత్తగా నిర్మించిన పెద్దమ్మతల్లి ఆలయంలో పెద్దమ్మతల్లి, పోతురాజు విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రా�
నాణ్యమైన విద్య అందిస్తున్న ఉపాధ్యాయులు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం కొవిడ్ కాలంలోనూ ఆన్లైన్ క్లాసులు గడిచిన రెండేళ్లలో 20,567 మందికొత్త విద్యార్థులు అరకొర తరగతి గదులు.. మైదానాల కొరతతో తల్లడిల్లిన సర్కార
ఖమ్మం జిల్లాలో 3.16 లక్షల మంది రైతులు రూ. 362.76 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 18: యాసంగి సీజన్కు సంబంధించిన రైతుబంధు పంటల పెట్టుబడి సొమ్ము ఈ నెల 28 నుంచి �