ఖమ్మం ఏఎంసీలో పత్తి, మిర్చికి రికార్డుస్థాయి ధరక్వింటా పత్తి రూ.8,400, క్వింటా మిర్చి 19,525ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 17: సుదీర్ఘకాలం తరువాత ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒకేరోజు తెల్ల బంగారం (పత్తి), ఎర్ర బంగారం (మిర్చ�
జిల్లా వ్యాప్తంగా ఐదు వేల మందికి అందజేతపంపిణీని ప్రారంభించనున్న మంత్రి, ఎమ్మెల్యేలుమామిళ్లగూడెం, డిసెంబర్ 17: రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భ�
అపరాలు, నూనె గింజలకు మార్కెట్లో మంచి డిమాండ్ఆయిల్ పాం సాగుకు జిల్లాలో అనుకూలమైన నేలలుమిశ్రమ, అంతర పంటలతో ప్రయోజనాలుఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 17: కేంద్ర సర్కార్ కర్షకుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. యా�
సత్తుపల్లి డివిజన్లో 180 మంది రైతులకు రూ.16 కోట్లు విడుదలనెలాఖరు వరకు మరో 5 గ్రామాల రైతులకు రూ.31 కోట్లు చెల్లింపు3,371 మంది రైతుల నుంచి 1,356.20 ఎకరాల భూమి సేకరణపొన్నెకల్ నుంచి జిల్లా సరిహద్దు వరకు 92 కిలో మీటర్ల గ్రీ
25 నెలల సుదీర్ఘ విరామం తర్వాతయాత్రకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్భద్రాచలం, డిసెంబర్17: సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి పాపికొండల యాత్ర ప్రారంభం కానున్నది. కరోనా కారణంగా 25 నెలల పాటు నిలిచిపోయిన విహార యాత్రక
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ సరికాదుజిల్లాలో కొనసాగిన బ్యాంకు ఉద్యోగుల సమ్మెకేంద్ర ప్రభుత్వ తీరుపై రెండోరోజూ నిరసనఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 17: కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు �
ఖమ్మం, డిసెంబర్ 17: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన తాతా మధుసూదన్.. ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన టీఆర్�
సత్తుపల్లి: జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక పెన్షనర్ల కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. మండలపరిధిలోని రేజర్ల గ్రామానికి చెందిన కొప్పుల రాఘవరెడ్డి, వేంసూరు మండ�
బోనకల్లు: రైతుబంధు పథకం కోసం మండలంలోని రైతులు దరఖాస్తు చేసుకోవాలని మండల రైతుబంధు కన్వీనర్ వేమూరి ప్రసాద్ తెలిపారు. శుక్రవారం బోనకల్లులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో 10 డిసెంబర్ 2021 న�
ఖమ్మం : మండల పరిధి చింతగుర్తి గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠామహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం ఉదయం గణపతి పూజ, పుణ్యహావాచనం, రక్షాబంధనము, దీక్షాధారణ, కలశస్థాపన పూజలు, సా
ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో రఘునాథ పాలెంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల ఖమ్మం-1 బాలికల కళాశాల విద్యార్ధులు సత్తా చాటారు. గురుకులానికి చెందిన మొగల్ సమ్రీన్ విద్య
ఖమ్మం: జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రీన్పీల్డ్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు జాతీయ రహదారుల ప్రాతిపాధిక సంస్థ (నేషనల్ హైవే అథార్టీ)నుంచి మంజూరు చేసిన నష్ట పరిహారం చెల్లి
ఖమ్మం : కేంద్రప్రభుత్వం తీరును నిరసిస్తూ తలపెట్టిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె రెండవ రోజు శుక్రవారం కూడా కొనసాగింది. ఫలితంగా రెండవ రోజున సైతం 12 రకాల జాతీయ ప్రభుత్వరంగ సంస్థల బ్యాకుల్లో కార్యకలాపాలు నిలిచిపో�
బోనకల్లు :బోనకాలు మండల కేంద్రంలోని శ్రీనవదుర్గాదేవి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి యత్నించిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… సాయిబాబా మందిరం ఎదుట నూతనంగా అమ్మవారి దేవాలయం నిర్మి�
వాటిని సాధించుకునేందుకు నిత్యం శ్రమించాలి ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కరకగూడెంలో కస్తూర్బా విద్యాలయం ప్రారంభం కరకగూడెం, డిసెంబర్ 16: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని, వాటి�