ఖమ్మం : ఖమ్మం నగరంలోని చర్చి కాంపౌండ్ కూడలిలో జరుగుతున్న అభివృద్ది పనులను ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్లు బుధవారం పరిశీలించారు. ఈ కూడలి అభివృద్దికి స్థానికులు సహకరించ
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ ఎంఎల్సీ అభ్యర్ధిగా తాతా మధుసూధన్ గెలుపొందిన సందర్బంగా బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్ను ఆయన నివాసంలో తాతా మధు మార్యదపూర్వకంగా కలిసి తన గెలుపుకోసం �
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తాతా మధుసూధన్ బుధవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి స్వగృహంలో మంత్రి ప�
ఖమ్మం: ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర సర్కారు వెంటనే ఉపసంహరించుకోవాలని జిల్లా బ్యాంకుల ఉద్యోగుల సమాఖ్య అధ్యక్ష్య, కార్యదర్శులు నాగేందర్, రాజేష్లు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ
ప్రశాంతంగా ముగిసిన శాసన మండలి ఓట్ల లెక్కింపు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం తొలి ప్రాధాన్యత ఓట్లతోనే తాతా మధుకు భారీ మెజార్టీ స్వతంత్ర అభ్యర్థి కొండ్రు సుధారాణికి ఒక్క ఓటూ రాని వైనం కాంగ్రెస్ అభ్యర్థ�
భవిష్యత్లో పది నియోజకవర్గాల్లో కారుదే విజయంమంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డితాతా మధుకు పలువురి శుభాకాంక్షలుఖమ్మం, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం స్థానిక సంస్థల శాస�
ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషిచేస్తానా విజయానికి కృషిచేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలుస్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యల పరిష్కారమే ధ్యేయం‘నమస్తే’తో ఎమ్మెల్సీగా ఎన్నికైన తాతా మధుసూదన్ఖమ్మ�
వడ్ల గింజల సాక్షిగా ఆ పార్టీ రాజకీయంప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి దేశ సంపదమోదీ వచ్చాక మతోన్మాదంపై దృష్టిసీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డిఖమ్మంలో ఆ పార్టీ శిక్షణ తరగతులుఖమ్మం, డిసెంబర్ 14: ధాన్�
భద్రాచలం, డిసెంబర్ 14: భద్రాద్రి రామయ్యను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ, ఎలక్టోరల్ అబ్జర్వర్ ఈ.శ్రీధర్ మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధి�
ఖమ్మం : కవిత్వం సాహితీ రూపాలన్నిటిలో చాలా పదునైనదన్న భావనను, కవిత్వాన్ని యువతరానికి అందించి ,వారిలోని సృజనాత్మకతను వెలికితీసి ఈనాడు వందలాదిమంది వచన కవిత్వాన్ని పరిపుష్టం చేయడానికి కృషి చేసిన కుందుర్తి
ఖమ్మం : బస్సు ఢీకొంటుందనే భయంతో ఓ బాలుడు మున్నేరులో దూకాడు. ఈ సంఘటన ఖమ్మం నగరంలోని కాల్వోడ్డు ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపినవివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం, కొత్తూరు గ్రామానికి చెందిన బీమనబ�
ఖమ్మం :ఖమ్మంలో నాలుగు లక్షల నిషేధిత గుట్కా ప్యాకెట్లను టాస్క్ఫోర్సు పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకుని మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో నిందితున్ని అప్పగించారు. ఖమ్మంలోని ప్రకాష్ నగర్కు చెందిన కొదుమూర�
ఖమ్మం: ప్రయాణీకుల సౌకర్యార్ధం ఖమ్మం నుంచి శ్రీకాకుళంకు నూతన సర్వీసును సోమవారం నుంచి ప్రారంభించామని ఆర్టీసీ ఖమ్మం డిపో మేనేజర్ డి.శంకర్రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం బస్ స్టేషన్ నుంచి శ్రీకాక�
సత్తుపల్లి: స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మునిసిపల్ కమిషనర్ సుజాత ఆధ్వర్యంలో తడి, పొడిచెత్త సేకరణపై పారిశుధ్య కార్మికులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మ
సత్తుపల్లి :తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే ఎమ్మెల్సీ తాతా మధు గెలుపునకు కారణం అని సత్తుపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాతా మధు భారీ విజయం సాధించ�