ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో రఘునాథ పాలెంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల ఖమ్మం-1 బాలికల కళాశాల విద్యార్ధులు సత్తా చాటారు. గురుకులానికి చెందిన మొగల్ సమ్రీన్ విద్య
ఖమ్మం: జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రీన్పీల్డ్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు జాతీయ రహదారుల ప్రాతిపాధిక సంస్థ (నేషనల్ హైవే అథార్టీ)నుంచి మంజూరు చేసిన నష్ట పరిహారం చెల్లి
ఖమ్మం : కేంద్రప్రభుత్వం తీరును నిరసిస్తూ తలపెట్టిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె రెండవ రోజు శుక్రవారం కూడా కొనసాగింది. ఫలితంగా రెండవ రోజున సైతం 12 రకాల జాతీయ ప్రభుత్వరంగ సంస్థల బ్యాకుల్లో కార్యకలాపాలు నిలిచిపో�
బోనకల్లు :బోనకాలు మండల కేంద్రంలోని శ్రీనవదుర్గాదేవి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి యత్నించిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… సాయిబాబా మందిరం ఎదుట నూతనంగా అమ్మవారి దేవాలయం నిర్మి�
వాటిని సాధించుకునేందుకు నిత్యం శ్రమించాలి ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కరకగూడెంలో కస్తూర్బా విద్యాలయం ప్రారంభం కరకగూడెం, డిసెంబర్ 16: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని, వాటి�
పీఎస్బీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి ప్రైవేటైజేషన్ వల్లనే పేద, మధ్య తరగతి ప్రజలకు నష్టం బ్యాంకుల సమ్మెలో ఉద్యోగ సంఘాల నాయకులు జిల్లాలో తొలి రోజు మూతబడిన ప్రభుత్వ బ్యాంకులు ఖమ్మం వ్యవసాయం, డిసెంబర
ఖమ్మం జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల సేకరణ రైతుల ఖాతాల్లో రూ.వంద కోట్లు జమ శరవేగంగా కొనుగోలు ప్రక్రియ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా ధాన్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగ�
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల భద్రాద్రి జిల్లాలో 49శాతం, ఖమ్మం జిల్లాలో 51శాతం ఉత్తీర్ణత ఇంటర్మీడియట్ బోర్డు గురువారం ప్రకటించిన ప్రథమ సంవత్సరం ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ఉత్తీర్ణత సాధించిన వారి�
నేటి సమాజానికి ఆయన రచనలు అవసరం కాకతీయ యూనివర్సిటీ వీసీ రమేశ్ ఖమ్మం ప్రభుత్వ కాలేజీలో జాతీయ స్థాయి సదస్సు సమాజ హితం కోసం కవిత్వం: ప్రముఖ కవి నందిని సిధారెడ్డి ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్16: అట్టడుగు వర్గ�
2.40 లక్షల ఎకరాలకు సాగునీరు ఏడు విడతలుగా నీటి తడులు 78 రోజుల పాటు 31.49 టీఎంసీల కేటాయింపు హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం కూసుమంచి, డిసెంబర్ 16: యాసంగి సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం పాలేరు జలాశయం నుంచి
మామిళ్లగూడెం: అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం లేకుండా ఆర్ధరాత్రి మద్యం మత్తులో తిరిగే అకాతాయిలకు అడ్డుకట్ట వేసేందుకు నగరంలో గురువారం అర్థరాత్రి పలు ప్రాంతాలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. �
ఖమ్మం :విద్యార్థులు ఎంచుకున్న రంగంలో రాణించడానికి అత్యాధునిక సాంకేతిక అంశాలపై దృష్టి సారిస్తూ ముందుకు సాగాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ సూచించారు. పోలీస్ శాఖ పర్యవేక్షణలో పోలీస్ హెడ్ క్వార్టర�
ఖమ్మం: శాసనమండలి సభ్యుడుగా విజయం సాధించిన తాతా మధుని ఐఎఫ్ఏ ఆర్గనైజేషన్ అధ్యక్షులు సునీల్ ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైద్రాబాద్లోని తాతా మధు నివాసంలో ఆయన మధును కలిసి పుష్పగుచ్చం అందచేశా
ఖమ్మం: బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ సమ్మె బాట పట్టిన కమర్షియల్ బ్యాకు ఉద్యోగులకు డీసీసీబీ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. గురువారం డీసీసీబీ ప్రధాన కార్యాయం ఆవరణలో మధ్యాహ్నభోజనం సమయంలో ఆయా యూనియన్ల నా
ఖమ్మం :ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్ ప్రాంతానికి చెందిన రేషన్ డీలర్ గుమ్మడివెల్లి విశ్వనాథం(70) సోమవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన పార్థీవదేహాన్ని పలువుర�