121 ఏళ్ల క్రితం ఖమ్మంలో నిర్మాణం నేటికీ చెక్కుచెదరని కట్టడం లక్షలాది మందికి విద్య, వైద్యం అందిస్తున్న ‘మిషనరీ’ ఖమ్మం, డిసెంబర్ 23 : తరతరాల చరిత్రను భవిష్యత్కు తెలియచెప్పే కట్టడాలు, భవనాలు తెలంగాణలో అనేకం �
సాగు రైతులతో కేంద్రం తొండాట ఎఫ్సీఐ గోదాముల్లో నిల్వలు ఫుల్ దిగుమతులు కాక రోజుల తరబడి నిరీక్షణ కేంద్రం తీరుపై మండిపడుతున్న రైతులు స్వేదం చిందించి సేద్యం చేసే అన్నదాతతో కేంద్రంలోని బీజీపే సర్కార్ ఆటల
వేంసూరు, డిసెంబర్ 23 : సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారని, సర్వమతాలకు సముచిత స్థానం కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో �
విద్యుత్ దీపాలతో ముస్తాబైన చర్చీలు స్టార్లు, క్రిస్మస్ ట్రీలతో ప్రత్యేక ఆకర్షణ ఖమ్మం, డిసెంబర్ 23: క్రిస్మస్.. క్రైస్తవుల పండుగల్లో అతి ముఖ్యమైనది. క్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవులు క్రిస్మస్ పండుగ�
తెలంగాణలో తొలి ముస్లిం మహిళా ఐపీఎస్ సలీమా నాన్ క్యాడర్ నుంచి ఐపీఎస్గా ఉద్యోగం చింతకాని మండలం కోమట్లగూడెం స్వగ్రామం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు ఖమ్మం, డిసెంబర్ 22: ఖమ్మం జిల్లాకు మ�
కేటాయించిన స్థానంలోమూడు రోజుల్లో రిపోర్టు చేయాలి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2,437 మంది విభజన ఖమ్మం సివిల్-810, ఏఆర్-361 మంది కానిస్టేబుళ్లు భద్రాద్రి కొత్తగూడెం సివిల్-779, ఏఆర్-364 మంది సివిల్ మహబూబాబాద్-44, ములుగు-7
యాసంగిలో పెరిగిన మరో 11 వేల మంది రైతులు ఆన్లైన్లో వివరాలు నమోదు 3.16 లక్షలకు చేరిన లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్న కర్షకులు ఖమ్మం, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నూతనంగా పట్టాదారు పాస్పుస్తకా�
తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం లాభాలు అర్జిస్తున్న రైతు రామకృష్ణ చండ్రుగొండ, డిసెంబర్ 22 : రాష్ట్ర ప్రభుత్వ సూచనలను రైతులు పాటించడం మొదలెట్టారు. వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ క్�
నగరంలోని ఏ డివిజన్లోనూ ఇక మట్టి రోడ్డు ఉండదు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ 4వ డివిజన్లో రూ.50 లక్షల సీసీ, డ్రైన్ పనులకు శంకుస్థాపన ఖమ్మం డిసెంబర్ 22: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిల�
స్వయం సహాయక సంఘాలకు ఇక గ్రేడింగ్ 12 అంశాల ఆధారంగా గ్రేడ్ల కేటాయింపు ఏ,బీ,సీ, డీ గ్రేడ్లుగా విభజన వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు ఇప్పటికే 20 మండలాల్లో గ్రేడింగ్ ప్రక్రియ పూర్తి ఖమ్మం, డిసెంబర్ 21 (నమస్తే తె
మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వంకలెక్టర్ ఖాతాలో నిధులు జమహర్షం వ్యక్తం చేస్తున్న దళితులుదళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలిరాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ఖమ్మం, డిసెంబర్21 (నమస్తే తెలంగాణ �
మొదటిసారి బొగ్గు నిక్షేపాలు ఇక్కడే వెలికితీతపూసపల్లి మైన్ నుంచే బొగ్గుబావుల ప్రస్థానం మొదలుఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో సంస్థ విస్తరణనాడు కఠిన పరిస్థితులు.. నేడు యాంత్రీకరణ
తెలంగాణలో ఉన్న పథకాలు దేశంలో మరెక్కడా లేవురాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ఖమ్మంలో చెక్కుల పంపిణీబుల్లెట్ బండిపై ఇంటింటికీ వెళ్లి అందజేసిన మంత్రిఖమ్మం, డిసెంబర్ 21: ప్రజలకు సంక్షేమ పథకాల�