కామేపల్లి: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ అన్నారు. సోమవారం కామేపల్లిలో అయ్యప్ప స్వాములు నిర్వహించిన మహా అన్నదానం కార్యక్రమానికి ఎమ్మెల�
సత్తుపల్లి : సత్తుపల్లి లో బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సోమవారం పరామర్శించారు. ముందుగా పట్టణంలోని సిద్ధారం రోడ్కు చెందిన వల్లంకొండ ప్రభాకర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన నివాసాన�
కల్లూరు: దేశానికి అన్నం పెట్టే రైతన్నకు నష్టం వాటిల్లే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, దీనిని మానుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కల
చింతకాని : తెలంగాణ ధాన్యం కొనుగోలుపై బీజేపీ సర్కారు స్పష్టతనివ్వాలని రాష్ట్ర సీడ్స్ కార్పోరేషన్ చైర్మన్ కోండబాల కోటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలో నాగులవంచ గ్రామంలో మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సో
బోనకల్లు : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మండల కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ మండల కమిటీ, రైతుసంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి మోదీ ది�
ఖమ్మం: ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్పై జరుగుతున్న పలు అబివృద్ది, సుందరీకరణ పనులను ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి సోమవారం పరిశీలించారు. ట్యాంక్ బండ్పై నిర్మిస్తున్న తీగల వంతెన పనులు, ఇతర సుందరీకరణ
ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎంఎల్సీ గా గెలుపొందిన తరువాత తాతా మధు సోమవారం ఖమ్మం నగరంలోని సీపీఐ కార్యాలయానికి వెళ్లి పార్టీ నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి కృతజ�
ఖమ్మం : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అమలు చేస్తున్న పలు అభివృద్ది, అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ రూపు రేఖలు మారిపోయాయి అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం ఉదయం ఖమ్�
సత్తుపల్లి : ఆర్టీసీకి ‘రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎనర్జీ కన్జర్వేషన్’ అవార్డులు దక్కాయి. రవాణా విభాగంలో ఇంధనాన్ని ఎక్కువగా ఆదా చేసిన సత్తుపల్లి డిపోకు గోల్డెన్, గోదావరిఖని�
ధాన్యం కొనుగోళ్ల నిరాకరణపై టీఆర్ఎస్ ఆందోళన గ్రామగ్రామాన నిరసన కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మల దహనం ధర్నాలో పాల్గొననున్న మంత్రి అజయ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు కేంద్రంల�
నగరంలోని దానవాయిగూడెంలో ఘటన గాలింపు చర్యలు చేపట్టిన అర్బన్ పోలీసులు గల్లంతైన వారందరూ కేరళకు చెందిన వారే రఘునాథపాలెం, డిసెంబర్19: సెలవు రోజున సరదాగా స్నేహితులతో సాగర్ కాలువకు ఈతకు వెళ్లి ముగ్గురు వ్యక
నేడు తల్లాడలో ఎడ్లబండ్ల ర్యాలీ తల్లాడ, డిసెంబర్19 : తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడాన్ని నిరసిస్తూ సోమవారం ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే
రఘునాథపాలెం, డిసెంబర్ 19 : మండలంలోని చింతగుర్తి గ్రామంలో కొత్తగా నిర్మించిన పెద్దమ్మతల్లి ఆలయంలో పెద్దమ్మతల్లి, పోతురాజు విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రా�