ఈ నెల 16న ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల ఉమ్మడి జిల్లాలో 14,295 మంది ఫెయిల్ రాష్ట్ర ప్రభుత్వ తాజా ప్రకటనతో వీరందరూ ఉత్తీర్ణులే.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు,కళాశాల యాజమాన్యాల హర్షం ఖమ్మం ఎడ్యుకేషన్, డ�
పెనుబల్లి: “వెల్డన్ మిస్టర్ అశోక్ అంటూ “పెనుబల్లి మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మందడపు అశోక్కుమార్ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభినందించారు. ఆయన స్వగ్రామమైన కృష్ణా జి�
కారేపల్లి:ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి లకావత్ స్వప్నకు ఫ్యూర్, నారీశక్తి స్వచ్చంద సేవాసంస్థలు ఆర్థిక సహాయాన్ని అందజేశాయి. ఈసందర్భంగా కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన అభిన�
ఖమ్మం : స్వాతంత్య్ర సమరయోధుడు యరమల కోటారెడ్డి(93) గుండెపోటుతో కన్నుమూశారు. జమలాపురంగ్రామంలోని వారి నివాసంలో మృతి చెందారు. స్వాతంత్య్ర సమరంలో తనవంతు పాలుపంచుకున్న ఆయన పెదగోపవరం గ్రామానికి సర్పంచ్ గా పనిచ�
ఖమ్మం:ఖమ్మం జిల్లా టీఎన్జీఓస్ గ్రంథాలయం సమితి ఫోరం ఎన్నిక శుక్రవారం జరిగింది. గ్రంథాలయం సమితి నూతన కార్యవర్గంలో ప్రెసిడెంట్ గా కె.వి.ఎస్.ఎల్.ఎన్.రాజు, వైస్ ప్రెసిడెంట్ గా బి.బాబు,సెక్రెటరీగా ఎండి.ఇమామ్,ఆర�
121 ఏళ్ల క్రితం ఖమ్మంలో నిర్మాణం నేటికీ చెక్కుచెదరని కట్టడం లక్షలాది మందికి విద్య, వైద్యం అందిస్తున్న ‘మిషనరీ’ ఖమ్మం, డిసెంబర్ 23 : తరతరాల చరిత్రను భవిష్యత్కు తెలియచెప్పే కట్టడాలు, భవనాలు తెలంగాణలో అనేకం �
సాగు రైతులతో కేంద్రం తొండాట ఎఫ్సీఐ గోదాముల్లో నిల్వలు ఫుల్ దిగుమతులు కాక రోజుల తరబడి నిరీక్షణ కేంద్రం తీరుపై మండిపడుతున్న రైతులు స్వేదం చిందించి సేద్యం చేసే అన్నదాతతో కేంద్రంలోని బీజీపే సర్కార్ ఆటల
వేంసూరు, డిసెంబర్ 23 : సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారని, సర్వమతాలకు సముచిత స్థానం కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో �
విద్యుత్ దీపాలతో ముస్తాబైన చర్చీలు స్టార్లు, క్రిస్మస్ ట్రీలతో ప్రత్యేక ఆకర్షణ ఖమ్మం, డిసెంబర్ 23: క్రిస్మస్.. క్రైస్తవుల పండుగల్లో అతి ముఖ్యమైనది. క్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవులు క్రిస్మస్ పండుగ�
తెలంగాణలో తొలి ముస్లిం మహిళా ఐపీఎస్ సలీమా నాన్ క్యాడర్ నుంచి ఐపీఎస్గా ఉద్యోగం చింతకాని మండలం కోమట్లగూడెం స్వగ్రామం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు ఖమ్మం, డిసెంబర్ 22: ఖమ్మం జిల్లాకు మ�
కేటాయించిన స్థానంలోమూడు రోజుల్లో రిపోర్టు చేయాలి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2,437 మంది విభజన ఖమ్మం సివిల్-810, ఏఆర్-361 మంది కానిస్టేబుళ్లు భద్రాద్రి కొత్తగూడెం సివిల్-779, ఏఆర్-364 మంది సివిల్ మహబూబాబాద్-44, ములుగు-7
యాసంగిలో పెరిగిన మరో 11 వేల మంది రైతులు ఆన్లైన్లో వివరాలు నమోదు 3.16 లక్షలకు చేరిన లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్న కర్షకులు ఖమ్మం, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నూతనంగా పట్టాదారు పాస్పుస్తకా�
తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం లాభాలు అర్జిస్తున్న రైతు రామకృష్ణ చండ్రుగొండ, డిసెంబర్ 22 : రాష్ట్ర ప్రభుత్వ సూచనలను రైతులు పాటించడం మొదలెట్టారు. వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ క్�