ఖమ్మం : ఖమ్మం జిల్లా క్లస్టర్స్ రీసోర్స్ పర్సన్(సీఆర్పీ) అసోసియోషన్ జిల్లా కార్యవర్గం సమావేశం బుధవారం రఘునాథపాలెం మండల కేంద్రంలో జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణారెడ్డి, ప్రధాన �
చండ్రుగొండ: యువకులు రాజకీయాల్లో రాణించాలని ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు సూచించారు. బుధవారం ఖమ్మంలోని ఆయన స్వగృహంలో మద్దుకూరు గ్రామానికి చెందిన టిఆర్ఎస్ యువజన నాయకుడు శ్రావణ్ మర్యాదపూర�
ఖమ్మం: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు ప్రతి ఒక్కరికీ ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ వైధ్యాధికారులకు, సిబ్బందికి సూచించారు. బుధవారం నగరంలో�
యాసంగి సీజన్కు ఎకరానికి రూ.5 వేలు విడుదలతొలిరోజు ఎకరాలోపు రైతుల అకౌంట్లలో సొమ్ములు జమలక్షలాది మంది రైతులకు అందిన సాయం పెట్టుబడినేడు 1-2 ఎకరాల భూమి కలిగిన రైతులకు..హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలుఖమ్మం వ
రూ.8.50 కోట్లతో నిర్మాణంమంత్రి అజయ్ ప్రత్యేక చొరవతో పనులు పూర్తివచ్చే నెల 2న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభంఖమ్మం, డిసెంబర్ 28 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): ఖమ్మం నగరం టూరిజం హబ్గా మారనున్నది. మంత్రి పు�
ఖమ్మం ఏఎంసీలో రోజు రోజుకూ పెరుగుతున్న పత్తి ధరఆన్లైన్ బిడ్డింగ్లో క్వింటాకు రూ. 9వేలుచరిత్రలో తొలిసారిగా గరిష్ఠ ధరఆనందంలో ఉమ్మడి జిల్లా అన్నదాతలు ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 28 : బులియన్ మార్కెట్లో బంగ�
సాంకేతిక పరిజ్ఞానంతో ప్రధాన రహదారుల్లో బీటీ రోడ్లుసీసీ రోడ్ల ప్రారంభోత్సవంలో మంత్రి అజయ్కుమార్ఖమ్మం, డిసెంబర్ 28: నగరాభివృద్ధిలో భాగంగా అన్ని డివిజన్లలోని అంతర్గత రోడ్లను నిర్మించి ప్రధాన రహదారులక�
భద్రాచలం, డిసెంబర్ 28: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో వచ్చే నెల 3 నుంచి 23 వరకు శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలను నిర్వహించనున్నారు. జనవరి 12న తెప్పోత్సవం, 13న ఉత్తర ద్వార
అభివృద్ధి, సంక్షేమంలో వెనుకడుగు వేయంబూర్గంపహాడ్ పర్యటనలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావుటీఆర్ఎస్లోకి ఎన్పీ రెడ్డిపాలెం సర్పంచ్ దంపతులుబూర్గంపహాడ్, డిసెంబర్ 28: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ స�
ఖమ్మం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని అడ్తీవ్యాపారుల అప్పుల వసూళ్లు సంవత్సరం పాటు వాయిదా వేయించాలని అఖిల భారత రైతుకూలీ సంఘం నాయకులు కోరారు.మంగళవారం అఖిలభారత రైతుకూలీ సంఘం(ఏఐకేఎంఎస్) నాయకులు మార్కెట్ �
నేటి నుంచి యాసంగి ‘రైతుబంధు’పాస్బుక్ ఉన్న ప్రతిఒక్కరికీ లబ్ధిఉమ్మడి జిల్లాలో 4.57 లక్షల మంది అర్హులుకొత్తగా లబ్ధి పొందే రైతులు12,694 మంది.. రైతులకు తప్పిన పెట్టుబడి కష్టాలుభద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెల�
సద్వినియోగం చేసుకుంటున్న వీధి వ్యాపారులు8వ స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఉన్న జనాభాలో దేశంలోనే పాల్వంచకు 8స్థానంకొత్తగూడెం అర్బన్, డిసెంబర్ 27: రోడ్ల వెంట, వీధుల వెంట వ్యాపారం చేసుకొని జీవనం సాగ�
జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యం పూర్తి10,61,799 మందికి ఫస్ట్ డోస్శ్రమించిన వైద్యారోగ్యశాఖడోస్ 73.11 శాతం..‘వందశాతం’ పూర్తి చేసేందుకు కృషిఖమ్మం, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘కరోనా మహమ్మారి