అశ్వారావుపేట/అశ్వారావుపేట రూరల్, డిసెంబర్ 31: కొండరెడ్ల గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ఐటీడీఏ పీవో గౌతమ్ తెలిపారు. మండలంలోని కొండరెడ్ల గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు.
తల్లాడ :ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవారం లబ్ధిదారులకు అందించారు. తల్లాడకు చెందిన 17 మంది లబ్ధిదారులకు 5 లక్షలు 66 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు�
ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటన వాయిదా పడింది. జనవరి2 తేదీన మంత్రి పర్యటన ఉన్నది. ఈ పర్యటన వాయిదా పడిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవా�
ఖమ్మం : నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే సమయంలో ఇతరుల్ని ఇబ్బందిపెట్టవద్దని ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్ కోరారు. ఒమిక్రాన్ వ్యాపి నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ,నూతన స
ఉమ్మడి జిల్లాలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపే 2న నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ “అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమివ్వడంతో ఉమ్�
రోజురోజుకూ పెరుగుతున్న ధరలు జాతీయ మార్కెట్లో తెలంగాణ పత్తికి డిమాండ్ పంట కొనుగోలుకు పొరుగు రాష్ర్టాల వ్యాపారుల పోటీ మద్దతు ధర కంటే అదనంగా రూ.3 వేలు పలుకుతున్న వైనం ఖమ్మం ఏఎంసీ, జూలూరుపాడు సబ్ మార్కెట్�
ఆహ్లాదాన్ని పంచేందుకే పల్లెల్లో ట్యాంక్బండ్ల ఏర్పాటు రూ.25 లక్షల నిధులు ఇచ్చిన ఎమ్మెల్సీకి అభినందనలు మినీ ట్యాంక్బండ్ శంకుస్థాపనలో మంత్రి అజయ్కుమార్ నగరంలో వ్యాక్యూమ్ డీవాటర్డ్ ఫ్లోరింగ్ రో�
ఎరువులు, పురుగుమందుల కోసం ముందే సాయం కూలీల ఖర్చు కూడా పంటల సాయంతోనే చెల్లిస్తున్నా ఏటా పంట మార్చుతున్నా.. అశ్వారావుపేట టౌన్, డిసెంబర్ 30: దుక్కి దున్నాక విత్తనాలు విత్త సమయం నుంచి మొదలు కొని ఎరువులు, పురు�
ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి కూసుమంచి, డిసెంబర్ 30: అనారోగ్యంతో ఉన్న పేదవారికి ఆర్థిక చేయూత అందించే ఆలోచనతో ఏర్పాటు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ భరోసాగా నిలుస్తున్నదని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ�
ఖమ్మం : ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించనున్నమినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణతో కలిసి శంకుస్థాపన చేశారు రవాణా శాఖ మంత్రి
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలిఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపట్టాలిఉత్సవాలకు వచ్చే వారికి ప్రత్యేక బస్సులువచ్చే నెల 12వ తేదీన తెప్పోత్సవంరాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మం జిల్లాలో 1,95,571 మందికి అందిన పెట్టుబడి సాయంజోరందుకున్న యాసంగి వ్యవసాయ పనులుహర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలువిత్తనాలు, ఎరువులు కొంటూ బిజీ బిజీజిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిష�
నగరానికి మూడు వైపులా జాతీయ రహదారితల్లంపాడు నుంచి తీర్ధాలకు లింక్ చేస్తే పూర్తి స్థాయిలో రింగ్రోడ్సీఎం కేసీఆర్ చొరవతో మహానగరాలకు దీటుగా మౌలిక సదుపాయాలుహైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : జాతీ�