నాణ్యమైన విద్య అందిస్తున్న ఉపాధ్యాయులు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం కొవిడ్ కాలంలోనూ ఆన్లైన్ క్లాసులు గడిచిన రెండేళ్లలో 20,567 మందికొత్త విద్యార్థులు అరకొర తరగతి గదులు.. మైదానాల కొరతతో తల్లడిల్లిన సర్కార
ఖమ్మం జిల్లాలో 3.16 లక్షల మంది రైతులు రూ. 362.76 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 18: యాసంగి సీజన్కు సంబంధించిన రైతుబంధు పంటల పెట్టుబడి సొమ్ము ఈ నెల 28 నుంచి �
దళితబంధు, రైతుబంధురెండు కళ్లలాంటివి యాసంగి ధాన్యం కొనుగోలుపై రైతులకు స్పష్టతనివ్వాలి కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం పాల్గొన్న మంత్రి అజయ్, ఖమ్మం, కొత్తగూడెం కలెక్టర్లు అభివృద
ఉపాధ్యాయుల విభజన ప్రక్రియతో కొలాహలం 5 శాతం మంది స్థానచలనానికి అవకాశం ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 18: నూతన జోనల్ వ్యవస్థ ద్వారా విద్యాశాఖలోని ఉపాధ్యాయుల విభజన ప్రక్రియను ప్రభుత్వం నిర్వహిస్తుండడంతో ఉపా
పభుత్వమే కొనుగోలు చేస్తుంది వైరా ఆత్మకమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ కారేపల్లి, డిసెంబర్ 18 : రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వైరా నియోజకవర్గ ఆత్మకమిటీ చైర్మన్ ముత్యాల సత
ఖమ్మం ఏఎంసీలో పత్తి, మిర్చికి రికార్డుస్థాయి ధరక్వింటా పత్తి రూ.8,400, క్వింటా మిర్చి 19,525ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 17: సుదీర్ఘకాలం తరువాత ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒకేరోజు తెల్ల బంగారం (పత్తి), ఎర్ర బంగారం (మిర్చ�
జిల్లా వ్యాప్తంగా ఐదు వేల మందికి అందజేతపంపిణీని ప్రారంభించనున్న మంత్రి, ఎమ్మెల్యేలుమామిళ్లగూడెం, డిసెంబర్ 17: రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భ�
అపరాలు, నూనె గింజలకు మార్కెట్లో మంచి డిమాండ్ఆయిల్ పాం సాగుకు జిల్లాలో అనుకూలమైన నేలలుమిశ్రమ, అంతర పంటలతో ప్రయోజనాలుఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 17: కేంద్ర సర్కార్ కర్షకుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. యా�
సత్తుపల్లి డివిజన్లో 180 మంది రైతులకు రూ.16 కోట్లు విడుదలనెలాఖరు వరకు మరో 5 గ్రామాల రైతులకు రూ.31 కోట్లు చెల్లింపు3,371 మంది రైతుల నుంచి 1,356.20 ఎకరాల భూమి సేకరణపొన్నెకల్ నుంచి జిల్లా సరిహద్దు వరకు 92 కిలో మీటర్ల గ్రీ
25 నెలల సుదీర్ఘ విరామం తర్వాతయాత్రకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్భద్రాచలం, డిసెంబర్17: సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి పాపికొండల యాత్ర ప్రారంభం కానున్నది. కరోనా కారణంగా 25 నెలల పాటు నిలిచిపోయిన విహార యాత్రక
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ సరికాదుజిల్లాలో కొనసాగిన బ్యాంకు ఉద్యోగుల సమ్మెకేంద్ర ప్రభుత్వ తీరుపై రెండోరోజూ నిరసనఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 17: కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు �
ఖమ్మం, డిసెంబర్ 17: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన తాతా మధుసూదన్.. ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన టీఆర్�
సత్తుపల్లి: జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక పెన్షనర్ల కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. మండలపరిధిలోని రేజర్ల గ్రామానికి చెందిన కొప్పుల రాఘవరెడ్డి, వేంసూరు మండ�
బోనకల్లు: రైతుబంధు పథకం కోసం మండలంలోని రైతులు దరఖాస్తు చేసుకోవాలని మండల రైతుబంధు కన్వీనర్ వేమూరి ప్రసాద్ తెలిపారు. శుక్రవారం బోనకల్లులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో 10 డిసెంబర్ 2021 న�
ఖమ్మం : మండల పరిధి చింతగుర్తి గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠామహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం ఉదయం గణపతి పూజ, పుణ్యహావాచనం, రక్షాబంధనము, దీక్షాధారణ, కలశస్థాపన పూజలు, సా