తెలంగాణ ప్రతినిధి బృందాన్ని అవమానించిన కేంద్రంఇది కేంద్రం బాధ్యతా రహిత్యానికి నిదర్శనంరైతుల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తే ఊరుకోంబీజేపీని హెచ్చరించిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతల్లాడ, డిస
ప్రతి నియోజకవర్గం నుంచి వందమందిని ఎంపికచేయాలిఆర్థికాభివృద్ధి ఉండే రంగాలను దళితులు ఎంచుకోవాలిదళితబంధు అమలుపై అధికారుల సమీక్షలో భద్రాద్రి కలెక్టర్భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 21: దళ�
ఖమ్మం : ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఎల్లప్పుడూ ముందు వరుసలోనే నిలుస్తారనీ,మాట తప్పని నాయకునిగా ఎంపీ నామకు పేరు ఉందని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. ప్రధానంగా పేద
ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి పువ్వాడ అజయ్ పంపిణీ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ రూ.2.23 కోట్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులకు గాను రూ.1.45కోట్ల రూపాయలను మేయ�
కల్యాణలక్ష్మిలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదు అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు షాదీముబారక్ చెక్కుల పంపిణీలో మంత్రి పువ్వాడ బుల్లెట్ బండిపై వెళ్లి లబ్ధిదారులకు అందించిన అజయ్ నగరంలో నేడూ కొనసాగ�
రైతుల కేంద్ర వివక్షపై గళమెత్తిన టీఆర్ఎస్ నేతలు ధర్నాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ధాన్యం కొనుగోలు చేసే వరకు ఉద్యమిస్తామని ఉద్ఘాటన కేంద్రం దిగి రావాల్సిందే : మంత్రి అజయ్కుమార్ రైతుల
ఖమ్మం ఏఎంసీలో పత్తి క్వింటా రూ.8,550 మార్కెట్ చరిత్రలోనే తొలిసారి భారీ ధర జాతీయ మార్కెట్లో తెలంగాణ పంటకు డిమాండ్ ఖమ్మం వ్యవసాయం, డిసెంబర్ 20 : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తెల్లబంగారం(పత్తి) మరోసారి రికార్డు �
అలాట్మెంట్ జాబితా నమోదులో డీఈవో కార్యాలయ సిబ్బంది ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 20 : కొత్త జోనల్ వ్యవస్థలో భాగంగా నిర్వహిస్తున్న విద్యాశాఖలోని విభజన ప్రక్రియ పూర్తి అయ్యింది. సబ్జెక్ట్లు, కేటగిరిల వా�
మధిర రూరల్, డిసెంబర్ 20: రైతు వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని, తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో మొండి వైఖరి విడనాడాలని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు సూచించారు. లేకుంటే
కామేపల్లి: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ అన్నారు. సోమవారం కామేపల్లిలో అయ్యప్ప స్వాములు నిర్వహించిన మహా అన్నదానం కార్యక్రమానికి ఎమ్మెల�
సత్తుపల్లి : సత్తుపల్లి లో బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సోమవారం పరామర్శించారు. ముందుగా పట్టణంలోని సిద్ధారం రోడ్కు చెందిన వల్లంకొండ ప్రభాకర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన నివాసాన�
కల్లూరు: దేశానికి అన్నం పెట్టే రైతన్నకు నష్టం వాటిల్లే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, దీనిని మానుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కల
చింతకాని : తెలంగాణ ధాన్యం కొనుగోలుపై బీజేపీ సర్కారు స్పష్టతనివ్వాలని రాష్ట్ర సీడ్స్ కార్పోరేషన్ చైర్మన్ కోండబాల కోటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలో నాగులవంచ గ్రామంలో మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సో
బోనకల్లు : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మండల కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ మండల కమిటీ, రైతుసంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి మోదీ ది�