పీఎస్బీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి ప్రైవేటైజేషన్ వల్లనే పేద, మధ్య తరగతి ప్రజలకు నష్టం బ్యాంకుల సమ్మెలో ఉద్యోగ సంఘాల నాయకులు జిల్లాలో తొలి రోజు మూతబడిన ప్రభుత్వ బ్యాంకులు ఖమ్మం వ్యవసాయం, డిసెంబర
ఖమ్మం జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల సేకరణ రైతుల ఖాతాల్లో రూ.వంద కోట్లు జమ శరవేగంగా కొనుగోలు ప్రక్రియ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట నిఘా ధాన్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగ�
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల భద్రాద్రి జిల్లాలో 49శాతం, ఖమ్మం జిల్లాలో 51శాతం ఉత్తీర్ణత ఇంటర్మీడియట్ బోర్డు గురువారం ప్రకటించిన ప్రథమ సంవత్సరం ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ఉత్తీర్ణత సాధించిన వారి�
నేటి సమాజానికి ఆయన రచనలు అవసరం కాకతీయ యూనివర్సిటీ వీసీ రమేశ్ ఖమ్మం ప్రభుత్వ కాలేజీలో జాతీయ స్థాయి సదస్సు సమాజ హితం కోసం కవిత్వం: ప్రముఖ కవి నందిని సిధారెడ్డి ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్16: అట్టడుగు వర్గ�
2.40 లక్షల ఎకరాలకు సాగునీరు ఏడు విడతలుగా నీటి తడులు 78 రోజుల పాటు 31.49 టీఎంసీల కేటాయింపు హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం కూసుమంచి, డిసెంబర్ 16: యాసంగి సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం పాలేరు జలాశయం నుంచి
మామిళ్లగూడెం: అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం లేకుండా ఆర్ధరాత్రి మద్యం మత్తులో తిరిగే అకాతాయిలకు అడ్డుకట్ట వేసేందుకు నగరంలో గురువారం అర్థరాత్రి పలు ప్రాంతాలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. �
ఖమ్మం :విద్యార్థులు ఎంచుకున్న రంగంలో రాణించడానికి అత్యాధునిక సాంకేతిక అంశాలపై దృష్టి సారిస్తూ ముందుకు సాగాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ సూచించారు. పోలీస్ శాఖ పర్యవేక్షణలో పోలీస్ హెడ్ క్వార్టర�
ఖమ్మం: శాసనమండలి సభ్యుడుగా విజయం సాధించిన తాతా మధుని ఐఎఫ్ఏ ఆర్గనైజేషన్ అధ్యక్షులు సునీల్ ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైద్రాబాద్లోని తాతా మధు నివాసంలో ఆయన మధును కలిసి పుష్పగుచ్చం అందచేశా
ఖమ్మం: బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ సమ్మె బాట పట్టిన కమర్షియల్ బ్యాకు ఉద్యోగులకు డీసీసీబీ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. గురువారం డీసీసీబీ ప్రధాన కార్యాయం ఆవరణలో మధ్యాహ్నభోజనం సమయంలో ఆయా యూనియన్ల నా
ఖమ్మం :ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్ ప్రాంతానికి చెందిన రేషన్ డీలర్ గుమ్మడివెల్లి విశ్వనాథం(70) సోమవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన పార్థీవదేహాన్ని పలువుర�
ఖమ్మం : ఖమ్మం నగరంలోని చర్చి కాంపౌండ్ కూడలిలో జరుగుతున్న అభివృద్ది పనులను ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్లు బుధవారం పరిశీలించారు. ఈ కూడలి అభివృద్దికి స్థానికులు సహకరించ
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ ఎంఎల్సీ అభ్యర్ధిగా తాతా మధుసూధన్ గెలుపొందిన సందర్బంగా బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్ను ఆయన నివాసంలో తాతా మధు మార్యదపూర్వకంగా కలిసి తన గెలుపుకోసం �
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తాతా మధుసూధన్ బుధవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి స్వగృహంలో మంత్రి ప�
ఖమ్మం: ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర సర్కారు వెంటనే ఉపసంహరించుకోవాలని జిల్లా బ్యాంకుల ఉద్యోగుల సమాఖ్య అధ్యక్ష్య, కార్యదర్శులు నాగేందర్, రాజేష్లు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ
ప్రశాంతంగా ముగిసిన శాసన మండలి ఓట్ల లెక్కింపు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం తొలి ప్రాధాన్యత ఓట్లతోనే తాతా మధుకు భారీ మెజార్టీ స్వతంత్ర అభ్యర్థి కొండ్రు సుధారాణికి ఒక్క ఓటూ రాని వైనం కాంగ్రెస్ అభ్యర్థ�