రైతులకు సూచించిన కలెక్టర్ ఆర్వీ కర్ణన్వేరుశనగ, మక్కజొన్న పంటల పరిశీలనతిమ్మాపూర్ రూరల్, డిసెంబర్5: మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ రైతులకు సూచించారు. ఆదివారం న�
ఆన్లైన్ మోసాలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహనజిల్లాలో 50 పాఠశాలలు ఎంపికఅంబాసిడర్లుగా స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులుశిక్షణ ఇస్తున్న విద్య, పోలీస్శాఖాధికారులుఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 5 ;నేరాల�
సత్తుపల్లి, డిసెంబర్ 5 : తెలుగు రాష్ర్టాల్లో పుట్టిన కమ్మజాతి యువత సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ జాతి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కార్తీకమాసం చివరిరోజ�
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిచింతకాని, డిసెంబర్ 5 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతి ద్వారా గ్రామాల్లో సమస్యలు మాయమయ్యాయని, పల్లెలకు అధిక నిధులు కేటాయించడం హర్షణీయమని ఖమ్మ
ఖమ్మం: కొంతమంది వ్యక్తులు Dial-100 కు అవగాహన లేక ఫేక్ కాల్స్ చేస్తున్నారని అలా చేయవద్దని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు.ఎస్ వారియర్ అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే Dial – 100 కు ఫోన్ చేయాలని అటువంటి సమయంలో పోల�
బోనకల్లు: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ తెలిపారు. శనివారం బోనకల్లు టీపీటీఎఫ్ మండల కౌన్సిల్ సమావేశం ఎస్.ఎస్.రామరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కేజీబీవ
ఖమ్మం: డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2021-22 విద్యాసంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సులలో అడ్మిషన్లు పోందేందుకు ఈ నెల10వ తేది వరకు గడువు పొడిగించినట్లు రీజనల్ సెంటర్ డిప్యూటీ డైరక్టర్ డాక్టర్ డి సమ్మయ్య శ
ఖమ్మం : ఖమ్మం విజయ డెయిరీ ఇంచార్జ్ డిప్యూటీ డైరెక్టర్గా రవికుమార్ నియమితులయ్యారు. ఇక్కడ డీడీగా విధులు నిర్వహించిన ఆర్.భరతలక్ష్మి హైదరాబాద్ ఎంపీఎఫ్కు బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో మెదక్లో డీడీగా విధ�
ఖమ్మం: ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయ ఇంచార్జీ తుంబూరు దయాకర్రెడ్డి శనివారం ఓ ప్రకటన�
ఖమ్మం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల టిఆర్ఎస్ లోక్సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు. విద్యార్ధి ప్రాయంనుంచే రోశయ్య రాజకీయరంగంలోకి ప్రవేశించి, అత్యు�
ఖమ్మం : ఎమ్మార్పీఎస్ టీఎస్ యువసేన ఆధ్వర్యంలో ఈ నెల పదమూడున చలో ఢిల్లీ మాదిగ లొల్లి అనే కరపత్రాన్ని జాతీయ ఉపాధ్యక్షులు లంకా వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి మండల �
ఖమ్మం: ఫుట్ పాత్ల ఆక్రమణల కారణంగా రోడ్లపై పాదచారులకు, ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న క్రమంలో ఆయా వ్యాపారాలను స్వచ్చందంగా తొలగించాలని ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్ చిరు వ్యాపారులకు సూచించారు. ఎ�
ఖమ్మం : కళాశాల స్ధాయిలోనే సామాజిక సేవ, వ్యక్తిగత నైపుణ్యం,జాతీయతాభావాలు కలిగి దేశాభివృద్దిలో భాగస్వామ్యం కావాలని కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ నారాయణ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం
ఖమ్మం:కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంపై గోవాలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవారం బయలుదేరి వె�