ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ 568 ఓటర్లలో 500కు పైగా ఓటర్లు టీఆర్ఎస్ వారే.. ఇప్పటికే తాతా మధుసూదన్కు మద్దతిచ్చిన సీపీఐ ఖమ్మం, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శుక్రవారం జరుగుత
524 కేజీల గంజాయి పట్టివేత దీని విలువ రూ.1,04,88,000 ఇద్దరు లారీ డ్రైవర్ల అరెస్ట్ చుంచుపల్లి, డిసెంబర్ 9: ఐదు క్వింటాళ్లు. కోటి రూపాయలు. గంజాయి లెక్క ఇది. 524 కేజీల 400 గ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ
బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలిబొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా ఆందోళనలునేటి నుంచి మూడు రోజుల సమ్మెవిజయవంతం చేయాలని కార్మిక సంఘాల పిలుపుకొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 8 : నాలుగు బొగ్గు గ
యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటగా సాగుఆసక్తి చూపుతున్న సత్తుపల్లి మండల రైతులుజీరో టిల్లేజ్ పద్ధతిలో ఖర్చు ఆదాసత్తుపల్లి రూరల్, డిసెంబర్ 8 ;సత్తుపల్లి మండలంలోని రైతులు మొక్కజొన్న సాగుపై ఆసక్తి కనబరు�
రెండు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్భద్రాద్రి జిల్లాలో 305 మందికి ఓటుహక్కుఎన్నికల పరిశీలకుడు సుదర్శన్రెడ్డి,కలెక్టర్ అనుదీప్సెక్టోరియల్ అధికారులుగా భద్రాచలం సబ్కలెక్టర్, కొత్తగూడెం ఆర్�
భద్రాద్రి జిల్లాలో ఆరు యార్డులురైతులకు పారదర్శకంగా సేవలుసెస్ ద్వారా ప్రభుత్వానికి రూ.కోట్ల ఆదాయంత్వరలో కొత్తగూడెం, పాల్వంచలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లుభద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 8 (నమస్తే తెలంగా�
18 – 59 ఏళ్లలోపు కార్మికులకు ‘ఈ – శ్రమ్’మరణించినా, వైకల్యం పొందినా పరిహారంవిస్తృతంగా ప్రచారం చేస్తున్న కార్మిక శాఖభద్రాద్రి జిల్లాలో 23 వేల మంది నమోదుకొత్తగూడెం అర్బన్, డిసెంబర్ 8: అసంఘటిత రంగ కార్మి�
నాలుగు జిల్లాలకు ఎఫ్సీఐ గోదాములు రెండే..కొనుగోలు 3 లక్షల మెట్రిక్ టన్నులు.. నిల్వ సామర్థ్యం 88 వేల టన్నులువ్యాగన్ వస్తే తప్ప కదలని లారీలు రోడ్లపైనే లారీ డ్రైవర్లుఖమ్మం, డిసెంబర్ 7 : ధాన్యం కొనుగోలు విషయం�
మామిళ్లగూడెం, డిసెంబర్ 7: 72వ సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఖమ్మం నగరంలోని ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఎన్సీసీ క్యాడెట్లు, మాజీ సైనికులు, మాజీ సైనిక కుటుంబ సభ్యుల సమక్షంలో ప�
ఎన్నికల్లో ఎలాంటి ఘటన జరిగినా ఆర్వోకు చెప్పాలి: సుదర్శన్రెడ్డిమామిళ్లగూడెం, డిసెంబర్ 7: ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా సూక్ష్మ పరిశీలన చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా స�
పినపాక, డిసెంబర్ 7: యాసంగిలో వరికి బదులుగా రైతులు ఇతర పంటలు వేసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ సూచించారు. మండలంలోని పోట్లపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. య�
ఖమ్మం :జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ సూచన మేరకు మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కలెక్టరేట్ కార్యాలయంలో కోవిడ్ వ�
ఖమ్మం : ప్రతి ఒక్కరికి మానసిక, శారీరక ఉల్లాసం కలగడంతో పాటు వారిలో ఉన్న అంతర్గత ప్రతిభను వెలికి తీసేందుకు ఆటలు ఎంతో దోహదం చేస్తాయని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. సర్థార్ పటేల్ స్టేడియంలో మూడు �
ఖమ్మం:పట్టుదల, నిరంతర సాధన చేస్తూ లాంగ్ టెన్నిస్ డబుల్స్లో విజయపథంలో ముందుకు వెళ్తున్న ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఖమ్మం యూనిట్ హోంగార్డు ఆఫీసర్ వెంకటేశ్వరరావులను పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియ�