ఖమ్మం: కొంతమంది వ్యక్తులు Dial-100 కు అవగాహన లేక ఫేక్ కాల్స్ చేస్తున్నారని అలా చేయవద్దని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు.ఎస్ వారియర్ అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే Dial – 100 కు ఫోన్ చేయాలని అటువంటి సమయంలో పోల�
బోనకల్లు: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ తెలిపారు. శనివారం బోనకల్లు టీపీటీఎఫ్ మండల కౌన్సిల్ సమావేశం ఎస్.ఎస్.రామరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కేజీబీవ
ఖమ్మం: డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2021-22 విద్యాసంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సులలో అడ్మిషన్లు పోందేందుకు ఈ నెల10వ తేది వరకు గడువు పొడిగించినట్లు రీజనల్ సెంటర్ డిప్యూటీ డైరక్టర్ డాక్టర్ డి సమ్మయ్య శ
ఖమ్మం : ఖమ్మం విజయ డెయిరీ ఇంచార్జ్ డిప్యూటీ డైరెక్టర్గా రవికుమార్ నియమితులయ్యారు. ఇక్కడ డీడీగా విధులు నిర్వహించిన ఆర్.భరతలక్ష్మి హైదరాబాద్ ఎంపీఎఫ్కు బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో మెదక్లో డీడీగా విధ�
ఖమ్మం: ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయ ఇంచార్జీ తుంబూరు దయాకర్రెడ్డి శనివారం ఓ ప్రకటన�
ఖమ్మం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల టిఆర్ఎస్ లోక్సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు. విద్యార్ధి ప్రాయంనుంచే రోశయ్య రాజకీయరంగంలోకి ప్రవేశించి, అత్యు�
ఖమ్మం : ఎమ్మార్పీఎస్ టీఎస్ యువసేన ఆధ్వర్యంలో ఈ నెల పదమూడున చలో ఢిల్లీ మాదిగ లొల్లి అనే కరపత్రాన్ని జాతీయ ఉపాధ్యక్షులు లంకా వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి మండల �
ఖమ్మం: ఫుట్ పాత్ల ఆక్రమణల కారణంగా రోడ్లపై పాదచారులకు, ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న క్రమంలో ఆయా వ్యాపారాలను స్వచ్చందంగా తొలగించాలని ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్ చిరు వ్యాపారులకు సూచించారు. ఎ�
ఖమ్మం : కళాశాల స్ధాయిలోనే సామాజిక సేవ, వ్యక్తిగత నైపుణ్యం,జాతీయతాభావాలు కలిగి దేశాభివృద్దిలో భాగస్వామ్యం కావాలని కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ నారాయణ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం
ఖమ్మం:కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంపై గోవాలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవారం బయలుదేరి వె�
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్య్ర సమరయోధుడు మాడపాటి హనుమంతరావు కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో “చదువుకు చేయూత కార్యక్రమం” నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి తరగతిలో ఉత్తమ ప్రతిభ
పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుంది 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనాలి ఆలస్యం లేకుండా దాన్ని గోదాముకు తరలించాలి సరిహద్దు చెక్పోస్టు వద్ద అప్రమత్తంగా ఉండాలి బూర్గంపహాడ్ మండల పర్యటనలో భద్రా�
ఈ సారి 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొంటాం జిల్లాలో 250 కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నాం అమ్మిన వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ కల్లూరులో ఎమ్మెల్సీ ఎన్నికల పోలి�
కమలం నేతల ద్వంద్వ వైఖరితో ఆగమవుతున్న రైతులు ధాన్యం సేకరణపై కేంద్రం విధానమేంటని నిలదీస్తున్న కర్షకులు పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీల పోరాటానికి అన్నదాతల మద్దతు కేంద్రం దిగొచ్చే వరకూ ఇదే స్ఫూర్తి కొనస�
ఖమ్మం :మధ్యప్రదేశ్ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో భోపాల్ నగరం బహరీలో జరగనున్న 30వ సీనియర్ జాతీయ స్థాయి ఉషు చాంపియన్ షిప్ పోటీలకు ఖమ్మంలోని సర్ధార్ పటేల్ స్టేడియం క్రీడాకారులు ఎంపికయ్యారు. సీనియర్ పురుషుల విభా�