ఖమ్మం: ఖమ్మం నగరంలోని మమత దంత వైద్యశాలలో ఈ నెల 3,4,5తేదీల్లో జాతీయ స్థాయిలో దంత వైద్యంపై సెమినార్ జరుగనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ వినయ్రెడ్డి, మమత దంత కళాశాల డీన్ అండ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జీ.వెంకటేశ్వ�
పెనుబల్లి: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బాధిత కుటుంబాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య పరామర్శించారు. మండలపరిధిలోని కుప్పెనకుంట్ల గ్రామానికి చెందిన గోసు రాములు ఇటీవల అనారోగ్యంతో మృతి చె�
ఖమ్మం : ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించి ప్రమాద రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్ పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలోనగరంలోని ఎన్సీసీ విద�
అవగాహనే అసలు మందు.. అప్రమత్తతతోనే వ్యాధి దూరం ఖమ్మం జిల్లాలో 16,376, భద్రాద్రి జిల్లాలో 5,123 హెచ్ఐవీ కేసులు నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం కొత్తగూడెం, ఖమ్మం సిటీ, నవంబర్ 30;ఎయిడ్స్ అంతానికి స్వచ్ఛంద సంస్థల బాధ�
బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయంపై కార్మిక సంఘాల సమర శంఖం9వ తేదీ నుంచి మూడు రోజులపాటు సమ్మెజేఏసీగా టీబీజీకేఎస్ సహా ఐదు జాతీయ సంఘాలుకేంద్రం దిగివచ్చేదాకా పోరాటం ఆగదు: కార్మిక సంఘాల జేఏసీ కొత్తగూడెం సింగరేణి,
తలసేమియా, క్యాన్సర్ బాధితుల కోసం రక్తదాన శిబిరంఖమ్మం నవంబర్ 30 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. తలసేమియా, క్యాన్సర్ బాధితుల కోసం ఆ సంస్థ ఎండ
ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలిప్రిసైడింగ్, సెక్టోరల్ అధికారుల శిక్షణలో ఖమ్మం కలెక్టర్ గౌతమ్మామిళ్లగూడెం, నవంబర్ 30: ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమ నిబంధనలను సమగ్రంగా అవగాహన చ�
మామిళ్లగూడెం, నవంబర్ 30: మహిళల భద్రతకు రక్షణ కవచంగా షీ టీమ్ పనిచేయాలని సీపీ విష్ణు ఎస్ వారియర్ సూచించారు. స్త్రీల భద్రతకు మరింత భరోసా కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఏడు షీ టీమ్లతో మంగళవారం తన కార్యాలయంల�
టీఆర్ఎస్లో చేరికలు | ఖమ్మం జిల్లా మధిరలోని భరత్ విద్యాసంస్థల అధినేత శీలం వెంకటరెడ్డి మంగళవారం ఖమ్మంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు.
ప్రధాని మోడీ పతనం ప్రారంభమైందికార్మిక, కర్షక ఐక్యతతోనే నల్లచట్టాల రద్దుసాగుచట్టాల రద్దు స్ఫూర్తితో పోరాడుదాంసీపీఎం ఖమ్మం జిల్లా మహాసభల్లో తమ్మినేనిఖమ్మం, నవంబర్ 29: కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు మొదల
లక్ష్యాలను సాధించి ఆదర్శంగా నిలవాలిక్షిపణులు తయారు చేస్తున్న ఆరు దేశాల్లో ఇండియా ఒకటియువత సాధికారత సదస్సులో డీఆర్డీవో చైర్మన్ సతీశ్రెడ్డిసత్తుపల్లిలో ఆసుపత్రి రెసిడెన్షియల్ బ్లాక్కు శంకుస్థాప�
మార్పులు, చేర్పులను పరిశీలించాలిజిల్లా ఎన్నికల పరిశీలకుడు ఈ.శ్రీధర్మామిళ్లగూడెం, నవంబర్ 29: ఓటర్ల సంక్షిప్త సవరణ ఖమ్మం జిల్లాలో పకడ్బందీగా జరుగుతోందని ఎన్నికల జిల్లా పరిశీలకుడు ఈ.శ్రీధర్ అన్నారు. ఖమ్