ఖమ్మం:ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ప్రోగాం అధికారి డాక్టర్ జయరాం రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని పెద్దాసుపత్రి సందర్శనకు వచ్చిన
ఖమ్మం: నగరంలోని ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో 78 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు ఎస్బీఐటీ-ఆర్జేసీ విద్యాసంస్ధల అధినేత గుండాల కృష్ణ తెలిపారు. గురువారం క
ఖమ్మం: జిల్లాలో ధాన్యం కోనుగోళ్లు ప్రారంభించామని, రైతులు గందరగోళానికిన గురి కావాల్సిన అవసరం లేదని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అదనపు కలెక్టర్ చాంబార్లో బ�
చింతకాని: మండల కేంద్రంలోని చింతకాని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండోరోజూ మరో 83మంది విద్యార్ధులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురు విద్యార్ధులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. రెండు రోజుల పాటు186మంది వ�
మధిర :ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషిచేయాలని ఎంఈవో వై.ప్రభాకర్ అన్నారు. గురువారం మండల పరిధిలోని మాటూరు పాఠశాలలో కాంప్లెక్స్స్�
మధిర: అన్నదానానికి దాతలు సహకారం అందించడం అభినందనీయమని జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. గురువారం శ్రీస్వామి అప్పయ్య అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో మధిరలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆ�
ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఓపెన్ స్కూల్స్ ద్వారా నిర్వహించే ఓపెన్ టెన్త్, ఇంటర్లలో ప్రవేశాలకు అడ్మిషన్ గడువును పొడిగించినట్లు ఖమ్మం గాంధీ నగర్ హైస్కూల్ ఏఐ కో-ఆర్డినేటర్ గురువారం ఓ ప్రకటనలో తెలిప�
జోరందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంసీపీఐ మద్దతు కోరిన టీఆర్ఎస్ నేతలుసానుకూలంగా స్పందించిన సీపీఐమంత్రి పువ్వాడ నేతృత్వంలో ఆ పార్టీ నేతలతో భేటీఖమ్మం, సత్తుపల్లి, వైరా, మధిరలో సమావేశాల జోరుఅవిభక్త ఖ�
ప్రజల విజ్ఞప్తులకు స్పందిస్తున్న టీఎస్ ఆర్టీసీఅడిగిన వెంటనే బస్సు సర్వీసుల పునరుద్ధరణప్రయాణికుల డిమాండ్ మేరకు సర్వీసులునష్టాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు వినూత్న సేవలుకొత్తగూడెం అర్బన్, నవంబర్
వేతనాలు పెంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే..స్థానిక’ ప్రజాప్రతినిధులకు నిధులు, విధులు పెంచుతాంఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధును అధిక మెజార్టీతో గెలిపిద్దాంసత్తుపల్లి సమావేశంలో రైతుబంధు సమితి అధ్యక్షుడ�
ఖమ్మం, నవంబర్ 24: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఆయనను శాసనమండ�
టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలిఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డివైరా, నవంబర్ 24: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్ గెలుపు నల్లేరు మీద నడకేన
బోనకల్లు: సైబర్నేరాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బోనకల్లు ఎస్సై టీ.కవిత అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ లింగమనేని నళిని అధ్యక్షతన సైబర్నేరాల పట
ఖమ్మం : నగరంలోని శ్రీనివాస నగర్ ప్రాంతంలో అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో ఉన్న శ్రీ సుబ్రమణ్యేశ్వర సామిల్ దూగాడ మిషన్లో మంగళవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం ఫైర్ స్టేషన్ అగ్నిమాపక అధి