పరిశీలన అనంతరం అర్హులందరికీ హక్కు పత్రాలుప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం ఆళ్లపల్లి, నవంబర్ 8: పోడు భూమి సాగు చేసుకుంటున్న రైతులందరూ పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ విప్, పి�
ఖమ్మం : ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసుధన్ తెలిపారు. సోమవారం నగరంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సమావేశ మందిరంలో సొసైటీల ముఖ్య కార్యనిర్వాహక అధికార�
ఖమ్మం: నాగుల చవితి పండుగను సోమవారం ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల ప్రజలు భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. కార్తీక మాసం తొలి సోమవారం నాగుల చవితి పర్వదినం రావడంతో ఆలయాల వద్ద భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా �
ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, తెలంగాణ భవన్ ఇన్చార్జ్ ఆర్జేసీ కృష్ణ పుట్టినరోజు వేడుకలు సోమవారం టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. యువజన విభాగం జిల్లా అధ్యక్షు�
మధిర: జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు సోమవారం మధిర మున్సిపాలిటీ పరిధిలో పలుఅభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 22వ వార్డులో స్టేషన్రోడ్డు బాలాజీనగర్లో రూ.6 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీరో
బోనకల్లు: ఖమ్మం వెంకటరమణ ఆటో మొబైల్స్ ట్రాక్టర్ షోరూం ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కిడ్రాలో బోనకల్లు మండలం తూటికుంట్ల గ్రామానికి చెందిన రైతు గుర్రం నాగయ్యవిజేతగా నిలిచారు. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ఆయనకు
మధిర: రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతిచెందారు. ఈ సంఘటన మధిర మండలంలోని నిధానపురం క్రాస్రోడ్డు వద్ద జరిగింది. మండల పరిధిలోని మాటూరు గ్రామానికి చెందిన యర్రబోలు మాధవరావు(61), లలిత(56)లు కృష్ణా జిల్లా జీ.కొండూర�
వచ్చే ఏడాదిలో 76 వేల ఎకరాల లక్ష్యంరాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మొక్కలు సిద్ధం చేస్తాం..కొత్తగా నాలుగు జిల్లాల్లో విస్తరణఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అశ్వారావుపేట, నవంబర్ 7 : రాష్ట్రవ్యాప్తం
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణఏర్పాట్లు పూర్తి చేసిన ఉభయ జిల్లాల కలెక్టర్లు గౌతమ్, అనుదీప్అర్హుల నిర్ధారణకు మూడంచెల కమిటీలువిచారణ అనంతరం పట్టాల పంపిణీ ఖమ్మం, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);పోడు భూ�
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యసిద్ధారంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంసత్తుపల్లి, నవంబర్ 7 : వానకాలంలో రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, రైతు శ్రేయస్సే ధ్యేయంగా �
కారేపల్లి, నవంబర్ 7 : నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) వరమని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండలంలోని తొమ్మిది మందికి రూ.3,15,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే స్వయంగా
ఉమ్మడి జిల్లాలో పెరగనున్న మద్యం దుకాణాలుఖమ్మంలో 33.. భద్రాద్రి కొత్తగూడెంలో 12వచ్చేనెల నుంచి నూతన ఆబ్కారీ విధానంరంగం సిద్ధం చేసుకుంటున్న ఆశావహులుఖమ్మం, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మద్యం టెండర్లకు
పెనుబల్లి, నవంబర్ 6: రాష్ట్రంలో ఆడబిడ్డలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రతి ఇంటా పెద్దన్నగా ఉన్న ఆయన.. ఆడ పిల్లల వివాహాలకు కల్యాణలక్ష్మి, షా�