మామిళ్లగూడెం, నవంబర్ 13: లక్ష్యాన్ని చేరుకోవాలంటే నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలని ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. కోర్టు ప్రాసెస్ విధులు నిర్వహించే కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ ఆఫీసర�
ఖమ్మం: తెలంగాణ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తెల్లవారుజామునే మంగళవాయిద్యాల నడుమ ఆలయాల తలుపులు తెరిచి స్వామివార�
టీఆర్ఎస్ ధర్నాలతో దద్దరిల్లిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ ధర్నాకు స్వచ్ఛందంగా తరలొచ్చిన రైతులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచుతాం కొత్త వ్యవసాయ చట్టాలతో కర్షకులకు �
ఆవుల మందపై దాడి దూడను చంపిన పులిసంఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులుభయాందోళనలో ప్రజలు పినపాక, నవంబర్12: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని అడవుల్లో పులి సంచరిస్తున్నది. మూడు రోజుల క
కర్షకులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్రైతు ధర్నాలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రసత్తుపల్లి, నవంబర్ 12: నూతన వ్యవసాయ చట్టాలతో కేంద్ర ప్రభుత్వం రైతుల ఉసురు తీసుకుంటుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ
కేంద్రంలోని బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం: ఎంపీ నామాధాన్యం కొనుగోలుపై వివక్ష తగదు: ఎమ్మెల్యే కందాళరైతులకు అండగా తెలంగాణ సర్కారు: తాతా మధుకూసుమంచి, నవంబర్ 12: రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్�
ఖమ్మం : కళ్లుండి చూడలేని.. చెవులు ఉండి వినలేని బీజేపీ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగలకపోదన్నారు మంత్రి అజయ్ కుమార్. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, తెలంగాణలో పండిన వరిధాన�
ఖమ్మం : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఖమ్మం జిల్లా జడ్పి చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో మధిరలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో రైత�
ట్యాంక్బండ్పై తీగల బ్రిడ్జి నిర్మాణంపర్యాటక గుమ్మమైన ఖమ్మం నగరంలకారం అందాల మధ్య సస్పెన్షన్ బ్రిడ్జి ఖమ్మం, నవంబర్ 10: ఖమ్మం జిల్లా టూరిజం హబ్గా మారుతోంది. ఇప్పటికే మెడికల్, గ్రానైట్, రియల్ ఎస్టేట�