మంత్రి పువ్వాడ సారథ్యంలో నగరానికి ప్రత్యేక గుర్తింపుజీహెచ్ఎంసీ తర్వాత ఖమ్మంలోనే ప్రగతిఅన్ని డివిజన్లకు సమానంగా నిధుల కేటాయింపుకేఎంసీ కౌన్సిల్ సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజఅభివృద్ధిపై విమర్శల�
మణుగూరు రూరల్/ పినపాక, అక్టోబర్ 30: డిమాండ్ ఉన్న పంటలవైపే రైతులు మొగ్గు చూపి అధిక లాభాలు పొందాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు సూచించారు. అశ్వాపురం మండలంలోని నెల్లిపాక పంచాయతీలో రైతులు సాగు �
‘పాలెం’ మండలాన్ని అన్నింటా ముందుంచుతాంగ్రామాలన్నింటికీ సుడా నిధులు కేటాయిస్తాంరాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్రూ.2 కోట్లతో చేపట్టిన డివైడర్, సెంట్రల్ లైటింగ్ ప్రారంభం రఘునాథపాలెం, అక్టోబర్ 30
రెండేళ్ల క్రితం క్వింటాకు రూ.20 వేలకు పైగా..గతేడాది రూ.17 వేలు పలికిన ధరఈ ఏడాది రికార్డు స్థాయిలో సాగుప్రస్తుతం రూ.13,000కు చేరిన వైనంఆందోళనలో రైతాంగం ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 30: గతేడాది చివరలో అమాంతంగా పెరిగిన �
ఖమ్మం, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్.. భూముల సమస్యలకు పరిష్కార వేదికగా నిలిచిందని, రైతులకు సత్వర సేవలు అందించడానికి దోహదపడుతోందని ఖమ్మం కలెక్టర్ వ�
కొత్తగూడెం, అక్టోబర్ 29: ధరణితో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, అవకతవకలకు తావులేకుండా భూమి హక్కు పత్రాలు ఇంటికే వస్తున్నాయని కలెక్టర్ అనుదీప్ అన్నారు. ధరణి పోర్టల్ వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్�
దేశవాళి వరి వంగడాలు సాగు చేస్తూ అద్భుత ఫలితాలుఎకరానికి రూ.30 వేల వరకు ఆదాయంఆదర్శంగా నిలుస్తున్న రైతు వెంకట్రామిరెడ్డి మధిరరూరల్, అక్టోబర్ 28: ‘సాగులో కొత్త ఒరవడి ఎక్కడో ఒక చోట మొదలు కావాలి.. వచ్చిన దిగుబడ�
బొగ్గు బావులను కాపాడుకునేందుకు ఐక్య పోరాటాలుసింగరేణి గనులను వేలం వేసి ప్రైవేటుకు ఇవ్వొద్దుకేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికుల ఆందోళనటీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా నిరసన కొత్తగ�
ఖమ్మం/ ఖమ్మం వ్యవసాయం/ ఖమ్మం సిటీ, అక్టోబర్ 28: ప్రజల అభిమానాన్ని చూరగొన్న నేత.. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని వక్తలు పేర్కొన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెగ�
ఖమ్మం:సుబాబుల్, జామాయిల్ రైతుల సమస్యలకు సంబంధించి 2018 ఏప్రిల్4 న రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో చేసుకున్న ఒప్పందాన్ని తూచ తప్పకుండా సకాలంలో అమలు జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ
ఖమ్మం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం పత్తియార్డులో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానుల ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి టీ�
ఖమ్మం : ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం శ్రీనివాసరెడ్డి నిండు నూరేళ్లు , ఆయురారోగ్యాలతో ఇలాంటి జ�
కార్డన్ సెర్చ్ | చట్టవ్యతిరేక చర్యలకుఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని డీసీపీ ఎల్సీ నాయక్ అన్నారు. సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ కాలనీలో గురువారం తెల్లవారుజామున సత్తుపల్లి పోలీసుల ఆద్వర�