ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని టేకులపల్లిలో నూతనంగా నిర్మించిన కేసీఆర్ టవర్స్ లో ఉండే ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్లు శుక్రవారం జ�
ఖమ్మం : దీపావళి పండుగను పురస్కరించుకొని నగర ప్రజలకు మేయర్ దంపతులు పునుకొల్లు నీరజ, రామబ్రహ్మంలు శుభాకాంక్షలు తెలిపారు. సుగ్గులవారి తోటలోని వారి నివాసంలో కుటుంబ సమేతంగా దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చ�
చెడుపై మంచి గెలిచిన యుద్ధానికి ప్రతీక దీపావళివేడుకకు సిద్ధమైన ఉమ్మడి జిల్లావాసులులక్ష్మీపూజ, దీపారాధనకు ఆడపడుచుల ఏర్పాట్లుపటాకుల దుకాణాల వద్ద చిన్నారులు, యువతీ యువకుల సందడి ఖమ్మం కల్చరల్/ కొత్తగూడె�
ఖమ్మం, నవంబర్ 3 : నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉన్నదని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. ఖమ్మం నగరం జూబ్లీపురలోని ఎంపీ నామా నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో బుధవారం మధిర నియోజకవర్గంలోని ఐద�
సత్తుపల్లి, నవంబర్ 3 : వానకాలంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, రైతులెవ్వరూ అధైర్యపడొద్దని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బుధవారం స్థానిక క్యాంపు
ముదిగొండ: మండల పరిధిలోని వల్లభి గ్రామ శివారులో ట్రాక్టర్ పల్టీ కొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందారు. పోలీసులు, తెలిపిన వివరాల ప్రకారం నేలకొండపల్లి మండల పరిధిలోని మంగాపురం తండాకు చెందిన సుమారు 20 మంది కూలీలతో
విద్యాశాఖలో సమస్యలను పరిష్కరిస్తాం.. అందరి సహకారంతో వందశాతం వ్యాక్సినేషన్ సాధిస్తాం పలు శాఖల సమీక్షలో కలెక్టర్ వీపీ గౌతమ్ సమావేశాలకు అధికారులు హాజరుకావాలి : జడ్పీ చైర్మన్ లింగాల ఉపాధ్యాయులు విద్యా
ఖమ్మం : జిల్లాలో మైనారిటీ విద్యార్థులు 2021-22 విద్యా సంవత్సరానికి నేషనల్ మైనార్టీస్ ఫ్రీ మెట్రిక్ (1వ తరగతి నుంచి 10వ తరగతి), పోస్ట్ మెట్రిక్ విభాగంలో ఇంటర్మీడియట్ నుంచి పి.హెచ్.డి గవర్నమెంట్ లేదా గుర్తింపు పొం�
ఖమ్మం : ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, తద్వారా పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. మంగళవారం నగరంలోని ఖమ్మం వన్ టౌన్ ,మహిళ పోలీస్ స్టేషన్లను, ఫ్యామిలీ �
ఖమ్మం :నిబంధనలు అతిక్రమించి బాణాసంచా విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తామని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ హెచ్చరించారు. నగరంలోని ఎస్ఆర్ఎండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేస�
ఎర్రుపాలెం:ఎర్రుపాలెం మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బండి రాజేష్(26) అనే యువకుడు మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బండి రవి, అతని కుమారుడు బండి రాజేష్లు ద్విచక్ర వాహనంపై విజయవాడ వెళ�
కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులకు అవకాశంనూతనంగా 53 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుఈ నెల 30 వరకు అభ్యంతరాల స్వీకరణకేంద్రాల వద్ద అందుబాటులో అధికారులుప్రకటించిన కలెక్టర్ వీపీ గౌతమ్ మామిళ్లగూడెం, నవంబర్ 1:ఖమ