వచ్చే ఏడాదిలో 76 వేల ఎకరాల లక్ష్యంరాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మొక్కలు సిద్ధం చేస్తాం..కొత్తగా నాలుగు జిల్లాల్లో విస్తరణఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అశ్వారావుపేట, నవంబర్ 7 : రాష్ట్రవ్యాప్తం
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణఏర్పాట్లు పూర్తి చేసిన ఉభయ జిల్లాల కలెక్టర్లు గౌతమ్, అనుదీప్అర్హుల నిర్ధారణకు మూడంచెల కమిటీలువిచారణ అనంతరం పట్టాల పంపిణీ ఖమ్మం, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);పోడు భూ�
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యసిద్ధారంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంసత్తుపల్లి, నవంబర్ 7 : వానకాలంలో రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, రైతు శ్రేయస్సే ధ్యేయంగా �
కారేపల్లి, నవంబర్ 7 : నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) వరమని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండలంలోని తొమ్మిది మందికి రూ.3,15,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే స్వయంగా
ఉమ్మడి జిల్లాలో పెరగనున్న మద్యం దుకాణాలుఖమ్మంలో 33.. భద్రాద్రి కొత్తగూడెంలో 12వచ్చేనెల నుంచి నూతన ఆబ్కారీ విధానంరంగం సిద్ధం చేసుకుంటున్న ఆశావహులుఖమ్మం, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మద్యం టెండర్లకు
పెనుబల్లి, నవంబర్ 6: రాష్ట్రంలో ఆడబిడ్డలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రతి ఇంటా పెద్దన్నగా ఉన్న ఆయన.. ఆడ పిల్లల వివాహాలకు కల్యాణలక్ష్మి, షా�
భద్రాద్రి జిల్లాలో సర్వేకు 501 బృందాలు అటవీ హక్కుల రక్షణ కమిటీల ఏర్పాటు అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి పోడుభూముల సర్వే, అటవీ భూముల పరిరక్షణపై సమీక్ష పాల్గొన్న ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు, ఐటీడీఏ,
అడవి సంరక్షణతోపాటు హక్కు పత్రాల అందజేత8వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ243 గ్రామపంచాయతీల్లో 500 బృందాల పరిశీలనజిల్లాలో 2,29,229 ఎకరాల్లో పోడు భూమిసాగులో 53,058 మంది రైతులుకొత్తగూడెం, నవంబర్ 5 :అంతరించి పోతున్న అడవులక�
సత్తుపల్లి నియోజకవర్గానికి రూ.5 కోట్ల అభివృద్ధి నిధులుజనవరిలో ఆసుపత్రి, కాలేజీ నూతన భవనాల పనులు ప్రారంభంసత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యఇంటింటికీ వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీత్త�
గ్రామాల్లో పర్యటించి సీఎంఆర్ఎఫ్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే 14 మంది లబ్ధిదారులకు రూ.5.39 లక్షల చెక్కుల అందజేత వైరా, నవంబర్ 5: అనారోగ్య బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటూ మంజూరు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కులన�
ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని టేకులపల్లిలో నూతనంగా నిర్మించిన కేసీఆర్ టవర్స్ లో ఉండే ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్లు శుక్రవారం జ�
ఖమ్మం : దీపావళి పండుగను పురస్కరించుకొని నగర ప్రజలకు మేయర్ దంపతులు పునుకొల్లు నీరజ, రామబ్రహ్మంలు శుభాకాంక్షలు తెలిపారు. సుగ్గులవారి తోటలోని వారి నివాసంలో కుటుంబ సమేతంగా దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చ�