ఖమ్మం: నవంబర్ 6వ తేదీ నుంచి దివ్యమణికంఠ అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభం అవుతుందని ట్రస్టు చైర్మన్ చిర్రా రవి తెలిపారు. బుధవారం నగరంలోని ముస్తఫానగర్ లో అన్నదానం షెడ్ నిర్మా�
వేంసూరు: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ ఎండీ. ముజాహిద్ తెలిపారు. దీనిలో భాగంగా బుధవారం తెల్లవారుజామున దుద్దేపూడి వాగు నుంచి అక్రమంగా ఇ�
దళితబంధు కోసం మొదటి విడతగా రూ.100 కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్తోనే దళితసాధికారిత సాధ్యం నిరుపేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వ ఫలాలు చింతకాని సమావేశంలో జడ్పీ చైర్మన్ కమల్రాజు చింతకాని, అక్టోబర్ 19: అభినవ �
వచ్చే ఏడాది 5 లక్షల ఎకరాలకు సాగు విస్తరణ మూడేళ్లలో 20 లక్షల ఎకరాలకు చేరేలా లక్ష్యం అందుకు 12 లక్షల మొక్కలను సిద్ధం చేస్తున్నాం గెలల అక్రమ రవాణా నివారణకు చర్యలు ఆయిల్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేందర్ అ�
ఆన్లైన్ విధానంలో ఓపెన్ హౌస్ జాతి నిర్మాణంలో పోలీసుల అంశంపై ఆన్లైన్లో వ్యాసరచన పోటీలు ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియ మామిళ్లగూడెం, అక్టోబర్19 : ఈ నెల 21వ తేదీ నుంచి పది రోజులు ఫ్లాగ్డే నిర్వహణ కోసం పోల�
గ్రామాల అవసరాల ప్రాతిపదికన కేటాయింపు మండల పర్యటనలో చైర్మన్ విజయ్కుమార్ రఘునాథపాలెం, అక్టోబర్ 19: ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలెం అభివృద్ధికి రూ.6 కోట్ల సుడా నిధులు కేటాయించినట్లు చ�
మణుగూరు రూరల్, అక్టోబర్ 19 : సింగరేణి చరిత్రలోనే ఏ కార్మిక సంఘం చేయలేని సంక్షేమ, అభివృద్ధి, నూతన హక్కులను సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చొరవతో సాధించిందని ట
కూసుమంచి: కూసుమంచి మండలం నాయక్గూడెంలోని లక్ష్మీతిరుపతమ్మ వారి ఆలయంలో 17 రోజుల వ్యవధిలో రెండుసార్లు చోరీ జరిగింది. అక్టోబర్1వ తేదీన రూ.10 వేల విలువ గల హుండీని పగుల గొట్టి అందులోని నగదును అపహరించారు గొంగలు. �
ఖమ్మం : ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలెం అభివృద్దికి రూ.6కోట్ల సుడా నిధులు కేటాయించినట్లు స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా) చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తెలిపారు. గ్రామాల అవసరా�
ఖమ్మం: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకోసం నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమం నగరంలో కొనసాగుతుంది. ఖమ్మం నగరంలోని 1040 మంది నిరుపేదలకు టేకులపల్లిలో డ�
ఖమ్మం : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలానికి దళితబంధు పథకం అమలు కోసం రూ.100 కోట్ల నిధులను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. దీనిపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ, సీఎ�
ఖమ్మం : కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి కోర్టు శిక్ష విధించింది.టేకులపల్లి గ్రామం ఇల్లందు మండలానికి చెందిన అన్నబత్తుల అభిలాష్కు 20ఏండ్ల జైలుశిక్షతోపాటు10వేల రూపాయల జరిమాన విధిస�
ఆనందోత్సాహాల్లో ‘డబుల్’ ఇండ్ల లబ్ధిదారులు ఒకేసారి 1,004 గృహ ప్రవేశాలు 40 సార్లు సందర్శించి పనుల్లో వేగం పెంచిన మంత్రి అజయ్కుమార్ నిత్యం పర్యవేక్షించి సౌకర్యాల కల్పన సముదాయంలో మార్కెట్, అంగన్వాడీ, పీ�
70 ఏళ్లలో లేని అభివృద్ధి ఏడేళ్లలో సాకారం రాష్ట్ర ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వైపే.. సత్తుపల్లి పర్యటనలో ఖమ్మం ఎంపీ నామా సత్తుపల్లి, అక్టోబర్ 18: దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్�