ఖమ్మం : ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం శ్రీనివాసరెడ్డి నిండు నూరేళ్లు , ఆయురారోగ్యాలతో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తుంబూరు దయాకర్ రెడ్డి క్యాంప్ కార్యాలయ ఇంచార్జి,షేక్ ఇమామ్, శివకుమార్,టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.