నగరంలో వీధి కుక్కలకు నిత్యం ఆహారం అందిస్తున్న శ్రీనివాస్అతడు ఏ వీధిలో కన్పించినా ఆప్యాయంగా దగ్గరికొస్తున్న గ్రామ సింహాలు ఖమ్మం, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మూగజీవాల పట్ల ఆయన ప్రేమ అపురూపం. త�
ఆయన పాలనాదక్షత వల్లే అభివృద్ధి పథంలో తెలంగాణములకలపల్లి మండల పర్యటనలో మాజీ ఎంపీ పొంగులేటిములకలపల్లి/ దమ్మపేట, అక్టోబర్ 17: సీఎం కేసీఆర్ గొప్ప దార్శనికుడని, ఆయన పాలనాదక్షత వల్లే తెలంగాణ రాష్ట్రం అభివృద్�
రెండు గదుల ఇంటిని నిర్మించి ఇచ్చిన ‘పాఠశాల ఫౌండేషన్’కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 17: మానసిక, శారీరక ఎదుగుదల లేని ఓ నిరుపేద యువతికి పాఠశాల ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ రెండు గదుల ఇంటిని నిర్మించి ఇచ్చి�
స్వగ్రామానికి నాలుగు మృతదేహాలుకన్నీరు మున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులుమృతుల కుటుంబాలను పరామర్శించిన జడ్పీ చైర్మన్ లింగాలముదిగొండ, అక్టోబర్ 17: మండల పరిధిలోని బాణాపురం వద్ద శనివారం రాత్రి అమ్మవార�
Selfie Accident | సెల్ఫీ సరదా యువకుడి ప్రాణం తీసింది. మిత్రులతో కలిసి నాటుపడవలో చెరువులో దిగిన యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం తనికెళ్లలో
భద్రాద్రి జిల్లాలో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు నాలుగు జిన్నింగ్ మిల్లుల కేటాయింపు ఇప్పటికే కొన్నిచోట్ల పత్తితీత పనులు షురూ క్వింటాకు రూ.7,500 పలుకుతున్న ధర ఈసారి 20 లక్షల క్వింటాళ్లకు పైగా దిగుబడి అంచనా క�
ఖమ్మం ఎడ్యుకేషన్, అక్టోబర్ 16 : దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన పోటీ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. ఐఐటీ ఖరగ్పూర్ శుక్రవారం ప్రకటించిన జేఈఈ అడ్�
నేడు విజయదశమి పర్వం..దసరా వేడుకకు ఏర్పాట్లు సిద్ధంభక్తి శ్రద్ధలతో మహర్నవమి పర్వంకొత్తగూడెం కల్చరల్, అక్టోబర్ 14 : దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన దసరా వేడుకలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆశ్వ
నూతన వ్యవసాయ చట్టాలతో అన్నదాతలకు అన్యాయంరైతులకు అండ కేసీఆర్ మాత్రమే: ఆర్.నారాయణమూర్తిసత్తుపల్లి/ అశ్వారావుపేట/ కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 14: నూతన వ్యవసాయ చట్టాలతో కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరు�
ఏన్కూరు: మండలంలోని పైనంపల్లితండాకు చెందిన గిరిజన విద్యార్థి బాణోతు మోహన్ తెలంగాణ అండర్ఆర్మ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 31 నుంచి సూరత్లో నిర్వహించే జాతీయస్థాయి క్రికెట్లో అండర్-19 బాలురు జట్�
గుదిబండగా మారిన ‘గ్యాస్బండ’ భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు ప్రజలకు దసరా ‘ధరా’ఘాతం కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి కొత్తగూడెం, అక్టోబర్ 13: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పెట్రోలియం ఉత్పత్తుల ధరలకు అడ్డూ అదుపూ