హరిత నిధికి రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం విరాళంరామయ్య రెక్కలకష్టంతో ఊరూరా పెరుగుతున్న మొక్కలుప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంజిల్లాలో పలుచోట్ల ఎర్రచందనం, శ్రీగంధం మొక్కల పెంపకంఆయన కృషితో 50 ఎకర�
కేసీఆర్ నాయకత్వంలో అగ్రగామిగా రాష్ట్రంతెలంగాణలో జన్మించడాన్ని అదృష్టంగా భావించాలిఖమ్మం ఎంపీ నామాలబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీఖమ్మం, అక్టోబర్ 4: అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆ�
ఖమ్మం : ఖమ్మం నగరం టేకులపల్లిలోని డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాల ప్రాంగణంలో ప్రజలకు అవసరమైన అన్నిరకాల నిత్యావసరాలను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం డబుల్ బె�
టీఆర్ఎస్ పార్టీ ఒక మహాసముద్రందేశం చూపు.. సీఎం కేసీఆర్ వైపు..కార్యకర్తలను కనిపెట్టుకొని ఉండేది టీఆర్ఎస్సేరాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్మధిరలో సంస్థాగత ఎన్నికల సభ్యుల ప్రమాణస్వీకారంబోనకల్ల�
ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యంపాఠశాల విద్యార్థులకు సురక్షిత తాగునీరుసీఎంవో ప్రత్యేక కార్యదర్శి ఆదేశంతో లక్ష్యం పూర్తిఖమ్మం జిల్లాలో 1,163 పాఠశాలలకు నల్లా కనెక్షన్లుభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,275 స్�
తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ పండుగమహిళల శ్రేయస్సే ధ్యేయంగా పాలన సాగిస్తున్న కేసీఆర్పండుగ పూట ఆడబిడ్డలంతా కొత్త దుస్తులు కట్టుకోవాలిబతుకమ్మ సారె పంపిణీలో మంత్రి అజయ్కుమార్రఘునాథపాలెం, అక్టో�
పాల్వంచ, అక్టోబర్ 3: దేశ వ్యాప్తంగా విద్యుదుత్పత్తి కేంద్రాలన్నింటి కంటే కేటీపీఎస్ 7వ దశ కర్మాగారం 87.18 శాతం విద్యుత్ను ఉత్పత్తి చేసి అగ్రగామిగా నిలిచిన సందర్భంగా టీఆర్వీకేఎస్ ఆధ్వర్యంలో ఆదివారం సంబ�
కార్పొరేషన్లో శరవేగంగా అభివృద్ధిసంపూర్ణ స్వచ్ఛత దిశగా అడుగులుప్రజలకు అందుబాటులో ఉంటా..ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభిఖమ్మం, అక్టోబర్ 2 ;ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ను దేశంలోని అన్ని మున్సి�
సత్తుపల్లి రూరల్, అక్టోబర్ 2: అంతరించిపోతున్న అడవులను రక్షించి వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతిఒక్కరూ చెట్లను నాటి ప్రకృతికి తమవంతు సహకారం అందించాలని సీఐ రమాకాంత్ అన్నారు. సీపీ విష్ణు ఎస్ �
ఖమ్మం రూరల్, అక్టోబర్ 2: గాంధీజి అహింసా పద్ధతులు ఖైదీలందరూ పాటించాలని, జైలులో ఉన్నప్పుడే చేసిన తప్పులను సంస్కరించుకొని బయటకు వచ్చిన తరువాత సమాజంలో గౌరవంగా జీవించాలని జిల్లా సెషన్స్ జడ్జి హరికృష్ణ భూప