చింతకాని: గాంధేయ మార్గంలో సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ అభివృద్ది, సంక్షేమం జరుగుతున్నాయని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. దేశ చరిత్ర ఉన్నంతకాలం గాంధీ చరిత్ర ఉంటుందని తెలిపారు. చింతకాని రైతువే�
ఖమ్మం : బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా చేస్తుందని స్థంబాద్రి అర్బన్ డెవలప్మెంట్ (సుడా) చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ అన్నారు. శనివారం పాండురంగాపురంలో జరిగిన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్�
నేటి నుంచి ఆడపడుచులకు చీరెల పంపిణీనియోజకవర్గాలకు ప్రత్యేక అధికారుల నియామకంరేషన్దుకాణాల వారీగా జాబితా సిద్ధంభద్రాద్రి జిల్లాలో 3.66 లక్షల మందికి లబ్ధి15 రకాల డిజైన్లు, 17 రంగుల్లో చీరెలుకొత్తగూడెం, అక్టోబ
అర్ధ సంవత్సరంలో 29.94 మిలియన్ టన్నుల రికార్డు బొగ్గు ఉత్పత్తికొత్తగూడెం సింగరేణి, అక్టోబర్ 1 : సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఈసారి భారీ వ
సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తిమధిరరూరల్, అక్టోబర్ 1: రైతులు పండించిన పంటలకు కేంద్రం గిట్టుబాటు ధర కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, నిర్
మధిర: రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవ వేతనం 30 శాతం పెంచుతూ ఆదేశాలు జారీ చేయడం పట్ల మధిర ఎంపీపీ మెండెం లలిత హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా ప
అరవై ఏడేండ్లలో అనేక మార్పులు స్వరాష్ట్రంలో పూర్తిగా మారిన ముఖచిత్రం ఆనవాళ్లకూ దొరకనంతగా అభివృద్ధి నేడు ఖమ్మం జిల్లా ఆవర్భావ దినోత్సవం ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లుగా ఖమ్మం జిల్లా ఎదిగింది. మరింత ఆధునిక�
త్వరలోనే పనులు ప్రారంభం పిల్లల ఆసుపత్రిగా పాత భవనం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర సత్తుపల్లి, సెప్టెంబర్ 30: సత్తుపల్లిలో ఉన్న 50 బెడ్ల ఆసుపత్రిని 100 బెడ్ల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి నూతన భవన నిర్మాణానికి ము�
ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 30: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు అమలైతే చిన్న, సన్నకారు రైతులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఖమ్మంలోని సీక్వెల
ఖమ్మం : రాబోయే కాలంలో ఖమ్మం నగరంలో టీఆర్ఎస్ను బలోపేతం చేయడంలో పార్టీ నగర కమిటీ, అనుబంధ కమిటీ సభ్యులు క్రియాశీలకంగా పని చేయాలని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టిఆర్ఎస్
కామేపల్లి: ఓ వ్యక్తి విలేకరి ముసుగులో పలువురు రైతులను బ్యాంకు రుణాల పేరుతో బురుడీకొట్టించి లక్షల్లో నగదు వసూలు చేశాడు. కామేపల్లి మండలంలో ఓ పత్రికలో పనిచేస్తున్న శ్రీనివాస్ కొంతమంది రైతులకు అగ్రికల్చర్
స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలు చేయాలిబీహార్ లాగే అన్ని రాష్ర్టాల్లో రైతులు లేకుండా చేస్తారా?కర్షకుల చైతన్యం కోసమే ‘రైతన్న’ సినిమాప్రముఖ దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తిఖమ్మం, సెప్టెంబర్ 29 (నమస�
వరద నీటిని బయటకు పంపిస్తేనే ప్రయోజనంతెగుళ్ల నివారణకు పురుగు మందుల పిచికారీ చేయాలివైరా కేవీకే కో ఆర్డినేటర్ డాక్టర్ హేమంత్కుమార్యాజమాన్య పద్ధతులు పాటించాలిభద్రాద్రి కేవీకే ప్రోగ్రాం కో ఆర్డినేట�