సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తిమధిరరూరల్, అక్టోబర్ 1: రైతులు పండించిన పంటలకు కేంద్రం గిట్టుబాటు ధర కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, నిర్
మధిర: రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవ వేతనం 30 శాతం పెంచుతూ ఆదేశాలు జారీ చేయడం పట్ల మధిర ఎంపీపీ మెండెం లలిత హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా ప
అరవై ఏడేండ్లలో అనేక మార్పులు స్వరాష్ట్రంలో పూర్తిగా మారిన ముఖచిత్రం ఆనవాళ్లకూ దొరకనంతగా అభివృద్ధి నేడు ఖమ్మం జిల్లా ఆవర్భావ దినోత్సవం ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లుగా ఖమ్మం జిల్లా ఎదిగింది. మరింత ఆధునిక�
త్వరలోనే పనులు ప్రారంభం పిల్లల ఆసుపత్రిగా పాత భవనం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర సత్తుపల్లి, సెప్టెంబర్ 30: సత్తుపల్లిలో ఉన్న 50 బెడ్ల ఆసుపత్రిని 100 బెడ్ల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి నూతన భవన నిర్మాణానికి ము�
ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 30: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు అమలైతే చిన్న, సన్నకారు రైతులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఖమ్మంలోని సీక్వెల
ఖమ్మం : రాబోయే కాలంలో ఖమ్మం నగరంలో టీఆర్ఎస్ను బలోపేతం చేయడంలో పార్టీ నగర కమిటీ, అనుబంధ కమిటీ సభ్యులు క్రియాశీలకంగా పని చేయాలని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టిఆర్ఎస్
కామేపల్లి: ఓ వ్యక్తి విలేకరి ముసుగులో పలువురు రైతులను బ్యాంకు రుణాల పేరుతో బురుడీకొట్టించి లక్షల్లో నగదు వసూలు చేశాడు. కామేపల్లి మండలంలో ఓ పత్రికలో పనిచేస్తున్న శ్రీనివాస్ కొంతమంది రైతులకు అగ్రికల్చర్
స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలు చేయాలిబీహార్ లాగే అన్ని రాష్ర్టాల్లో రైతులు లేకుండా చేస్తారా?కర్షకుల చైతన్యం కోసమే ‘రైతన్న’ సినిమాప్రముఖ దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తిఖమ్మం, సెప్టెంబర్ 29 (నమస�
వరద నీటిని బయటకు పంపిస్తేనే ప్రయోజనంతెగుళ్ల నివారణకు పురుగు మందుల పిచికారీ చేయాలివైరా కేవీకే కో ఆర్డినేటర్ డాక్టర్ హేమంత్కుమార్యాజమాన్య పద్ధతులు పాటించాలిభద్రాద్రి కేవీకే ప్రోగ్రాం కో ఆర్డినేట�
రెండు ఆర్థిక సంవత్సరాలకు లబ్ధిదారుల ఎంపిక2,226 మందికి 17.97 కోట్ల రుణాలుగ్రామ సభల ద్వారా అర్హుల గుర్తింపుమామిళ్లగూడెం, సెప్టెంబర్ 29: తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల అభ్యన్నతికి తోడ్పాటునిస్తున్నది. దీన�
ఆంధ్రా నుంచి వచ్చే ట్రాక్టర్లు సీజ్ రైతుల సహకారంతో అక్రమాలకు చెక్ సమావేశంలో ఆయిల్ఫెడ్ అధికారులు అశ్వారావుపేట టౌన్, సెప్టెంబర్ 28 : పామాయిల్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపినట్లు అశ్వారావుపేట పామాయిల�
ఎర్రుపాలెం: మండలంలో వరదకు దెబ్బతిన్న పంటలను డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం పరిశీలించి రైతులకు పలుసూచనలు చేశారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు సస్యరక్షణ చర్యలు పాటించాలన్నారు. అనంతరం మండలంలోని