ఎడతెరిపిలేని వర్షంఉప్పొంగిన వాగులు, వంకలుపలు గ్రామాలకు నిలిచిన రాకపోకలుభద్రాచలం గోదావరి వద్ద వరద ప్రవాహంసింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయంఖమ్మం, సెప్టెంబరు 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి): గులాబ్�
కేంద్ర వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ కాంగ్రెస్, వామపక్షాల ఆందోళనఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో రాస్తారోకోపలువురు నేతల అరెస్టునిర్మానుష్యంగా మారిన రహదారులుఖమ్మం, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కే�
ఖమ్మం : ఖమ్మం నగరానికి చెందిన మిసెస్ ఇండియా మహ్మద్ ఫర్హా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ప్రపంచ మానవ హక్కుల రక్షణ కమిషన్ (డబ్యుహెచ్ఆర్సీ) ఢిల్లీలోని ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్ (ఐఐసి)లో నిర్వహించిన కార్యక్�
ఉమ్మడి జిల్లాలో పది స్థానాలను గెలిపిద్దాంకార్యకర్తలు పార్టీ ఆదేశాలను పాటించాలిరాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్అన్ని వర్గాలకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే రాములునాయక్తనికెళ్లలో టీఆర్ఎస్ వైరా నియోజ�
హరితహారానికి ఆదరణరూపురేఖలు మార్చిన పల్లెప్రగతిప్రభుత్వ నిధులు సద్వినియోగంకూసుమంచి రూరల్, సెప్టెంబర్ 26 : మండలంలోని పెద్ద పంచాయతీల్లో ఒకటైన పోచారంలో పచ్చదనం వెల్లివిరుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏడ�
నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తిఇల్లెందు, సెప్టెంబర్ 26: రైతుల సమస్యలపై రైతన్న సినిమా నిర్మించామని ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. ఆదివారం సినిమా ప్రమోషన్లో భాగంగా ఆ�
వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలిపాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలిజడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజుజడ్పీ స్థాయీ సంఘాల సమావేశం మామిళ్లగూడెం, సెప్టెంబర్ 25: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మ�
సత్తుపల్లి, సెప్టెంబర్ 25 : తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు, టీఆర్ఎస్ ప్రవాహంలో ప్రతిపక్షాల పాత్ర నీటిచుక్కంత అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అ�
సాధారణ పంటల మధ్య యూనిట్ ఏర్పాటు సాధ్యమే.. రైతులు అదనపు ఆదాయం పొందేందుకు చేయూత ప్రభుత్వం నుంచి 30శాతం రాయితీలు గరిమెళ్లపాడు జిల్లా నర్సరీలో వారం రోజుల పాటు శిక్షణ చుంచుపల్లి, సెప్టెంబర్ 24: ఉద్యాన పంటలు, నూ�
రుణం లేకుండా సొంత నిధులతో ట్రాక్టర్ కొనుగోలు రెండేళ్లలో గణనీయమైన అభివృద్ధి హరితహారానికి అధిక ప్రాధాన్యత కూసుమంచి రూరల్, సెప్టెంబర్ 24 : మండలంలోని జుజ్జల్రావుపేట పంచాయతీ ఆర్థిక వనరులను పెంపొందించుక�
గతేడాది ఏసీ రకం తేజా మిర్చికి క్వింటాకు రూ.22 వేలు ఈ సీజన్లో మందగమనం.. ప్రస్తుతం రూ.14,300కు చేరిన ధర ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 24: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా మార్కెట్ ధరలు పెరుగుతాయని రైతులు ఆసక్తిగా ఎదు�