భద్రాద్రి జిల్లాలో అదునుకు అదనంగా కురిసిన వర్షం ఇప్పటికే 1,99,168 ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు మరో 2 లక్షల ఎకరాలతో వచ్చే నెలలో పూర్తికానున్న క్రాప్ బుకింగ్ గిట్టుబాటు ధరలతో ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో పత్తి, �
పింఛన్ల్ల మంజూరుతో ఆర్థిక భరోసా రూరల్ మండలంలో మరో 3,241 మందికి పింఛన్ ఖమ్మం రూరల్, ఆగస్టు 29 : సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తం మరో 10 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేయడంతో రూరల్ మండలంలో పండుటాకులు సంబురాలు చేస
కలాం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మన్విత్కు స్థానం కరాటేలో ఇప్పటి వరకు 20 గోల్డ్ మెడల్స్ గతంలోనూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ మన్విత్ సొంతం సత్తుపల్లి టౌన్, ఆగస్టు 29: మన తె�
విత్తన మట్టి వినాయక విగ్రహాల పంపిణీలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర గ్రీన్చాలెంజ్లో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా విత్తన మట్టి విగ్రహాలు కల్లూరు/ సత్తుపల్లి టౌన్/ తల్లాడ, ఆగస్టు 29: పర్యావరణాన్ని కాపాడాల
ఖమ్మం జిల్లాలో ప్రతి నెలా రెండు లక్షల మందికి పింఛన్లు ఏటా రూ.10 వేల కోట్లు కేటాయిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత పథకాలపై తప్పుడు ప్రచారం చేయిస్తున్న కేంద్రం నూతన పింఛన్ కార్డుల పంపిణీలో మంత్రి అజయ్క�
కేసుల దర్యాప్తులో ఇంకా పురోగతి సాధించాలి 775 మంది పోలీసులకు ఉత్తమ అవార్డులు వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ మహేందర్రెడ్డి మామిళ్లగూడెం, ఆగస్టు 29: పోలీసు అధికారుల సమష్టి కృషితో రాష్ట్రంలో శిక్షల శాతం గణనీ�
రూ.కోటి విలువైన గంజాయి పట్టివేత 2 కార్లు, గంజాయి ప్యాకెట్లు స్వాధీనం పరారీలో నిందితులు భద్రాచలం, ఆగస్టు 29 : భద్రాచలం పట్టణంలో మరోమారు భారీగా గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.కోటీ 18లక్షలు ఉంటుందని భద్రాచలం �
తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కల్లూరు మండలంలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి,
సాంస్కృతిక జాబిల్లిగా ‘నెల నెలా వెన్నెల’ కళారంగ ప్రకాశాన్ని వెదజల్లుతోందని పలువురు వక్తలు ప్రశంసించారు. నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం అమరజీవి అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సం
రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ నాయకులు మత ఘర్షణలకు తెరలేపారని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ.వెంకట్రావ్ అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై దాడులు అప్రజాస్వామికమని ఆయన తీవ్రంగా ఖండి
తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆదేశానుసారం సోమవారం ఖమ్మం పటేల్ స్టేడియంలో హాకీ లెజెండ్, మేజర్ ధ్యాన్చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ క్రీడల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్�
ప్రతి నెలా కేటగిరీల వారీగా క్యాంపుల నిర్వహణ పారదర్శకంగా ‘దివ్యాంగత’ పరీక్షలు అర్హులకు నెల రోజుల్లోనే సర్టిఫికెట్లు అందజేత భద్రాద్రి జిల్లాలో ఇప్పటివరకు 62 క్యాంపుల ఏర్పాటు 7,268 మందికి ఆసరా పింఛను కొత్తగూ
అడుగు నుంచి ఆరు అడుగుల ఎత్తు ఉన్న విగ్రహాలు.. ఖమ్మంలో పంపిణీకి సిద్ధంగా ఐదు వేల మట్టి ప్రతిమలు స్తంభాద్రి ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు సాయికిరణ్ ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 27: పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు �